మృగశిర
నక్షత్రం - మృగశిర
అధిపతి - కుజుడు
గణము - దేవ
జాతి - పురుష
వృక్షం - చండ్ర
జంతువు - సర్పం
నాడి - మధ్య
పక్షి - కోడి
అధిదేవత - కుమారస్వామి
రాశి - 1,2 వృషభం, 3,4 మిధునం
మృగశిర నక్షత్ర జాతకుల గుణగణాలు:
మృగశిర నక్షత్రంనందున జన్మించిన వారికీ దోషములేదు కానీ, విష ఘటికయుక్తమైన కాలమైతే దోషం ఉండును. అందుకు శాంతి చేయవలెను. ఆ దోషం నివర్తించును. నక్షత్రం తిరుగక ముందే చేయుట మంచిది.
మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్ర జాతకులుగా అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు.
బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు.
ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. సంగీతములో రాణిస్తారు. తల్లి తండ్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు.
అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్దాయము ఎక్కువ. వీరికి ప్రతి విషయం గురించి ఆసక్తి కలిగి ఉంటారు కనుక, వీరికి 'పరిశోధకుడు' అనే పదం ఎంతో చక్కగా సరిపోతుంది.
ఆధ్యాత్మికత, సైకాలజీ మరియు భావోద్వేగాలకు సంబంధించిన కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు తమ యొక్క విషయావగాహన మరియు అనుభవాన్ని పెంపొందించు కోవాలనే లక్ష్యంతో ఉంటారు.
వీరు ఎంతో చురుకైనవారు మరియు అనేక విషయాలను ఏకకాలంలో అర్థం చేసుకుంటారు. వీరిలో మర్యాద, గౌరవం, సంతోషం, స్నేహపూర్వకంగా మరియు ఉత్సాహంగాను ఉండే స్వభావం ఉంటుంది.
వీరి మనస్సు మరియు మెదడు ఎల్లప్పుడూ క్రియాత్మకంగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు.
వ్యక్తులను కలుసుకోవడం మరియు వారికి సహాయపడటం ద్వారా వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరళమైన జీవితాన్ని గడపడం ద్వారా సంతోషంగా ఉండటం అనే జీవిత సూత్రాన్ని పాటిస్తారు. వీరి ఆలోచనలు నిష్పాక్షికంగాను మరియు పక్షపాతం లేకుండా ఉంటాయి. వీరు ఏదైనా విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తారు.
వీరు సాధారణంగా వాదనలు, విబేధాలు, మరియు చర్చలకు దూరంగా ఉంటారు. విజయం మరియు సంతోషానికి ప్రేమ మరియు మద్దతు ఎంతో కీలకమైనవని వీరు విశ్వసిస్తారు. వీరికి వీరి నమ్మకాలు మరియు ఆలోచనలపై బలమైన విశ్వాసం ఉంటుంది. వీరిలో అసాధారణమైన నాయకత్వ లక్షణాలున్నాయి.
మృగశిర నక్షత్రం మొదటి పాదం :
తమ తమ పనులవల్లనే కార్యసిద్ధి పొందగలరు. వేచి చూసే ధోరణి ఉంటుంది. విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు వికటిస్తే ఈ నిర్ణయాలు ఎదురు తిరుగుతాయి. అటువంటప్పుడు శాంతంగా ఉండడం అవసరం. కోపంతో సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవని గ్రహించాలి.
గ్రహ దశలు : తొలుత కుజ మహర్దశ 7 సం.లు, రాహు మహర్దశ 18 సం.లు, తదుపరి గురు 18 సం.లు, శని 19 సం.లు, అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు, శుక్ర దశ 10 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులోని శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి అర్చన మేలు చేస్తుంది అని నమ్మకము.
మృగశిర నక్షత్రం రెండో పాదం:
ప్రతి పనిలోను పూర్తి ఫలితం ఆశిస్తారు. సమగ్రమైన ఫలితం అందకపోతే ఆందోళన చెందుతారు. తెలివితేటలు ఉపయోగించాల్సినచోట వాడక పోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇటువంటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. మెళకువతో వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుని రావాలి.
గ్రహ దశలు : తొలుత కుజ మహర్దశ 5 సం. 9 నెలలు, తర్వాత రాహు 18 సం.లు, గురు 16 సం.లు, శని 19 సం.లు, అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు, శుక్ర దశ 20 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : తూ.గో. జిల్లా గురజనాపల్లిలోని శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామిని అర్చించడం శుభప్రదం అని చెబుతారు.
మృగశిర నక్షత్రం మూడో పాదం:
ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. నిర్ణయానికి వచ్చే ముందు ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. వాస్తవానికి చాలా దూరంగా ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నిర్ణయాలు ఆలస్యం అవుతుంటాయి. ఆర్థిక లావాదేవీల్లో గోప్యత పాటిస్తారు. దీనివల్ల ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ నక్షత్ర పాదంలో జన్మించినవారికి జన్మతః కుజ మహర్దశ ఉండును.
గ్రహ దశలు : జన్మించిన లగాయితు మూడున్నర సం.లు కుజ మహర్దశ, తర్వాత రాహు 18 సం.లు, గురు 16 సం.లు, శని 19 సం.లు, బుధ 17సం., కేతు 7సం., శుక్ర మహర్దశ 20 సం.లు ఉంటాయి.
దర్శనీయ క్షేత్రం : తూర్పు గోదావరి జిల్లా అండ్రంగి గ్రామంలోని పార్వతీ సమేత మల్లేశ్వరస్వామిని అర్చిస్తే నక్షత్ర దోష నివారణ జరుగుతుంది.
మృగశిర నక్షత్రం నాలుగో పాదం:
వీరు సాధు స్వభావంతో ఉంటారు. నిర్ణయాలు తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో ఆయా వ్యక్తులు ఇబ్బంది పడడమే గాక, మిగిలినవారు సైతం ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. నిలకడకోసం ప్రయత్నించుట మేలు.
గ్రహ దశలు : పుట్టినప్పటినుంచి సుమారుగా 21 నెలల పాటు కుజ మహర్దశ, తర్వాత రాహు 18సం.లు, గురు 16సం.లు, శని 19 సం.లు, బుధ 17సం.లు, కేతు 7సం.లు, శుక్ర మహర్దశ 20సం.లు ఉంటాయి.
దర్శనీయ క్షేత్రం : తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ శివారుల్లోని జగన్నాథ గిరిలోగల అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని అర్చిస్తే విశేష ఫలితం లభించగలదని నమ్మకం.
మృగశిర నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షములు :
మృగశిర నక్షత్రం వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం మంచిది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.
మృగశిరా నక్షత్ర జాతకుల తారా ఫలాలు:
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - శరీరశ్రమ
అధిపతి - కుజుడు
గణము - దేవ
జాతి - పురుష
వృక్షం - చండ్ర
జంతువు - సర్పం
నాడి - మధ్య
పక్షి - కోడి
అధిదేవత - కుమారస్వామి
రాశి - 1,2 వృషభం, 3,4 మిధునం
మృగశిర నక్షత్ర జాతకుల గుణగణాలు:
మృగశిర నక్షత్రంనందున జన్మించిన వారికీ దోషములేదు కానీ, విష ఘటికయుక్తమైన కాలమైతే దోషం ఉండును. అందుకు శాంతి చేయవలెను. ఆ దోషం నివర్తించును. నక్షత్రం తిరుగక ముందే చేయుట మంచిది.
మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్ర జాతకులుగా అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు.
బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు.
ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. సంగీతములో రాణిస్తారు. తల్లి తండ్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు.
అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్దాయము ఎక్కువ. వీరికి ప్రతి విషయం గురించి ఆసక్తి కలిగి ఉంటారు కనుక, వీరికి 'పరిశోధకుడు' అనే పదం ఎంతో చక్కగా సరిపోతుంది.
ఆధ్యాత్మికత, సైకాలజీ మరియు భావోద్వేగాలకు సంబంధించిన కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరు తమ యొక్క విషయావగాహన మరియు అనుభవాన్ని పెంపొందించు కోవాలనే లక్ష్యంతో ఉంటారు.
వీరు ఎంతో చురుకైనవారు మరియు అనేక విషయాలను ఏకకాలంలో అర్థం చేసుకుంటారు. వీరిలో మర్యాద, గౌరవం, సంతోషం, స్నేహపూర్వకంగా మరియు ఉత్సాహంగాను ఉండే స్వభావం ఉంటుంది.
వీరి మనస్సు మరియు మెదడు ఎల్లప్పుడూ క్రియాత్మకంగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు.
వ్యక్తులను కలుసుకోవడం మరియు వారికి సహాయపడటం ద్వారా వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరళమైన జీవితాన్ని గడపడం ద్వారా సంతోషంగా ఉండటం అనే జీవిత సూత్రాన్ని పాటిస్తారు. వీరి ఆలోచనలు నిష్పాక్షికంగాను మరియు పక్షపాతం లేకుండా ఉంటాయి. వీరు ఏదైనా విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తారు.
వీరు సాధారణంగా వాదనలు, విబేధాలు, మరియు చర్చలకు దూరంగా ఉంటారు. విజయం మరియు సంతోషానికి ప్రేమ మరియు మద్దతు ఎంతో కీలకమైనవని వీరు విశ్వసిస్తారు. వీరికి వీరి నమ్మకాలు మరియు ఆలోచనలపై బలమైన విశ్వాసం ఉంటుంది. వీరిలో అసాధారణమైన నాయకత్వ లక్షణాలున్నాయి.
మృగశిర నక్షత్రం మొదటి పాదం :
తమ తమ పనులవల్లనే కార్యసిద్ధి పొందగలరు. వేచి చూసే ధోరణి ఉంటుంది. విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు వికటిస్తే ఈ నిర్ణయాలు ఎదురు తిరుగుతాయి. అటువంటప్పుడు శాంతంగా ఉండడం అవసరం. కోపంతో సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవని గ్రహించాలి.
గ్రహ దశలు : తొలుత కుజ మహర్దశ 7 సం.లు, రాహు మహర్దశ 18 సం.లు, తదుపరి గురు 18 సం.లు, శని 19 సం.లు, అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు, శుక్ర దశ 10 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులోని శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి అర్చన మేలు చేస్తుంది అని నమ్మకము.
మృగశిర నక్షత్రం రెండో పాదం:
ప్రతి పనిలోను పూర్తి ఫలితం ఆశిస్తారు. సమగ్రమైన ఫలితం అందకపోతే ఆందోళన చెందుతారు. తెలివితేటలు ఉపయోగించాల్సినచోట వాడక పోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇటువంటప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. మెళకువతో వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుని రావాలి.
గ్రహ దశలు : తొలుత కుజ మహర్దశ 5 సం. 9 నెలలు, తర్వాత రాహు 18 సం.లు, గురు 16 సం.లు, శని 19 సం.లు, అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు, శుక్ర దశ 20 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : తూ.గో. జిల్లా గురజనాపల్లిలోని శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామిని అర్చించడం శుభప్రదం అని చెబుతారు.
మృగశిర నక్షత్రం మూడో పాదం:
ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. నిర్ణయానికి వచ్చే ముందు ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది. వాస్తవానికి చాలా దూరంగా ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నిర్ణయాలు ఆలస్యం అవుతుంటాయి. ఆర్థిక లావాదేవీల్లో గోప్యత పాటిస్తారు. దీనివల్ల ఒక్కోసారి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ నక్షత్ర పాదంలో జన్మించినవారికి జన్మతః కుజ మహర్దశ ఉండును.
గ్రహ దశలు : జన్మించిన లగాయితు మూడున్నర సం.లు కుజ మహర్దశ, తర్వాత రాహు 18 సం.లు, గురు 16 సం.లు, శని 19 సం.లు, బుధ 17సం., కేతు 7సం., శుక్ర మహర్దశ 20 సం.లు ఉంటాయి.
దర్శనీయ క్షేత్రం : తూర్పు గోదావరి జిల్లా అండ్రంగి గ్రామంలోని పార్వతీ సమేత మల్లేశ్వరస్వామిని అర్చిస్తే నక్షత్ర దోష నివారణ జరుగుతుంది.
మృగశిర నక్షత్రం నాలుగో పాదం:
వీరు సాధు స్వభావంతో ఉంటారు. నిర్ణయాలు తారుమారు అవుతూ ఉంటాయి. దీంతో ఆయా వ్యక్తులు ఇబ్బంది పడడమే గాక, మిగిలినవారు సైతం ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. నిలకడకోసం ప్రయత్నించుట మేలు.
గ్రహ దశలు : పుట్టినప్పటినుంచి సుమారుగా 21 నెలల పాటు కుజ మహర్దశ, తర్వాత రాహు 18సం.లు, గురు 16సం.లు, శని 19 సం.లు, బుధ 17సం.లు, కేతు 7సం.లు, శుక్ర మహర్దశ 20సం.లు ఉంటాయి.
దర్శనీయ క్షేత్రం : తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ శివారుల్లోని జగన్నాథ గిరిలోగల అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని అర్చిస్తే విశేష ఫలితం లభించగలదని నమ్మకం.
మృగశిర నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షములు :
మృగశిర నక్షత్రం వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం మంచిది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.
మృగశిరా నక్షత్ర జాతకుల తారా ఫలాలు:
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - శరీరశ్రమ
సంపత్తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - ధన లాభం
విపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - కార్యహాని
సంపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - క్షేమం
ప్రత్యక్ తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - ప్రయత్న భంగం
సాధన తార - అశ్విని, మఖ, మూల - కార్య సిద్ధి, శుభం
నైత్య తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - బంధనం
మిత్ర తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - సుఖం
అతిమిత్ర తార - రోహిణి, హస్త, శ్రవణం - సుఖం, లాభం
మృగశిర నక్షత్ర జాతకులకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అన్వేషకులుగా మరియు అన్వేషణలో సిద్ధత కలిగి ఉంటారు. వీరు దృఢ సంకల్పం, ఆశయం మరియు మేధోపరంగా మరియు శారీరకంగా కొత్త క్షితిజాలను అన్వేషించాలనే బలమైన కోరికను కలిగి ఉంటారు.
బాషా నైపుణ్యం:
ఈ నక్షత్రానికి చెందినవారికి మాట్లాడటంలో అసాధారణ నైపుణ్యం ఉంటుంది. వారు రచయితలు, కవి, ఉపన్యాసకులు, మానవ వనరుల నిపుణులుగా మెరుగైన స్థానాలు పొందగలరు.
కళలపై ఆసక్తి:
వీరికి సంగీతం, నాట్యం, డ్రాయింగ్, కళలపై మక్కువ ఉంటుంది. వీరు సృజనాత్మకత కలిగిన వారు. చలన చిత్రరంగం, కళారంగాల్లో మంచి ప్రతిభ చూపగలరు.
జ్ఞానం సాధించేవారు:
చదువుపట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చదువులో మెరుగైన పురోగతి సాధించగలరు. శాస్త్రీయ, ఆధునిక విద్యా రంగాలలో విజయం సాధించేవారు.
ఆధ్యాత్మికత:
వీరికి ధ్యానం, యోగా, ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ ఉంటుంది. మానసికంగా ప్రశాంతతను కోరుకుంటారు. పూజలు, వ్రతాలలో చురుగ్గా పాల్గొంటారు.
వృత్తి రంగం:
ఈ నక్షత్రంలో జన్మించిన వారు వృత్తి పరంగా క్రియేటివ్ ఫీల్డ్స్, మీడియా, టెక్నాలజీ, డిజైన్, రచన, ఉపాధ్యాయులు, మరియు మానవ వనరుల రంగాలలో సఫలం అవుతారు.
వ్యక్తిత్వం:
వారు మృదువైన మాటలు మాట్లాడతారు, అందంగా కనిపిస్తారు, సహృదయులు, శాంత స్వభావం కలిగి ఉంటారు. వారు చుట్టూ ఉన్నవారిని ఆకర్షించగలరు.
ఆరాధించవలసిన దేవత:
సోమేశ్వర స్వామి, చంద్రుడిని ప్రసన్నం చేసుకునే పూజలు, శివుడి ఆరాధన మృగశిర వారికి ఎంతో మేలును ఇస్తుంది.
మృగశిర నక్షత్రం వారు తెలివైనవారు, శోధనాత్మక స్వభావం కలిగి ఉండి కళలు, జ్ఞానం, సంభాషణలో ప్రతిభ చూపగలవారు.
మృగశిర నక్షత్రం వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు
మృగశిర నక్షత్రం వారికి ప్రత్యేకమైన మరియు వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
శ్రీ ఆది నారాయణ పెరుమాళ్ ఆలయం (ఎంకన్) - తమిళనాడు: మృగశిర నక్షత్ర జాతకులకు ఇది అత్యంత ప్రధానమైన పరిహార క్షేత్రంగా పరిగణించబడుతుంది. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా, ఎంకన్ అనే గ్రామంలో ఉంది. (తంజావూరు నుండి తిరువారూర్ వెళ్లే మార్గంలో ఉంటుంది).
ఇక్కడ విష్ణుమూర్తి "ఆది నారాయణ స్వామి"గా గరుడ వాహనంపై కొలువై ఉంటాడు. సాధారణంగా గరుడ వాహన సేవ ఉత్సవాల సమయంలోనే కనిపిస్తుంది, కానీ ఇక్కడ స్వామివారు నిరంతరం గరుడునిపైనే దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత.
మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు (అంగారకుడు). ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల కుజ దోషాలు తొలగిపోతాయి. వివాహ లేమి, భూమి సంబంధిత వివాదాలు, మరియు ఆరోగ్య సమస్యలతో బాధపడే మృగశిర నక్షత్రం వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి.
కథిరామంగళం వన దుర్గా దేవి ఆలయం - తమిళనాడు: కుంభకోణం సమీపంలోని కథిరామంగళంలో ఉన్న వన దుర్గ అమ్మవారి ఆలయం కూడా మృగశిర నక్షత్ర జాతకులకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. మృగశిరా నక్షత్రం వారు తమ నక్షత్రం రోజున ఇక్కడి అమ్మవారికి రాహుకాలంలో పూజలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి ఆలయం (హసనబాద) - ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'విలాస హసనబాద' గ్రామంలో ఉంది.
ఇది 108 నక్షత్ర పాద శివాలయాలలో ఒకటి. మృగశిర నక్షత్రం (వృషభ రాశి మరియు మిథున రాశి) వారు ఈ క్షేత్రంలో స్వామివారికి రుద్రాభిషేకం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి.
మృగశిర నక్షత్రం వారు చేయవలసిన ఇతర పరిహారాలు:
మృగశిర నక్షత్రానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి) మరియు చంద్రుడు. కాబట్టి తరచూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించడం, మంగళవారం రోజు అభిషేకం చేయించడం మంచిది.
మృగశిర నక్షత్రం వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు
మృగశిర నక్షత్రం వారికి ప్రత్యేకమైన మరియు వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
శ్రీ ఆది నారాయణ పెరుమాళ్ ఆలయం (ఎంకన్) - తమిళనాడు: మృగశిర నక్షత్ర జాతకులకు ఇది అత్యంత ప్రధానమైన పరిహార క్షేత్రంగా పరిగణించబడుతుంది. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా, ఎంకన్ అనే గ్రామంలో ఉంది. (తంజావూరు నుండి తిరువారూర్ వెళ్లే మార్గంలో ఉంటుంది).
ఇక్కడ విష్ణుమూర్తి "ఆది నారాయణ స్వామి"గా గరుడ వాహనంపై కొలువై ఉంటాడు. సాధారణంగా గరుడ వాహన సేవ ఉత్సవాల సమయంలోనే కనిపిస్తుంది, కానీ ఇక్కడ స్వామివారు నిరంతరం గరుడునిపైనే దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత.
మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు (అంగారకుడు). ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల కుజ దోషాలు తొలగిపోతాయి. వివాహ లేమి, భూమి సంబంధిత వివాదాలు, మరియు ఆరోగ్య సమస్యలతో బాధపడే మృగశిర నక్షత్రం వారు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి.
కథిరామంగళం వన దుర్గా దేవి ఆలయం - తమిళనాడు: కుంభకోణం సమీపంలోని కథిరామంగళంలో ఉన్న వన దుర్గ అమ్మవారి ఆలయం కూడా మృగశిర నక్షత్ర జాతకులకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం. మృగశిరా నక్షత్రం వారు తమ నక్షత్రం రోజున ఇక్కడి అమ్మవారికి రాహుకాలంలో పూజలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి ఆలయం (హసనబాద) - ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'విలాస హసనబాద' గ్రామంలో ఉంది.
ఇది 108 నక్షత్ర పాద శివాలయాలలో ఒకటి. మృగశిర నక్షత్రం (వృషభ రాశి మరియు మిథున రాశి) వారు ఈ క్షేత్రంలో స్వామివారికి రుద్రాభిషేకం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి.
మృగశిర నక్షత్రం వారు చేయవలసిన ఇతర పరిహారాలు:
మృగశిర నక్షత్రానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి) మరియు చంద్రుడు. కాబట్టి తరచూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించడం, మంగళవారం రోజు అభిషేకం చేయించడం మంచిది.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment