భరణి
భరణి నక్షత్రము కొన్ని వివరణలు
నక్షత్రం - భరణి
రాశి - మేషం
అధిపతి - శుక్రుడు
గణము - మానవ
జాతి - స్త్రీ
వృక్షం - దేవదారు
జంతువు - ఏనుగు
నాడి - మధ్య
పక్షి - కాకి
అధిదేవత - యముడు
నక్షత్రం - భరణి
రాశి - మేషం
అధిపతి - శుక్రుడు
గణము - మానవ
జాతి - స్త్రీ
వృక్షం - దేవదారు
జంతువు - ఏనుగు
నాడి - మధ్య
పక్షి - కాకి
అధిదేవత - యముడు
।। ఓం ।।
తదశ్వినావశ్వయుజోపయాతామ్ ।
శుభంగమిష్టౌ సుయమేభిరశ్వై: ।
స్వం నక్షత్రగ్మ్ హవిషా యజ౦తౌ ।
మధ్వాసంపృక్తౌ యజుషాసమక్తౌ ।
యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ ।
విశ్వస్య దూతావమృతస్య గోపౌ ।
తౌ నక్షత్రం జుజుషాణోపయాతామ్ ।
నమో శ్విభ్యాం కృణుమో శ్వయుగ్భ్యామ్ ।।
భరణి నక్షత్ర జాతకుల గుణగణాలు :
నక్షత్రములలో భరణి నక్షత్రము రెండవది. అభిమాన ధనుడైన దుర్యోధనుడు మరియు యమధర్మరాజు భరణి నక్షత్రంలో పుట్టినారని ప్రతీతి. ఈ నక్షత్రంలో జననంనకు శాంతి అవసరం. మూడవ పాదం శిశువుకు దోషం. కనుక విశేష శాంతి అవసరము.
భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కుజుడు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు.
ఎదుటివారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదేవిధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. స్వార్థము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు.
సంఘములో పేరు, ప్రతిష్ఠ, వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణయందు ఆసక్తి అధికము. భార్య వలన కలసి వస్తుంది. వీరి వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి తగినవారే. వీరు సలహాదారులుగా రాణిస్తారు.
బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు, జాతక చక్రంలో గ్రహస్థితి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము.
వీరి వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది. వీరిలో చాలా బలమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. వీరు మనస్సులో ఎంత ఆందోళన చెందారనే దానితో సంబంధంలేకుండా, వీరు బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. ఎంతో స్నేహ పూర్వకంగా ఉంటారు కనుక, దీర్ఘకాలం వీరు పెద్దగా ఆలోచించరు. సంపూర్ణ జీవితాన్ని జీవిస్తారు మరియు రిస్కులను తీసుకోవడాన్ని ఆస్వాదిస్తారు.
సరైన దిశ మరియు ప్రేమపూర్వకమైన మద్దతు వల్ల వీరు లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. షార్ట్కట్ మార్గాలను తీసుకోవడాన్ని వీరు పరిహరించాలి మరియు సరళ మార్గాలను వీరు ఇష్టపడతారు. వీరి వివేచనకు విరుద్ధంగా ఏమీ చేయరు మరియు ప్రతిదీ కూడా స్పష్టంగా ఇతరుల ముందు పెడతారు.
ఆరోగ్యవంతమైన సంబంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, వీరు విషయాన్ని స్పష్టం చేస్తారు. వీరు నిజాయితీగా ఉంటారు మరియు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు. భరణీ నక్షత్రం యొక్క అధినేత శుక్రుడు, దీని వల్ల వీరు కళల్లో రాణిస్తారు, మరియు దీని వల్ల వీరు తెలివైన వారిగా, సంగీతాన్ని ప్రేమించేవారిగా మరియు ప్రయాణికుడిగా ఉంటారు.
వీరు రాజులా జీవించడానికి ఇష్టపడతారు. అదేవిధంగా, వీరు కళలు, పాడటం, ఆటలు మరియు స్పోర్ట్స్ వంటి విషయాల్లో ఆసక్తిని పెంచుకుంటారు. గ్రహస్థితి వలన మహిళలు అత్యంత అనుకూలంగా ఉంటారు. శుక్రుని (అందం మరియు ప్రేమ కథకు అధిపతి) యొక్క ప్రభావం వల్ల మహిళా లక్షణాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది.
వీరు ఎంతో ఆశావహనంగా ఉంటారు మరియు పెద్దవారిని గౌరవిస్తారు. వీరు అవకాశాల కొరకు వేచి ఉండరు, దానికి బదులుగా వీరు వాటి కోసం చూస్తుంటారు. వీరి వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది.
భరణి నక్షత్ర నాలుగు పాదాల వారి గుణగణాలు
భరణి 4 పాదాలు మేష రాశిలోనే ఉన్నాయి :
భరణి నక్షత్రం మొదటి పాదం :
పెద్దలపట్ల గౌరవం, ఆచార వ్యవహారాలపైనా, నీతి నియమాలపైనా శ్రద్ధాసక్తులు కలిగి మెసలుకుంటారు.
గ్రహ దశలు : పుట్టినప్పటి నుంచి శుక్ర మహాదశ 20 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : తూర్పుగోదావరి జిల్లాలోని కోలంక గ్రామంలోగల శ్రీ ఉమాసమేత సోమేశ్వరస్వామిని అర్చించాలి.
భరణి నక్షత్రం రెండో పాదం :
కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచనాధోరణి అధికం. అనుకొన్నది పూర్తి చేయాలన్న తలంపు, పంతం ఎక్కువ. దీంతో పలు సందర్భాల్లో మొండితనంతో వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతోపాటు మంచిచెడులపై అవగాహన, నీతినియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు.
గ్రహ దశలు : పుట్టినప్పటి నుంచి శుక్ర మహాదశ (సుమారుగా) 20 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : వీరు ఇంజరం గ్రామంలో వెలసిన శ్రీ ఉమాసమేత కొప్పేశ్వరస్వామి క్షేత్రంలో అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటే దోషరహితులు కాగలుగుతారు.
భరణి నక్షత్రం మూడో పాదం:
వీరికి తొందరగా కోపం వచ్చినా నిగ్రహశక్తిని కలిగి ఉంటారు. దైవభక్తి వీరిలో అధికం.
గ్రహ దశలు : తొలుత శుక్ర మహాదశ (సుమారుగా) 10 సం, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : తూర్పుగోదావరి జిల్లాలోని పల్లిపాలెంలో కొలువు దీరిన శ్రీగంగా పార్వతీ సమేత విశ్వేశ్వరస్వామిని అర్చించడం శుభప్రదం.
భరణి నక్షత్రం నాలుగో పాదం:
వాస్తవ పరిస్థితులకన్నా ఊహలు అంటే చాలా ఇష్టం. బతిమాలించుకునే మనస్తత్త్వం. పంతంపట్టి ఏ పనులైన సాధిస్తారు.
గ్రహ దశలు : వీరికి శుక్ర మహాదశ (సుమారుగా) 5 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : ఈ పాదంలో జన్మించినవారు ఉప్పాంగల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని అర్చించడం శుభప్రదం అంటారు.
భరణి నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షములు :
భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణవ్యవస్థ, ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని అందులో చక్కగా రాణించడానికి అవకాశం ఉంది.
భరణి నక్షత్రజాతకుల తారాఫలాలు
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ - శరీరశ్రమ
సంపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - ధన లాభం
విపత్తార - రోహిణి, హస్త, శ్రవణం - కార్యహాని
సంపత్తార - మృగశిర, చిత్త, ధనిష్ట - క్షేమం
ప్రత్యక్ తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - ప్రయత్న భంగం
సాధన తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - కార్య సిద్ధి, శుభం
నైత్య తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - బంధనం
మిత్ర తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - సుఖం
అతిమిత్ర తార - అశ్వని, మఖ, మూల - సుఖం, లాభం
తదశ్వినావశ్వయుజోపయాతామ్ ।
శుభంగమిష్టౌ సుయమేభిరశ్వై: ।
స్వం నక్షత్రగ్మ్ హవిషా యజ౦తౌ ।
మధ్వాసంపృక్తౌ యజుషాసమక్తౌ ।
యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ ।
విశ్వస్య దూతావమృతస్య గోపౌ ।
తౌ నక్షత్రం జుజుషాణోపయాతామ్ ।
నమో శ్విభ్యాం కృణుమో శ్వయుగ్భ్యామ్ ।।
భరణి నక్షత్ర జాతకుల గుణగణాలు :
నక్షత్రములలో భరణి నక్షత్రము రెండవది. అభిమాన ధనుడైన దుర్యోధనుడు మరియు యమధర్మరాజు భరణి నక్షత్రంలో పుట్టినారని ప్రతీతి. ఈ నక్షత్రంలో జననంనకు శాంతి అవసరం. మూడవ పాదం శిశువుకు దోషం. కనుక విశేష శాంతి అవసరము.
భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి కుజుడు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు.
ఎదుటివారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదేవిధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. స్వార్థము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు.
సంఘములో పేరు, ప్రతిష్ఠ, వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణయందు ఆసక్తి అధికము. భార్య వలన కలసి వస్తుంది. వీరి వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి తగినవారే. వీరు సలహాదారులుగా రాణిస్తారు.
బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు, జాతక చక్రంలో గ్రహస్థితి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము.
వీరి వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది. వీరిలో చాలా బలమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. వీరు మనస్సులో ఎంత ఆందోళన చెందారనే దానితో సంబంధంలేకుండా, వీరు బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. ఎంతో స్నేహ పూర్వకంగా ఉంటారు కనుక, దీర్ఘకాలం వీరు పెద్దగా ఆలోచించరు. సంపూర్ణ జీవితాన్ని జీవిస్తారు మరియు రిస్కులను తీసుకోవడాన్ని ఆస్వాదిస్తారు.
సరైన దిశ మరియు ప్రేమపూర్వకమైన మద్దతు వల్ల వీరు లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. షార్ట్కట్ మార్గాలను తీసుకోవడాన్ని వీరు పరిహరించాలి మరియు సరళ మార్గాలను వీరు ఇష్టపడతారు. వీరి వివేచనకు విరుద్ధంగా ఏమీ చేయరు మరియు ప్రతిదీ కూడా స్పష్టంగా ఇతరుల ముందు పెడతారు.
ఆరోగ్యవంతమైన సంబంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, వీరు విషయాన్ని స్పష్టం చేస్తారు. వీరు నిజాయితీగా ఉంటారు మరియు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు. భరణీ నక్షత్రం యొక్క అధినేత శుక్రుడు, దీని వల్ల వీరు కళల్లో రాణిస్తారు, మరియు దీని వల్ల వీరు తెలివైన వారిగా, సంగీతాన్ని ప్రేమించేవారిగా మరియు ప్రయాణికుడిగా ఉంటారు.
వీరు రాజులా జీవించడానికి ఇష్టపడతారు. అదేవిధంగా, వీరు కళలు, పాడటం, ఆటలు మరియు స్పోర్ట్స్ వంటి విషయాల్లో ఆసక్తిని పెంచుకుంటారు. గ్రహస్థితి వలన మహిళలు అత్యంత అనుకూలంగా ఉంటారు. శుక్రుని (అందం మరియు ప్రేమ కథకు అధిపతి) యొక్క ప్రభావం వల్ల మహిళా లక్షణాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది.
వీరు ఎంతో ఆశావహనంగా ఉంటారు మరియు పెద్దవారిని గౌరవిస్తారు. వీరు అవకాశాల కొరకు వేచి ఉండరు, దానికి బదులుగా వీరు వాటి కోసం చూస్తుంటారు. వీరి వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది.
భరణి నక్షత్ర నాలుగు పాదాల వారి గుణగణాలు
భరణి 4 పాదాలు మేష రాశిలోనే ఉన్నాయి :
భరణి నక్షత్రం మొదటి పాదం :
పెద్దలపట్ల గౌరవం, ఆచార వ్యవహారాలపైనా, నీతి నియమాలపైనా శ్రద్ధాసక్తులు కలిగి మెసలుకుంటారు.
గ్రహ దశలు : పుట్టినప్పటి నుంచి శుక్ర మహాదశ 20 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : తూర్పుగోదావరి జిల్లాలోని కోలంక గ్రామంలోగల శ్రీ ఉమాసమేత సోమేశ్వరస్వామిని అర్చించాలి.
భరణి నక్షత్రం రెండో పాదం :
కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు. ఆలోచనాధోరణి అధికం. అనుకొన్నది పూర్తి చేయాలన్న తలంపు, పంతం ఎక్కువ. దీంతో పలు సందర్భాల్లో మొండితనంతో వ్యవహరిస్తారు. సంపన్న జీవితాన్ని గడపడంతోపాటు మంచిచెడులపై అవగాహన, నీతినియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు.
గ్రహ దశలు : పుట్టినప్పటి నుంచి శుక్ర మహాదశ (సుమారుగా) 20 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : వీరు ఇంజరం గ్రామంలో వెలసిన శ్రీ ఉమాసమేత కొప్పేశ్వరస్వామి క్షేత్రంలో అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటే దోషరహితులు కాగలుగుతారు.
భరణి నక్షత్రం మూడో పాదం:
వీరికి తొందరగా కోపం వచ్చినా నిగ్రహశక్తిని కలిగి ఉంటారు. దైవభక్తి వీరిలో అధికం.
గ్రహ దశలు : తొలుత శుక్ర మహాదశ (సుమారుగా) 10 సం, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : తూర్పుగోదావరి జిల్లాలోని పల్లిపాలెంలో కొలువు దీరిన శ్రీగంగా పార్వతీ సమేత విశ్వేశ్వరస్వామిని అర్చించడం శుభప్రదం.
భరణి నక్షత్రం నాలుగో పాదం:
వాస్తవ పరిస్థితులకన్నా ఊహలు అంటే చాలా ఇష్టం. బతిమాలించుకునే మనస్తత్త్వం. పంతంపట్టి ఏ పనులైన సాధిస్తారు.
గ్రహ దశలు : వీరికి శుక్ర మహాదశ (సుమారుగా) 5 సం.లు, రవి మహాదశ 6 సం, చంద్ర మహర్దశ 10 సం, కుజ దశ 7 సం, రాహు దశ 18 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : ఈ పాదంలో జన్మించినవారు ఉప్పాంగల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని అర్చించడం శుభప్రదం అంటారు.
భరణి నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షములు :
భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణవ్యవస్థ, ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని అందులో చక్కగా రాణించడానికి అవకాశం ఉంది.
భరణి నక్షత్రజాతకుల తారాఫలాలు
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ - శరీరశ్రమ
సంపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - ధన లాభం
విపత్తార - రోహిణి, హస్త, శ్రవణం - కార్యహాని
సంపత్తార - మృగశిర, చిత్త, ధనిష్ట - క్షేమం
ప్రత్యక్ తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - ప్రయత్న భంగం
సాధన తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - కార్య సిద్ధి, శుభం
నైత్య తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - బంధనం
మిత్ర తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - సుఖం
అతిమిత్ర తార - అశ్వని, మఖ, మూల - సుఖం, లాభం
భరణి నక్షత్రాన్ని శుక్రుడు పాలించే గ్రహం. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, అందం, సృజనాత్మకత మరియు భౌతిక శ్రేయస్సు యొక్క గ్రహం.
చంద్రుడి దృష్టి:
ఇది చంద్రుడి ఆధిపత్యంలో ఉండే శక్తిగా భావించబడుతుంది. భావోద్వేగాలు, భావుకతకు ప్రాధాన్యత ఉంటుంది.
ధైర్యం మరియు పట్టుదల:
ఈ నక్షత్రం వారి మనస్సులో గట్టి ఆత్మవిశ్వాసం మరియు లక్ష్యసాధనకు శక్తి లభిస్తుంది.
ఆధ్యాత్మిక విజ్ఞానం:
శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల జీవితం పై ఉన్న దృష్టి మారుతుంది. సత్యం, ధర్మం వైపు మొగ్గు పెరుగుతుంది.
ఆర్థిక లాభాలు:
భరణి నక్షత్ర సమయాల్లో లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ధనలాభం కలుగుతుందని జ్యోతిషం చెబుతోంది.
శివపూజ మహత్యం:
ఈ నక్షత్రంలో శివుడి ఆరాధన, లేదా కాళీ మాత పూజ ద్వారా అభయము, శాంతి, శక్తి లభిస్తాయి.
ప్రధాన లక్షణాలు & ప్రయోజనాలు:-
కష్టకాలంలో కూడా మనోబలాన్ని కోల్పోకుండా ముందుకు సాగే శక్తి వీరిలో ఉంటుంది.
జీవితంలో తీవ్రమైన అనుభవాలను ఎదుర్కొని వాటినుంచి నేర్చుకునే శక్తి ఉంటుంది.
భరణి నక్షత్రం స్త్రీశక్తిని సూచిస్తుంది. శక్తిని, రక్షణను, దైర్యాన్ని కోరుకునే వారికి దుర్గామాత పూజ చాలా శుభప్రదం.
భరణి నక్షత్రం వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు
భరణి నక్షత్రానికి అధిదేవత యమధర్మరాజు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు శుక్ర గ్రహ దోష నివారణకు మరియు యమధర్మరాజు అనుగ్రహం కోసం ఈ క్రింది క్షేత్రాలను దర్శించడం శుభప్రదం.
1. శ్రీ అగ్నీశ్వర స్వామి ఆలయం (కంజనూర్) - తమిళనాడు:-
శుక్ర గ్రహానికి సంబంధించిన అతి ముఖ్యమైన క్షేత్రం ఇది (నవగ్రహ క్షేత్రాలలో ఒకటి).
విశిష్టత: ఇక్కడ శివుడు అగ్నీశ్వర స్వామిగా పూజలందుకుంటాడు. ఈ ఆలయం శుక్రుడికి పరిహార క్షేత్రం.
ప్రయోజనం: భరణి నక్షత్రం వారు ఇక్కడ పూజలు చేయడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగి, సుఖ సంతోషాలు కలుగుతాయి.
2. శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయం (నల్లడై) - తమిళనాడు:-
భరణి నక్షత్రం వారికి ఇది అత్యంత విశిష్టమైన ఆలయం.విశిష్టత: ఈ ఆలయంలో భరణి నక్షత్ర దేవతలు శివుడిని పూజించారని నమ్ముతారు. ఇక్కడ స్వామి వారిని "నల్లడై ముక్తీశ్వర స్వామి" అని పిలుస్తారు.
ప్రయోజనం: జన్మ నక్షత్రం రోజున ఇక్కడ అభిషేకం లేదా అలంకారం చేయించడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
3. శ్రీ కాళహస్తి - ఆంధ్రప్రదేశ్:-
రాహు-కేతువులతో పాటు, భరణి నక్షత్ర జాతకులు శుక్రుడి అనుగ్రహం కోసం ఇక్కడ ఉన్న జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిది. అమ్మవారు ఇక్కడ శుక్రుడికి అధిదేవతగా భావించబడుతుంది.
4. శ్రీరంగం - రంగనాథ స్వామి ఆలయం:-
శుక్ర గ్రహానికి అధిపతి శ్రీమహావిష్ణువు. అందువల్ల భరణి నక్షత్రం వారు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
భరణి నక్షత్రం వారు చేయవలసిన కొన్ని పరిహారాలు:
శుక్రవారం రోజు: మహాలక్ష్మి అమ్మవారికి లేదా దుర్గాదేవికి పూజ చేయడం చాలా మంచిది.
దానం: శుక్రవారం రోజు పేదలకు తెల్లని వస్త్రాలు లేదా బియ్యం దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
మంత్రం: "ఓం యమాయ నమః" లేదా "ఓం శుక్రాయ నమః" అనే మంత్రాలను జపించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
భరణి నక్షత్రం వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు
భరణి నక్షత్రానికి అధిదేవత యమధర్మరాజు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు శుక్ర గ్రహ దోష నివారణకు మరియు యమధర్మరాజు అనుగ్రహం కోసం ఈ క్రింది క్షేత్రాలను దర్శించడం శుభప్రదం.
1. శ్రీ అగ్నీశ్వర స్వామి ఆలయం (కంజనూర్) - తమిళనాడు:-
శుక్ర గ్రహానికి సంబంధించిన అతి ముఖ్యమైన క్షేత్రం ఇది (నవగ్రహ క్షేత్రాలలో ఒకటి).
విశిష్టత: ఇక్కడ శివుడు అగ్నీశ్వర స్వామిగా పూజలందుకుంటాడు. ఈ ఆలయం శుక్రుడికి పరిహార క్షేత్రం.
ప్రయోజనం: భరణి నక్షత్రం వారు ఇక్కడ పూజలు చేయడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగి, సుఖ సంతోషాలు కలుగుతాయి.
2. శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయం (నల్లడై) - తమిళనాడు:-
భరణి నక్షత్రం వారికి ఇది అత్యంత విశిష్టమైన ఆలయం.విశిష్టత: ఈ ఆలయంలో భరణి నక్షత్ర దేవతలు శివుడిని పూజించారని నమ్ముతారు. ఇక్కడ స్వామి వారిని "నల్లడై ముక్తీశ్వర స్వామి" అని పిలుస్తారు.
ప్రయోజనం: జన్మ నక్షత్రం రోజున ఇక్కడ అభిషేకం లేదా అలంకారం చేయించడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
3. శ్రీ కాళహస్తి - ఆంధ్రప్రదేశ్:-
రాహు-కేతువులతో పాటు, భరణి నక్షత్ర జాతకులు శుక్రుడి అనుగ్రహం కోసం ఇక్కడ ఉన్న జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిది. అమ్మవారు ఇక్కడ శుక్రుడికి అధిదేవతగా భావించబడుతుంది.
4. శ్రీరంగం - రంగనాథ స్వామి ఆలయం:-
శుక్ర గ్రహానికి అధిపతి శ్రీమహావిష్ణువు. అందువల్ల భరణి నక్షత్రం వారు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
భరణి నక్షత్రం వారు చేయవలసిన కొన్ని పరిహారాలు:
శుక్రవారం రోజు: మహాలక్ష్మి అమ్మవారికి లేదా దుర్గాదేవికి పూజ చేయడం చాలా మంచిది.
దానం: శుక్రవారం రోజు పేదలకు తెల్లని వస్త్రాలు లేదా బియ్యం దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
మంత్రం: "ఓం యమాయ నమః" లేదా "ఓం శుక్రాయ నమః" అనే మంత్రాలను జపించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment