కుబేర విగ్రహం
హిందూ సాంప్రదాయం ప్రకారం, కుబేరుడు సంపదకు, ఐశ్వర్యానికి అధిపతి. ఇంట్లో కుబేర విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తులు పెరిగి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు.
అయితే, కుబేర విగ్రహాన్ని ఇంట్లో ఉంచినప్పుడు కొన్ని నిర్దిష్టమైన నియమాలను పాటించాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.
కుబేర విగ్రహం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆర్థిక వృద్ధి: ఇంట్లో కుబేర విగ్రహం లేదా యంత్రాన్ని ఉంచడం వల్ల వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రగతి లభిస్తాయని నమ్మకం.
సంతోషం: ఇంట్లో డబ్బు కొరత లేకుండా, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి.
ధన నష్టం నివారణ: అనవసరమైన ఖర్చులు తగ్గి, సంపాదించిన డబ్బు నిలుస్తుందని అంటారు.
విగ్రహానికి వాస్తు నియమాలు:
కుబేర విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచినప్పుడే పూర్తి ఫలితం ఉంటుంది.
ఉత్తర దిశ (North): కుబేరుడు ఉత్తర దిశకు అధిపతి. కాబట్టి విగ్రహాన్ని లేదా ఫోటోను ఇంటికి ఉత్తర భాగంలో ఉంచడం అత్యంత శుభప్రదం. విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచి, అది దక్షిణ దిశ వైపు చూస్తున్నట్టుగా పెట్టాలి (లేదా ఈశాన్య మూలలో కూడా ఉంచవచ్చు).
పూజా గది లేదా లాకర్: కుబేర విగ్రహాన్ని పూజా మందిరంలో కానీ, లేదా మీరు డబ్బు, నగలు దాచుకునే బీరువా/లాకర్ దగ్గర కానీ ఉంచవచ్చు.
పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు:
కుబేరుడు ఉన్న చోటు ఎప్పుడూ శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి.
విగ్రహాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. విగ్రహాన్ని నేరుగా దక్షిణ దిశలో ప్రతిష్టించకూడదు.
నిత్య పూజ/దీపం: వీలైతే ప్రతిరోజూ లేదా కనీసం శుక్రవారం, మంగళవారం రోజుల్లో కుబేరుడికి దీపారాధన చేసి, నైవేద్యం సమర్పించడం మంచిది.
సంప్రదాయం ప్రకారం, సరైన నియమాలతో కుబేరుడిని పూజిస్తే ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీకటాక్షం ఉంటుందని పెద్దలు చెబుతారు.
▼
Friday, May 29, 2026
Lord Dattatreya on Thursday - గురువారం దత్తాత్రేయ స్వామి
గురువారం దత్తాత్రేయ స్వామి
త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామి ఆరాధనకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన వలన జ్ఞానం, కీర్తి, ఆరోగ్యం, సంపద వంటివన్నీ లభిస్తాయని శాస్త్ర వచనం.
గురువారం రోజును గురుగ్రహానికి, దైవ జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. దత్తాత్రేయ స్వామి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపంగా పూజించబడతారు. అందుకే గురువారం ఆయనను భక్తితో ఆరాధిస్తే జ్ఞానం, గురుకటాక్షం, మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి లభిస్తాయని విశ్వాసం.
దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు.దత్తాత్రేయ స్వామిని సన్యాసి అని కూడా కొందరు అంటారు. దత్తాత్రేయ స్వామి వెంట ఉండే గోమాత గాయత్రీ దేవి స్వరూపమనీ, నాలుగు శునకాలు నాలుగు వేదాల స్వరూపమనీ పెద్దలు అంటారు.
గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని దత్తాత్రేయ స్వామికి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి గంధంతో బొట్టు పెట్టాలి. స్వామికి పసుపు రంగు పువ్వులతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి.
ఇంట్లో పూజ చేయడం కుదరని వారు దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్లి స్వామికి పసుపు రంగు పూలను సమర్పించాలి. అలాగే స్వామికి నైవేద్యంగా పసుపు రంగు పండ్లను సమర్పించాలి. దేవాలయంలో ప్రశాంతంగా కూర్చొని దత్తాత్రేయ స్వామి చరిత్ర అయిన గురు చరిత్రను పారాయణ చేయాలి.
దత్తాత్రేయ స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి వజ్రకవచం కానీ చదువుకుంటే ఎంతటి భయంకరమైన అనారోగ్య సమస్యలైనా పారిపోతాయి. పూజ పూర్తి అయ్యాక స్వామికి నివేదనగా పసుపు రంగు పండ్లను కానీ పసుపు రంగు ఆహార పదార్థాలు కానీ సమర్పించాలి.
త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామి ఆరాధనకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన వలన జ్ఞానం, కీర్తి, ఆరోగ్యం, సంపద వంటివన్నీ లభిస్తాయని శాస్త్ర వచనం.
గురువారం రోజును గురుగ్రహానికి, దైవ జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. దత్తాత్రేయ స్వామి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపంగా పూజించబడతారు. అందుకే గురువారం ఆయనను భక్తితో ఆరాధిస్తే జ్ఞానం, గురుకటాక్షం, మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి లభిస్తాయని విశ్వాసం.
దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు.దత్తాత్రేయ స్వామిని సన్యాసి అని కూడా కొందరు అంటారు. దత్తాత్రేయ స్వామి వెంట ఉండే గోమాత గాయత్రీ దేవి స్వరూపమనీ, నాలుగు శునకాలు నాలుగు వేదాల స్వరూపమనీ పెద్దలు అంటారు.
గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని దత్తాత్రేయ స్వామికి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి గంధంతో బొట్టు పెట్టాలి. స్వామికి పసుపు రంగు పువ్వులతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి.
ఇంట్లో పూజ చేయడం కుదరని వారు దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్లి స్వామికి పసుపు రంగు పూలను సమర్పించాలి. అలాగే స్వామికి నైవేద్యంగా పసుపు రంగు పండ్లను సమర్పించాలి. దేవాలయంలో ప్రశాంతంగా కూర్చొని దత్తాత్రేయ స్వామి చరిత్ర అయిన గురు చరిత్రను పారాయణ చేయాలి.
దత్తాత్రేయ స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి వజ్రకవచం కానీ చదువుకుంటే ఎంతటి భయంకరమైన అనారోగ్య సమస్యలైనా పారిపోతాయి. పూజ పూర్తి అయ్యాక స్వామికి నివేదనగా పసుపు రంగు పండ్లను కానీ పసుపు రంగు ఆహార పదార్థాలు కానీ సమర్పించాలి.
Sundarakanda Parayana Vidhanam - సుందరకాండ పారాయణ విధానం
సుందరకాండ పారాయణ విధానం
సుందరకాండ పారాయణ పద్ధతులు అనేకంగా ఉన్నాయి. వారి వారి అనుకూలతలను అనుసరించి పద్ధతిని ఎంచుకోవచ్చు. కొందరు నిత్య పారాయణగా సుందరాకాండను అనుష్ఠిస్తారు.
ప్రతి రోజు ఏడు సర్గల చొప్పున సంవత్సరం వరకు సుందరాకాండను పఠించడం ఒక పద్ధతి. రోజుకి ఇరవై అయిదు సర్గలుగా నిత్యానుష్ఠానం చేసే పద్ధతి శాస్త్రం చెబుతోంది.
అభీష్టసిద్ధికోసం, అనిష్ట పరిహారం కోసం పారాయణ చేసే విధానాలు చాలా ఉన్నాయి.
ముప్పయి రెండు పర్యాయములు పారాయణ ఒక పద్ధతి. మొదటి రోజున సీతాదేవి ఆంజనేయునకు చూడామణినివ్వడం వరకు చదవాలి.
రెండోరోజున మిగిలిన కాండ పారాయణ చేయాలి. అలా 64 రోజుల్లో 32 పర్యాయాలు పూర్తవుతుంది.
72 దినాలలో 24 పర్యాయాలు పారాయణ చేసే విధానముంది. హనుమంతుడు సీతమ్మను చూసేవరకు మొదటి రోజున పఠించాలి.
రెండవరోజున హనుమంతుడు అశోకవన ధ్వంసం చేసిన ఘట్టం వరకు చదవాలి. మూడవ రోజున మిగిలి కాండను పూర్తి చేయాలి. ఇలా 72దినాలు చేస్తే 24 పర్యాయాలు పూర్తి అవుతాయి.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
సుందరకాండ పారాయణ పద్ధతులు అనేకంగా ఉన్నాయి. వారి వారి అనుకూలతలను అనుసరించి పద్ధతిని ఎంచుకోవచ్చు. కొందరు నిత్య పారాయణగా సుందరాకాండను అనుష్ఠిస్తారు.
ప్రతి రోజు ఏడు సర్గల చొప్పున సంవత్సరం వరకు సుందరాకాండను పఠించడం ఒక పద్ధతి. రోజుకి ఇరవై అయిదు సర్గలుగా నిత్యానుష్ఠానం చేసే పద్ధతి శాస్త్రం చెబుతోంది.
అభీష్టసిద్ధికోసం, అనిష్ట పరిహారం కోసం పారాయణ చేసే విధానాలు చాలా ఉన్నాయి.
ముప్పయి రెండు పర్యాయములు పారాయణ ఒక పద్ధతి. మొదటి రోజున సీతాదేవి ఆంజనేయునకు చూడామణినివ్వడం వరకు చదవాలి.
రెండోరోజున మిగిలిన కాండ పారాయణ చేయాలి. అలా 64 రోజుల్లో 32 పర్యాయాలు పూర్తవుతుంది.
72 దినాలలో 24 పర్యాయాలు పారాయణ చేసే విధానముంది. హనుమంతుడు సీతమ్మను చూసేవరకు మొదటి రోజున పఠించాలి.
రెండవరోజున హనుమంతుడు అశోకవన ధ్వంసం చేసిన ఘట్టం వరకు చదవాలి. మూడవ రోజున మిగిలి కాండను పూర్తి చేయాలి. ఇలా 72దినాలు చేస్తే 24 పర్యాయాలు పూర్తి అవుతాయి.
48 దినాలలో 12 ఆవృత్తులు పఠించే విధానముంది. మొదటి రోజు హనుమంతుడు సీతాదేవిని దర్శించే ఘట్టం వరకు, రెండవరోజు విశ్వరూపం సందర్శనం వరకు, మూడవరోజు హనుమ రావణునకు హితోపదేశం చేసే సన్నివేశం వరకు, నాలుగవరోజు కాండాంతం చదవాలి. ఇలా 48 రోజులు చేస్తే 12 పర్యాయాలవుతుంది.
మొదటిరోజున సీతా సందర్శన ఘట్టం వరకు, రెండవరోజున త్రిజటా స్వప్న వృత్తాంతం వరకు, మూడవ రోజున చూడామణీ ప్రదానం వరకు, నాల్గవరోజున లంకాదహనం వరకు, ఐదవరోజున మిగిలిన భాగం-పాంచాహ్నిక పారాయణ విధి.
ఇలా వివిధ ఆవృతుల విధానాలు ఉన్నాయి. ఇంతే కాకుండా - ఒక్కరోజు మొత్తం సుందరకాండ పారాయణ చేయవచ్చు.
అలా చేసినట్లయితే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాదికాలు చేసి అపరాహ్ణాత్పూర్వమే (మధ్యాహ్నం లోపల) పూర్తి చేయాలి. దీనికి శక్తి లేకపోతే రెండు రోజులు పారాయణ చేయవచ్చు.
అలాగే మూడు రోజుల పాటు రోజుకు కొన్ని సర్గల చొప్పున విభజించుకొని పారాయణ చేయొచ్చు. అలాగే నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది దినములు పారాయణ చేయవచ్చు.
ఎప్పుడు పారాయణ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజచేసి, సంకల్పం చెప్పుకొని శ్రీసీతారామాంజనేయులను షోడోపచారాలతో అర్చించి, పుస్తకాన్ని పూజించి, పారాయణ ప్రారంభించాలి.
మధ్యలో ఇతరులతో సంభాషించడం కానీ, లేవడంగానీ చేయరాదు. పారాయణాంతంలో క్లుప్తంగా పునః పూజచేసి మంగళ హారతి ఇచ్చి, మంగళ శ్లోకాలు చదవాలి.
పారాయణకు ముందు గురూపదేశం ద్వారా లభించిన శ్రీ సీతారామమంత్రం, ఆంజనేయ మంత్రం జపించడం మంచిది.
ఉపదేశం లేనట్లయైతే 'శ్రీరామయనమః' లేదా 'శ్రీరామ జయరామ జయజయరామ' - అనే మంత్రాన్నీ,'శ్రీ హనుమతేనమః' లేదా 'శ్రీహనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్' అనే మంత్రాన్నీ జపించడం మంచిది.
పటిక బెల్లం కలిపిన పాలు, ఫలాలు, తాంబూలం, నేతి అప్పాలు నివేదించి పారాయణ చేయడం మంచిది.
మొదటిరోజున సీతా సందర్శన ఘట్టం వరకు, రెండవరోజున త్రిజటా స్వప్న వృత్తాంతం వరకు, మూడవ రోజున చూడామణీ ప్రదానం వరకు, నాల్గవరోజున లంకాదహనం వరకు, ఐదవరోజున మిగిలిన భాగం-పాంచాహ్నిక పారాయణ విధి.
ఇలా వివిధ ఆవృతుల విధానాలు ఉన్నాయి. ఇంతే కాకుండా - ఒక్కరోజు మొత్తం సుందరకాండ పారాయణ చేయవచ్చు.
అలా చేసినట్లయితే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాదికాలు చేసి అపరాహ్ణాత్పూర్వమే (మధ్యాహ్నం లోపల) పూర్తి చేయాలి. దీనికి శక్తి లేకపోతే రెండు రోజులు పారాయణ చేయవచ్చు.
అలాగే మూడు రోజుల పాటు రోజుకు కొన్ని సర్గల చొప్పున విభజించుకొని పారాయణ చేయొచ్చు. అలాగే నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది దినములు పారాయణ చేయవచ్చు.
ఎప్పుడు పారాయణ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజచేసి, సంకల్పం చెప్పుకొని శ్రీసీతారామాంజనేయులను షోడోపచారాలతో అర్చించి, పుస్తకాన్ని పూజించి, పారాయణ ప్రారంభించాలి.
మధ్యలో ఇతరులతో సంభాషించడం కానీ, లేవడంగానీ చేయరాదు. పారాయణాంతంలో క్లుప్తంగా పునః పూజచేసి మంగళ హారతి ఇచ్చి, మంగళ శ్లోకాలు చదవాలి.
పారాయణకు ముందు గురూపదేశం ద్వారా లభించిన శ్రీ సీతారామమంత్రం, ఆంజనేయ మంత్రం జపించడం మంచిది.
ఉపదేశం లేనట్లయైతే 'శ్రీరామయనమః' లేదా 'శ్రీరామ జయరామ జయజయరామ' - అనే మంత్రాన్నీ,'శ్రీ హనుమతేనమః' లేదా 'శ్రీహనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్' అనే మంత్రాన్నీ జపించడం మంచిది.
పటిక బెల్లం కలిపిన పాలు, ఫలాలు, తాంబూలం, నేతి అప్పాలు నివేదించి పారాయణ చేయడం మంచిది.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Panchamukha Anjaneya Swamy - పంచముఖ ఆంజనేయ స్వామి
పంచముఖ ఆంజనేయ స్వామి
మహిరావణుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం ఆంజనేయ స్వామి ఐదు ముఖాలు ధరించడాని పురాణాలలో చెప్పబడింది.
రామాయణ యుద్ధ సమయంలో మహిరావణుడు, రామ లక్ష్మణులను పాతాళలోకానికి అపహరించాడు. అతడికి ఒక వరం ఉండేది ఐదు దిక్కులలో వెలిగే ఐదు దీపాలను ఒకేసారి ఆర్పితేనే అతడు చనిపోతాడు.అప్పుడు ఆంజనేయస్వామి పంచముఖ రూపాన్ని ధరించారు. ప్రతి ముఖం ఒక దిశను చూసి, ఐదు దీపాలను ఒకేసారి ఆర్పింది. అలా మహిరావణుడిని సంహరించి రామలక్ష్మణులను రక్షించారు.
ఆంజనేయ స్వామి పంచముఖ రూపాలు:
1. నరసింహ ముఖం (దక్షిణ ముఖం):
కారణం: నరసింహ స్వామి ఉగ్రరూపానికి, అపరిమితమైన ధైర్యానికి ప్రతీక. పాతాళ లోకంలో ఉండే భయంకరమైన రాక్షసులను, వారి మాయలను ఎదుర్కోవడానికి అత్యంత శక్తివంతమైన ఉగ్రత అవసరం.
విశేషం: నరసింహ ముఖం దక్షిణ వైపు చూడటం ద్వారా, అది మృత్యు భయాన్ని, శత్రువుల నుండి వచ్చే ప్రమాదాలను పూర్తిగా సంహరిస్తుంది.
2. గరుడ ముఖం (పశ్చిమ ముఖం):
కారణం: గరుడుడు (విష్ణుమూర్తి వాహనం) పక్షులకు రాజు మరియు పాములకు (సర్పాలకు) సహజ శత్రువు. పాతాళ లోకం అంటేనే నాగులు, సర్పాలు, మరియు విషపూరితమైన శక్తులతో నిండిన చోటు.
విశేషం: మహీరావణుడి పాతాళ నగరంలో ఉండే నాగపాశాలు, విష ప్రయోగాలు మరియు మంత్ర తంత్రాల ప్రభావాలను నిర్వీర్యం చేయడానికి గరుడ ముఖం అవసరమైంది. ఇది ఎలాంటి విషాన్నైనా, దుష్ట శక్తినైనా హరిస్తుంది.
3. వరాహ ముఖం (ఉత్తర ముఖం):
కారణం: పూర్వం హిరణ్యాక్షుడు భూదేవిని దొంగిలించి పాతాళ లోకంలో దాచినప్పుడు, విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి పాతాళానికి వెళ్లి, హిరణ్యాక్షుడిని వధించి భూమిని తిరిగి పైకి తెచ్చాడు.
విశేషం: ఇప్పుడు కూడా శ్రీరామ లక్ష్మణులు పాతాళ లోకంలో బందీలుగా ఉన్నారు. వారిని తిరిగి సురక్షితంగా పైకి తీసుకురావడానికి (ఉద్ధరించడానికి) పాతాళాన్ని జయించిన పూర్వ అనుభవం గల "వరాహ" శక్తి అవసరమైంది. ఇది గ్రహ దోషాలను, లౌకిక కష్టాలను తొలగిస్తుంది.
4. హయగ్రీవ ముఖం (ఊర్ధ్వ ముఖం - ఆకాశం వైపు):
కారణం: హయగ్రీవుడు (గుర్రపు ముఖం కలిగిన విష్ణు రూపం) జ్ఞానానికి, బుద్ధికి మరియు సకల వేదాలకు అధిపతి. మధు-కైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించినప్పుడు, హయగ్రీవుడు వారిని సంహరించి జ్ఞానాన్ని కాపాడాడు.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
మహిరావణుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం ఆంజనేయ స్వామి ఐదు ముఖాలు ధరించడాని పురాణాలలో చెప్పబడింది.
రామాయణ యుద్ధ సమయంలో మహిరావణుడు, రామ లక్ష్మణులను పాతాళలోకానికి అపహరించాడు. అతడికి ఒక వరం ఉండేది ఐదు దిక్కులలో వెలిగే ఐదు దీపాలను ఒకేసారి ఆర్పితేనే అతడు చనిపోతాడు.అప్పుడు ఆంజనేయస్వామి పంచముఖ రూపాన్ని ధరించారు. ప్రతి ముఖం ఒక దిశను చూసి, ఐదు దీపాలను ఒకేసారి ఆర్పింది. అలా మహిరావణుడిని సంహరించి రామలక్ష్మణులను రక్షించారు.
ఆంజనేయ స్వామి పంచముఖ రూపాలు:
1. నరసింహ ముఖం (దక్షిణ ముఖం):
కారణం: నరసింహ స్వామి ఉగ్రరూపానికి, అపరిమితమైన ధైర్యానికి ప్రతీక. పాతాళ లోకంలో ఉండే భయంకరమైన రాక్షసులను, వారి మాయలను ఎదుర్కోవడానికి అత్యంత శక్తివంతమైన ఉగ్రత అవసరం.
విశేషం: నరసింహ ముఖం దక్షిణ వైపు చూడటం ద్వారా, అది మృత్యు భయాన్ని, శత్రువుల నుండి వచ్చే ప్రమాదాలను పూర్తిగా సంహరిస్తుంది.
2. గరుడ ముఖం (పశ్చిమ ముఖం):
కారణం: గరుడుడు (విష్ణుమూర్తి వాహనం) పక్షులకు రాజు మరియు పాములకు (సర్పాలకు) సహజ శత్రువు. పాతాళ లోకం అంటేనే నాగులు, సర్పాలు, మరియు విషపూరితమైన శక్తులతో నిండిన చోటు.
విశేషం: మహీరావణుడి పాతాళ నగరంలో ఉండే నాగపాశాలు, విష ప్రయోగాలు మరియు మంత్ర తంత్రాల ప్రభావాలను నిర్వీర్యం చేయడానికి గరుడ ముఖం అవసరమైంది. ఇది ఎలాంటి విషాన్నైనా, దుష్ట శక్తినైనా హరిస్తుంది.
3. వరాహ ముఖం (ఉత్తర ముఖం):
కారణం: పూర్వం హిరణ్యాక్షుడు భూదేవిని దొంగిలించి పాతాళ లోకంలో దాచినప్పుడు, విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి పాతాళానికి వెళ్లి, హిరణ్యాక్షుడిని వధించి భూమిని తిరిగి పైకి తెచ్చాడు.
విశేషం: ఇప్పుడు కూడా శ్రీరామ లక్ష్మణులు పాతాళ లోకంలో బందీలుగా ఉన్నారు. వారిని తిరిగి సురక్షితంగా పైకి తీసుకురావడానికి (ఉద్ధరించడానికి) పాతాళాన్ని జయించిన పూర్వ అనుభవం గల "వరాహ" శక్తి అవసరమైంది. ఇది గ్రహ దోషాలను, లౌకిక కష్టాలను తొలగిస్తుంది.
4. హయగ్రీవ ముఖం (ఊర్ధ్వ ముఖం - ఆకాశం వైపు):
కారణం: హయగ్రీవుడు (గుర్రపు ముఖం కలిగిన విష్ణు రూపం) జ్ఞానానికి, బుద్ధికి మరియు సకల వేదాలకు అధిపతి. మధు-కైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించినప్పుడు, హయగ్రీవుడు వారిని సంహరించి జ్ఞానాన్ని కాపాడాడు.
విశేషం: మహీరావణుడు కేవలం శారీరక బలవంతుడు కాదు, మహా మాయావి. వట్టి బలంతో అతన్ని గెలవడం అసాధ్యం. అతన్ని ఓడించడానికి అత్యున్నతమైన దైవిక జ్ఞానం, బుద్ధి బలం అవసరం. అందుకే హయగ్రీవ ముఖాన్ని ధరించారు. ఇది భక్తులకు వాక్సిద్ధిని, విద్యను ఇస్తుంది.
5. ఆంజనేయ ముఖం (తూర్పు దిశ):
కారణం: ఇది స్వామివారి సహజ సిద్ధమైన వానర ముఖం. ఇది నిష్కల్మషమైన భక్తికి, దాస్య భావానికి, లౌకిక సమర్థతకు ప్రతీక.
విశేషం: మిగిలిన నాలుగు ముఖాలు విష్ణుమూర్తి యొక్క ఉగ్ర, జ్ఞాన శక్తులైతే, వాటన్నింటినీ నడిపించే కేంద్ర బిందువు ఆంజనేయ ముఖం. శ్రీరాముడిపై గల అచంచలమైన భక్తి శక్తే ఈ పంచముఖ రూపానికి మూలాధారం. ఇది మనస్సుకు ప్రశాంతతను, పాప విముక్తిని ఇస్తుంది.
విష్ణుమూర్తి వేర్వేరు కాలాల్లో అధర్మాన్ని అణచడానికి ఎత్తిన అత్యంత శక్తివంతమైన అవతారాల శక్తులన్నింటినీ (రక్షణ, ఉగ్రత, వేగం, జ్ఞానం, భక్తి) కలిపి ఒకే ఒక్క రూపంలో ప్రకటించడమే పంచముఖ ఆంజనేయ స్వామి రూపం వెనుక ఉన్న రహస్యం. అందుకే పంచముఖ ఆంజనేయుడిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు.
విశేషం: మిగిలిన నాలుగు ముఖాలు విష్ణుమూర్తి యొక్క ఉగ్ర, జ్ఞాన శక్తులైతే, వాటన్నింటినీ నడిపించే కేంద్ర బిందువు ఆంజనేయ ముఖం. శ్రీరాముడిపై గల అచంచలమైన భక్తి శక్తే ఈ పంచముఖ రూపానికి మూలాధారం. ఇది మనస్సుకు ప్రశాంతతను, పాప విముక్తిని ఇస్తుంది.
విష్ణుమూర్తి వేర్వేరు కాలాల్లో అధర్మాన్ని అణచడానికి ఎత్తిన అత్యంత శక్తివంతమైన అవతారాల శక్తులన్నింటినీ (రక్షణ, ఉగ్రత, వేగం, జ్ఞానం, భక్తి) కలిపి ఒకే ఒక్క రూపంలో ప్రకటించడమే పంచముఖ ఆంజనేయ స్వామి రూపం వెనుక ఉన్న రహస్యం. అందుకే పంచముఖ ఆంజనేయుడిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Sunday, May 24, 2026
Sunday - ఆదివారం
ఆదివారం - భాను వాసరే
ఆదివారం రోజు సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం శ్రేయస్కరం. సూర్యుని పూజ వలన నేత్ర సంబంధిత సమస్యలు, శరీర రుగ్మతలు తగ్గుతాయని పండితులు చెబుతారు.
సూర్య మంత్రం : ఓం సూర్యాయ నమః
ఆరోగ్యం : సూర్యుడు ఆరోగ్యాన్ని కలిగించే దేవత. సూర్యుడిని పూజించడం ద్వారా శరీరంలోని ప్రాణశక్తి (విటమిన్ D సహా) పెరుగుతుంది. నేత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గుండె సంబంధిత రోగాలు కూడా దూరమవుతాయని విశ్వాసం ఉంది.
మనస్సుకు ప్రశాంతత : సూర్యుడి మంత్రాల జపం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం చేసిన సూర్య నమస్కారాలు శరీరాన్ని విశ్రాంతిగా, సజీవంగా మారుస్తాయి.
గ్రహ దోష నివారణ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహం. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారికి ఆదివారం చేసే పూజల వల్ల పాజిటివ్ ఫలితాలు వస్తాయి. సూర్యుడి అనుగ్రహంతో పదవీ లాభం, ప్రభుత్వం నుంచి సహాయం, పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణాలు : సూర్యుడు నాయకత్వం, దైర్యానికి సంకేతం. సూర్యుడిని నిత్యం పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి అభివృద్ధి చెందుతుంది.
పాప పరిహారం : సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య మంత్రాలు జపించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
రథసప్తమి
ఆదిత్యహృదయం
సూర్య స్తోత్రం
నవగ్రహ ధ్యానశ్లోకమ్
సూర్య కవచం
సూర్యమండల స్తోత్రం
సూర్యాష్టకం
ఆదిత్య కవచం
శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం
పంచాంగం
నిత్య స్తోత్రావళి
ఆదివారం సూర్యుడిని పూజించడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అనేక లాభాలు కలుగుతాయని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూర్యుడు ఆరోగ్యాన్ని, తేజస్సును, విజయాన్ని ప్రసాదిస్తాడు.
ఆదివారం రోజు సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం శ్రేయస్కరం. సూర్యుని పూజ వలన నేత్ర సంబంధిత సమస్యలు, శరీర రుగ్మతలు తగ్గుతాయని పండితులు చెబుతారు.
సూర్య మంత్రం : ఓం సూర్యాయ నమః
ఆరోగ్యం : సూర్యుడు ఆరోగ్యాన్ని కలిగించే దేవత. సూర్యుడిని పూజించడం ద్వారా శరీరంలోని ప్రాణశక్తి (విటమిన్ D సహా) పెరుగుతుంది. నేత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గుండె సంబంధిత రోగాలు కూడా దూరమవుతాయని విశ్వాసం ఉంది.
మనస్సుకు ప్రశాంతత : సూర్యుడి మంత్రాల జపం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం చేసిన సూర్య నమస్కారాలు శరీరాన్ని విశ్రాంతిగా, సజీవంగా మారుస్తాయి.
గ్రహ దోష నివారణ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహం. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారికి ఆదివారం చేసే పూజల వల్ల పాజిటివ్ ఫలితాలు వస్తాయి. సూర్యుడి అనుగ్రహంతో పదవీ లాభం, ప్రభుత్వం నుంచి సహాయం, పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
ఆత్మవిశ్వాసం, నాయకత్వ గుణాలు : సూర్యుడు నాయకత్వం, దైర్యానికి సంకేతం. సూర్యుడిని నిత్యం పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి అభివృద్ధి చెందుతుంది.
పాప పరిహారం : సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్య మంత్రాలు జపించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
రథసప్తమి
ఆదిత్యహృదయం
సూర్య స్తోత్రం
నవగ్రహ ధ్యానశ్లోకమ్
సూర్య కవచం
సూర్యమండల స్తోత్రం
సూర్యాష్టకం
ఆదిత్య కవచం
శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం
పంచాంగం
నిత్య స్తోత్రావళి
Saturday - శనివారం
శనివారం
హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు శనివారం రోజు చేయాల్సిన పనులు:
హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు శనివారం రోజు చేయాల్సిన పనులు:
శనివారం రోజున హనుమంతుడిని భక్తితో కొలిస్తే, శని దేవుని ఆగ్రహం చల్లారి, జాతకంలోని ఏల్నాటి శని దోషాలు తొలగిపోతాయి.
ఈ పవిత్రమైన రోజున గుడిలో లేదా ఇంట్లో కనీసం 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక భయాలు, ఒత్తిడి పూర్తిగా దూరం అవుతాయి.
ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో (లేదా ఆవనూనెతో) దీపం వెలిగించి, సింధూర బొట్టు పెట్టడం వల్ల అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.
హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల మాల లేదా సింధూర మాల సమర్పించడం వల్ల ఆయురారోగ్యాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తాయి.
హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు ఇష్టమైన పరిమళాన్ని, చందనాన్ని హనుమంతునికి సమర్పిస్తే హనుమంతుడు సంతోషిస్తారని చెబుతున్నారు.
శనివారం రోజున ఆంజనేయస్వామి వారికీ ఎవరైతే సుందరకాండను పఠనం చేస్తారో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
ఈ పవిత్రమైన రోజున గుడిలో లేదా ఇంట్లో కనీసం 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక భయాలు, ఒత్తిడి పూర్తిగా దూరం అవుతాయి.
ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో (లేదా ఆవనూనెతో) దీపం వెలిగించి, సింధూర బొట్టు పెట్టడం వల్ల అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.
హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల మాల లేదా సింధూర మాల సమర్పించడం వల్ల ఆయురారోగ్యాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తాయి.
హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు ఇష్టమైన పరిమళాన్ని, చందనాన్ని హనుమంతునికి సమర్పిస్తే హనుమంతుడు సంతోషిస్తారని చెబుతున్నారు.
శనివారం రోజున ఆంజనేయస్వామి వారికీ ఎవరైతే సుందరకాండను పఠనం చేస్తారో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
శనిదేవుని అనుగ్రహం పొందేందుకు శనివారం రోజు చేయాల్సిన పనులు:
ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఎంతో తెలివిగా పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలి. అయితే చాలా శాతం మంది ఆర్థిక విషయాలలో ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. శనివారం రోజు ఆర్ధిక వృద్ధి కోసం కొన్ని పరిహారాలు మరియు పూజలు చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు.
నల్ల నువ్వులు, నల్ల దుస్తులు లేదా ఆహారం దానం చేయడం ద్వారా శనిదేవుని కరుణ పొందుతారని శాస్త్రాల్లో చెప్పబడింది.
శమీ చెట్టుకు పూజ:
శనివారం నాడు శమీ చెట్టుకు నమస్కరించి, నీరు పోయాలి.
శని మంత్రాలు:
'ఓం శనైశ్చరాయ నమః' మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
ఆవునేతితో దీపారాధన:
శనివారం నాడు ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేయాలి.
పేదలకు సహాయం:
శనివారం రోజు పేదలకు, చిన్న పిల్లలకు సహాయం చేయాలి.
శనిదేవుడిని ధ్యానించడం:
శనిదేవుడిని ధ్యానించి, ఆయన అనుగ్రహం కోరుకోవాలి.
శనివారం నాడు నూనెతో దీపారాధన:
నూనెతో దీపారాధన చేయాలి. శనివారం రోజు ఈ పరిహారాలు మరియు పూజలు చేయడం ద్వారా ఆర్ధిక వృద్ధికి దోహదపడతాయి, శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది
Friday - శుక్రవారం
శుక్రవారం
శుక్రవారం లక్ష్మీదేవికి మరియు నవగ్రహాలలో అందం, ప్రేమకు అధిపతి అయిన శుక్రుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.
నవగ్రహాలలో శుక్రుడిని స్త్రీలింగ గ్రహంగా, సకల భోగభాగ్యాలకు మరియు ఆకర్షణ శక్తికి కారకుడిగా పరిగణిస్తారు. శుక్రుడిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మనఃశాంతి కలుగుతుంది.
శుక్రవారం సాయంత్రం పంచముఖ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సంపద, సంతోషం నెలకొంటాయని నమ్ముతారు.
శుక్రవారం ప్రధాన ద్వారం ముందు ముగ్గు వేసి లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించండి. శుక్రవారాల్లో తామర మాలతో లక్ష్మీ దేవి మంత్రాలను జపించండి.మీ జాతకంలో శుక్ర దోషాలు తొలగి, అఖండ ఐశ్వర్యం పొందగలరు.
శుక్రవార వ్రతం లేదా పూజ వల్ల ఇంట్లోని దరిద్ర బాధలు తొలగిపోయి, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రదక్షిణలు
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాధారణంగా 4 ప్రదక్షిణలు చేయాలి. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కో దేవతకు ఒక్కో సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
వినాయకుడు: 1 ప్రదక్షిణ
ఈశ్వరుడు: 3 ప్రదక్షిణలు
దేవి/అమ్మవారు (లక్ష్మీదేవి, దుర్గమ్మ, సరస్వతి): 4 ప్రదక్షిణలు
మహావిష్ణువు: 3 ప్రదక్షిణలు
సూర్య భగవానుడు: 7 ప్రదక్షిణలు
ప్రదక్షిణలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు: ప్రదక్షిణలు ఎల్లప్పుడూ కుడి వైపు నుండి (సవ్యదిశలో - Clockwise) మాత్రమే ప్రారంభించాలి.
చాలా నెమ్మదిగా, మనసులో అమ్మవారి నామాన్ని లేదా స్తోత్రాన్ని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. చేతులు జోడించి నమస్కార ముద్రలో ఉంచడం శ్రేయస్కరం.తొందరగా ముగించేయాలని వేగంగా పరుగెత్తినట్లు చేయకూడదు.
మీరు ఏదైనా ప్రత్యేకమైన వ్రతం (ఉదాహరణకు వరలక్ష్మీ వ్రతం లేదా శుక్రవారం పూజలు) చేస్తున్నప్పుడు మీ సంకల్పాన్ని బట్టి 11, 21, లేదా 108 ప్రదక్షిణలు కూడా చేయవచ్చు. కానీ నిత్య పూజలో లేదా సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు మాత్రం 4 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.
చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు 3 లేదా 5 ప్రదక్షిణలు చేయడం మనం తరచూ చూస్తుంటాం. దీని వెనుక కొన్ని ఆచారాలు, మినహాయింపులు ఉన్నాయి.
1. సాధారణ ప్రదక్షిణల నియమం: హిందూ సంప్రదాయంలో సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా బేసి సంఖ్యలో (Odd numbers) ప్రదక్షిణలు చేయడం ఒక అలవాటుగా మారింది. అందువల్ల చాలా మంది దేవుడితో సంబంధం లేకుండా 3, 5, లేదా 9 ప్రదక్షిణలు చేస్తుంటారు.
2. లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి (లక్ష్మీనారాయణులు): చాలా ఆలయాలలో లక్ష్మీదేవి ఒంటరిగా కాకుండా, మహావిష్ణువుతో కలిసి (లక్ష్మీనారాయణ స్వామిగా) ఉంటారు.
విష్ణుమూర్తికి చేయాల్సిన ప్రదక్షిణలు: 3
లక్ష్మీదేవికి చేయాల్సిన ప్రదక్షిణలు: 4
రెండు పూజా విధానాలు కలిసినప్పుడు లేదా విష్ణు ఆలయాల్లోని అమ్మవారి ఉపాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది 3 లేదా 5 ప్రదక్షిణలు చేస్తుంటారు.
3. శాస్త్రం ఏం చెబుతోంది?
"ఏకః వినాయకే కుర్యాత్, ద్వౌ సూర్యే, త్రీణి శంకరే, చత్వారి విష్ణు-దేవీనాం..." అని శాస్త్ర వచనం. దీని ప్రకారం:
లక్ష్మీదేవికి (అమ్మవారికి) ప్రత్యేకంగా 4 ప్రదక్షిణలు చేయడం అత్యంత శుభకరం.
శుక్రవారం అమ్మవారికి నేతితో దీపారాధన:
శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించడం లేదా ఏదైనా అమ్మవారి ఆలయంలో నేతితో దీపము వెలిగించడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం లభిస్తుంది.
ఇంకా ఈతిబాధలు తొలగిపోవడం, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడం వంటి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఇంకా శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం గావించి అమ్మవారికి తెల్లపువ్వులు సమర్పించడంతో గృహంలో ప్రశాంతత నెలకొంటుందని విశ్వాసం.
ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆ కుటుంబమంతా సుఖసంతోషాలతో, ప్రశాంతతతో ఉంటుందని పండితులు అంటున్నారు. ఇకపోతే.. ధవళ (తెలుపు) వర్ణ వస్త్రాలు ధరించడం ఎంతో మంచిదని పురోహితులు చెబుతున్నారు.
శుక్రవారం రోజున పాలుతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరమునందు ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.
శుక్రవారం లక్ష్మీదేవికి మరియు నవగ్రహాలలో అందం, ప్రేమకు అధిపతి అయిన శుక్రుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.
నవగ్రహాలలో శుక్రుడిని స్త్రీలింగ గ్రహంగా, సకల భోగభాగ్యాలకు మరియు ఆకర్షణ శక్తికి కారకుడిగా పరిగణిస్తారు. శుక్రుడిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మనఃశాంతి కలుగుతుంది.
శుక్రవారం సాయంత్రం పంచముఖ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సంపద, సంతోషం నెలకొంటాయని నమ్ముతారు.
శుక్రవారం ప్రధాన ద్వారం ముందు ముగ్గు వేసి లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించండి. శుక్రవారాల్లో తామర మాలతో లక్ష్మీ దేవి మంత్రాలను జపించండి.మీ జాతకంలో శుక్ర దోషాలు తొలగి, అఖండ ఐశ్వర్యం పొందగలరు.
శుక్రవార వ్రతం లేదా పూజ వల్ల ఇంట్లోని దరిద్ర బాధలు తొలగిపోయి, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రదక్షిణలు
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాధారణంగా 4 ప్రదక్షిణలు చేయాలి. హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కో దేవతకు ఒక్కో సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
వినాయకుడు: 1 ప్రదక్షిణ
ఈశ్వరుడు: 3 ప్రదక్షిణలు
దేవి/అమ్మవారు (లక్ష్మీదేవి, దుర్గమ్మ, సరస్వతి): 4 ప్రదక్షిణలు
మహావిష్ణువు: 3 ప్రదక్షిణలు
సూర్య భగవానుడు: 7 ప్రదక్షిణలు
ప్రదక్షిణలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు: ప్రదక్షిణలు ఎల్లప్పుడూ కుడి వైపు నుండి (సవ్యదిశలో - Clockwise) మాత్రమే ప్రారంభించాలి.
చాలా నెమ్మదిగా, మనసులో అమ్మవారి నామాన్ని లేదా స్తోత్రాన్ని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. చేతులు జోడించి నమస్కార ముద్రలో ఉంచడం శ్రేయస్కరం.తొందరగా ముగించేయాలని వేగంగా పరుగెత్తినట్లు చేయకూడదు.
మీరు ఏదైనా ప్రత్యేకమైన వ్రతం (ఉదాహరణకు వరలక్ష్మీ వ్రతం లేదా శుక్రవారం పూజలు) చేస్తున్నప్పుడు మీ సంకల్పాన్ని బట్టి 11, 21, లేదా 108 ప్రదక్షిణలు కూడా చేయవచ్చు. కానీ నిత్య పూజలో లేదా సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు మాత్రం 4 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.
చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు 3 లేదా 5 ప్రదక్షిణలు చేయడం మనం తరచూ చూస్తుంటాం. దీని వెనుక కొన్ని ఆచారాలు, మినహాయింపులు ఉన్నాయి.
1. సాధారణ ప్రదక్షిణల నియమం: హిందూ సంప్రదాయంలో సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా బేసి సంఖ్యలో (Odd numbers) ప్రదక్షిణలు చేయడం ఒక అలవాటుగా మారింది. అందువల్ల చాలా మంది దేవుడితో సంబంధం లేకుండా 3, 5, లేదా 9 ప్రదక్షిణలు చేస్తుంటారు.
2. లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి (లక్ష్మీనారాయణులు): చాలా ఆలయాలలో లక్ష్మీదేవి ఒంటరిగా కాకుండా, మహావిష్ణువుతో కలిసి (లక్ష్మీనారాయణ స్వామిగా) ఉంటారు.
విష్ణుమూర్తికి చేయాల్సిన ప్రదక్షిణలు: 3
లక్ష్మీదేవికి చేయాల్సిన ప్రదక్షిణలు: 4
రెండు పూజా విధానాలు కలిసినప్పుడు లేదా విష్ణు ఆలయాల్లోని అమ్మవారి ఉపాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది 3 లేదా 5 ప్రదక్షిణలు చేస్తుంటారు.
3. శాస్త్రం ఏం చెబుతోంది?
"ఏకః వినాయకే కుర్యాత్, ద్వౌ సూర్యే, త్రీణి శంకరే, చత్వారి విష్ణు-దేవీనాం..." అని శాస్త్ర వచనం. దీని ప్రకారం:
లక్ష్మీదేవికి (అమ్మవారికి) ప్రత్యేకంగా 4 ప్రదక్షిణలు చేయడం అత్యంత శుభకరం.
శుక్రవారం అమ్మవారికి నేతితో దీపారాధన:
శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించడం లేదా ఏదైనా అమ్మవారి ఆలయంలో నేతితో దీపము వెలిగించడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం లభిస్తుంది.
ఇంకా ఈతిబాధలు తొలగిపోవడం, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడం వంటి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఇంకా శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం గావించి అమ్మవారికి తెల్లపువ్వులు సమర్పించడంతో గృహంలో ప్రశాంతత నెలకొంటుందని విశ్వాసం.
ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆ కుటుంబమంతా సుఖసంతోషాలతో, ప్రశాంతతతో ఉంటుందని పండితులు అంటున్నారు. ఇకపోతే.. ధవళ (తెలుపు) వర్ణ వస్త్రాలు ధరించడం ఎంతో మంచిదని పురోహితులు చెబుతున్నారు.
శుక్రవారం రోజున పాలుతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలాగే మహిళలు తెల్లటి పువ్వులను శిరమునందు ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.
లక్ష్మికటాక్షం కోసం శుక్రవారం రోజున చేయవలసిన పనులు
ఉదయమే ఇల్లు, గుమ్మం శుభ్రం చేసుకుని, లక్ష్మీదేవికి ఇష్టమైన పద్మం ముగ్గులు పెట్టి, గుమ్మానికి పసుపు-కుంకుమలు రాయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది.
సాయంత్రం ప్రదోష కాలంలో (సూర్యాస్తమయ సమయంలో) పూజా గదిలో, గుమ్మం ఇరువైపులా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది.
అమ్మవారికి ఎర్రటి పూలు లేదా తామర పూలతో పూజ చేసి, కనకధారా స్తోత్రం లేదా శ్రీ సూక్తం పఠించడం వల్ల అఖండ ధనాకర్షణ కలుగుతుంది.
శుక్రవారం పేదలకు, అవసరమున్నవారికి దానం చేయడం ధనలక్ష్మీకి అతి శుభకరమైన పని. ధనం, బట్టలు, వస్తువులు, శుభకార్యాల కోసం చిన్న విరాళాలు కూడా చేయవచ్చు. ఇటువంటి దానంతో ధన, సౌభాగ్యం, సకల శుభాలు పొందుతారు.
శుక్రవారం స్వచ్ఛమైన, శుభకరమైన రంగు దుస్తులు ధరించండి. ప్రధానంగా పసుపు, గులాబీ లేదా తెలుపు – లక్ష్మీ దేవికి ఇష్టమైన రంగులు. లక్ష్మీదేవికి గవ్వలు అంటే మహా ప్రీతి. 6 లేదా 9 పసుపు గవ్వలను పూజగదిలో ఉంచితే ధనలాభం కలుగుతుంది.
శుక్రవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయకూడదు. దీనివల్ల చేతిలోని లక్ష్మి వెళ్ళిపోతుందని నమ్ముతారు.సాయంత్రం పూట ఇంట్లో చీకటిగా ఉంచకూడదు. కనీసం చిన్న దీపమైనా వెలిగించాలి.
Panchaloha jewellery - పంచలోహా ఆభరణాలు
పంచలోహా ఆభరణాలు
పంచలోహంతో చేసిన ఆభరణాలు ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనస్సుకి ప్రశాంతతను కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మంచి అదృష్టాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుంది.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
పంచలోహంతో చేసిన ఆభరణాలు ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనస్సుకి ప్రశాంతతను కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మంచి అదృష్టాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుంది.
పంచలోహాలు అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు జింక్ (ఇత్తడి). ఈ ఐదు లోహాల మిశ్రమం, వీటిని ప్రకృతిలోని ఐదు మూలకాలు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) అని కూడా భావిస్తారు.
పంచధాతువులోని బంగారం వైద్యం చేసే లక్షణాలను అందిస్తుంది. వెండి కూడా అదేవిధంగా చలి మరియు వేడికి నిరోధకతను అందిస్తుంది. రాగి ఉపశమన లక్షణాలను కలిగి ఉంటుంది. మరోవైపు, ఇనుము మానసిక బలాన్ని పెంచుతుంది. ఇత్తడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మనస్సుకి ప్రశాంతత:పంచలోహం ధరించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆందోళనలు తగ్గుతాయి.
ఆరోగ్యం:ఇది శరీరంలో సమతుల్యతను కలిగిస్తుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అదృష్టం మరియు శ్రేయస్సు: పంచలోహం ధరించడం వలన అదృష్టం మరియు శ్రేయస్సు లభిస్తాయి.
ఆత్మవిశ్వాసం:ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ప్రతికూల శక్తులను నివారిస్తుంది.
విజయాలు:మీరు చేసే పనులలో విజయం సాధించడానికి ఇది సహాయపడుతుంది.
ఆధ్యాత్మిక వృద్ధి:మనసుకు ప్రశాంతతనిచ్చి ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తుంది.
పంచలోహంతో చేసిన కొన్ని ఆభరణాలు:
బ్రాస్లెట్లు:పంచలోహంతో తయారు చేసిన బ్రాస్లెట్లు చాలా ప్రసిద్ధమైనవి మరియు ఇవి ఆరోగ్యం, ధైర్యం మరియు విజయాలను అందిస్తాయి.
కడ:పంచలోహంతో చేసిన కడ ధరించడం వల్ల జీవితంలో సమతుల్యత, ఆత్మవిశ్వాసం, మంచి ఆరోగ్యం, అదృష్టం, శ్రేయస్సు మరియు మనశ్శాంతి లభిస్తాయని నమ్ముతారు.
పంచధాతువులోని బంగారం వైద్యం చేసే లక్షణాలను అందిస్తుంది. వెండి కూడా అదేవిధంగా చలి మరియు వేడికి నిరోధకతను అందిస్తుంది. రాగి ఉపశమన లక్షణాలను కలిగి ఉంటుంది. మరోవైపు, ఇనుము మానసిక బలాన్ని పెంచుతుంది. ఇత్తడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మనస్సుకి ప్రశాంతత:పంచలోహం ధరించడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆందోళనలు తగ్గుతాయి.
ఆరోగ్యం:ఇది శరీరంలో సమతుల్యతను కలిగిస్తుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అదృష్టం మరియు శ్రేయస్సు: పంచలోహం ధరించడం వలన అదృష్టం మరియు శ్రేయస్సు లభిస్తాయి.
ఆత్మవిశ్వాసం:ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ప్రతికూల శక్తులను నివారిస్తుంది.
విజయాలు:మీరు చేసే పనులలో విజయం సాధించడానికి ఇది సహాయపడుతుంది.
ఆధ్యాత్మిక వృద్ధి:మనసుకు ప్రశాంతతనిచ్చి ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తుంది.
పంచలోహంతో చేసిన కొన్ని ఆభరణాలు:
బ్రాస్లెట్లు:పంచలోహంతో తయారు చేసిన బ్రాస్లెట్లు చాలా ప్రసిద్ధమైనవి మరియు ఇవి ఆరోగ్యం, ధైర్యం మరియు విజయాలను అందిస్తాయి.
కడ:పంచలోహంతో చేసిన కడ ధరించడం వల్ల జీవితంలో సమతుల్యత, ఆత్మవిశ్వాసం, మంచి ఆరోగ్యం, అదృష్టం, శ్రేయస్సు మరియు మనశ్శాంతి లభిస్తాయని నమ్ముతారు.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Temples to visit for the twelve zodiac signs - ద్వాదశ రాశులు వారు దర్శించవలసిన దేవాలయాలు
ద్వాదశ రాశులు వారు దర్శించవలసిన దేవాలయాలు
01. మేష రాశి వారు సంబంధించిన దేవాలయం: రామనాథస్వామి దేవాలయం, రామేశ్వరం.
రామేశ్వరాన్ని దక్షిణ వారణాసి అని కూడా పిలుస్తారు. కాశీ లేదా వారణాసి వద్ద ప్రారంభమయ్యే తీర్థయాత్ర రామేశ్వరంలో రామనాథస్వామిని పూజించిన తర్వాత మాత్రమే పూర్తవుతుందని నమ్ముతారు.
మేషరాశి లో ఉన్న నక్షత్రం వారందరూ తమిళనాడులోని రామేశ్వరం రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి భగవంతుని ఆశీస్సులు పొందవచ్చు.
రామాయణంతో అనుబంధం ఉన్న పుణ్యభూమి రామేశ్వరం. పవిత్ర శైవక్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా రామేశ్వరం ప్రసిద్ధి చెందింది. అయితే.. ఇక్కడ ఆ పరమేశ్వరుడిని సాక్షాత్తూ శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణగాథలు చెబుతున్నాయి.
అగ్నితీర్థం
రామేశ్వరంలో మొత్తం అరవైనాలుగు బావులు ఉంటాయి. వాటిలో ఆలయంలో ఉన్న 22 అతి ప్రధానమైనవిగా చెబుతారు. రావణ సంహారం తర్వాత రాముడి అమ్ములపొదిలో మిగిలిన 22 బాణాలతోనే ఇక్కడ ఇరవైరెండు బావుల్ని సృష్టించాడనీ పండితులు చెబుతారు. ఇక్కడకు వచ్చే భక్తులు మొదట సముద్రపు ఒడ్డునున్న అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాతే ఆలయంలోపలికి వెళ్తారు.
108 శివలింగాలు:
ఆలయం ప్రాకారాల్లో భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన 108 శివలింగాలను చూసి మంత్రముగ్ధులవుతారు. రామలింగ ప్రతిష్ఠను తెలియజేసే ఆలయం ఇక్కడ ఉంది. నంది మండపంలోని నంది విగ్రహం సుమారు 17 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆంజనేయస్వామి విగ్రహం శ్రీలంకవైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది.
02. వృషభ రాశి వారికి సంబంధించిన దేవాలయం: శ్రీ వేంకటేశ్వర దేవాలయం, తిరుపతి
02. వృషభ రాశి వారికి సంబంధించిన దేవాలయం: శ్రీ వేంకటేశ్వర దేవాలయం, తిరుపతి
వృషభరాశి లో నక్షత్రం ఉన్న వారందరూ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతికి సమీపంలోని తిరుమల దేవాలయం సందర్శించి భగవంతుని ఆశీస్సులు పొందవచ్చు.
తిరుమల ప్రధాన ఆలయ దివ్య నిర్మాణం:
శ్రీనివాసుడు, బాలాజీ, వేంకటచలపతి అని కూడా పిలువబడే శ్రీ వెంకటేశ్వరుడు ఐదు వేల సంవత్సరాల క్రితం తిరుమలను తన నివాసంగా చేసుకున్నాడు. ఆయనకు ముందే, తిరుమలను తన నివాసంగా చేసుకున్నది వరాహస్వామి. అప్పటి నుండి, చాలా మంది భక్తులు తరతరాలుగా ఆలయ ప్రాకారాలపై గొప్ప ప్రవేశ ద్వారాలను నిర్మిస్తూనే ఉన్నారు. ఆలయ సముదాయం 16.2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఆలయ పురాణం:
ద్వాపర యుగంలో ఆదిశేషుడు వాయువుతో పోటీ చేసి ఓడిపోయి శేషాచలం కొండలుగా భూమిపై నివసించాడు. పురాణాల ప్రకారం తిరుమలను ఆదివరాహ క్షేత్రంగా పరిగణిస్తారు. హిరణ్యాక్షుడిని చంపిన తరువాత ఆదివరాహుడు ఈ కొండపై నివసించాడు. వెంకటాచల మహత్యం తిరుమల ఆలయంపై విస్తృతంగా ఆమోదించబడిన పురాణం.
కలియుగంలో, యజ్ఞం చేస్తున్న కొంతమంది ఋషులకు నారదుడు యజ్ఞ ఫలాలను త్రిమూర్తులలో (బ్రహ్మ, విష్ణు మరియు శివుడు) ఎవరికి ఇవ్వవచ్చో నిర్ణయించమని సలహా ఇచ్చాడు. త్రిమూర్తులను పరీక్షించడానికి భృగువును పంపారు. తన పాదంలో అదనపు కన్ను ఉన్న ముని బ్రహ్మ మరియు శివుడిని సందర్శించి ఈ రెండు ప్రదేశాలలోనూ గుర్తించబడలేదు.
బ్రహ్మను పూజించవద్దని మరియు శివుడిని లింగంగా పూజించమని శపించాడు. చివరికి అతను విష్ణువును సందర్శించాడు మరియు ప్రభువు తాను భృగువును గమనించనట్లు ప్రవర్తిస్తాడు. ఈ చర్యతో కోపంగా ఉన్న భృగు మహర్షి విష్ణువు ఛాతీపై తన్నాడు, దానికి విష్ణువు స్పందించలేదు మరియు బదులుగా అతని పాదాలను మసాజ్ చేయడం ద్వారా మునికి క్షమాపణ చెప్పాడు. ఈ చర్య సమయంలో, అతను భృగు పాదంలో ఉన్న అదనపు కన్నును నలిపివేశాడు.
విష్ణువు ఛాతీని లక్ష్మి నివాసంగా ( వక్షస్థలం ) పరిగణించి భృగు దానిని తన్నాడు, ఇది పరోక్షంగా లక్ష్మిని అవమానించింది కాబట్టి లక్ష్మి దీనిని అవమానంగా భావిస్తుంది. ఆ తర్వాత ఆమె వైకుంఠం నుండి బయలుదేరి కొల్హాపూర్కు భూమికి వచ్చి ధ్యానం చేయడం ప్రారంభించింది.
విష్ణువు శ్రీనివాసుడిగా మానవ రూపంలోకి వచ్చి, లక్ష్మిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి బయలుదేరి, తిరుమలలోని శేషాచలం కొండలకు చేరుకుని ధ్యానం ప్రారంభించాడు. లక్ష్మి శ్రీనివాసుడి పరిస్థితి గురించి తెలుసుకుని శివుడిని, బ్రహ్మను పిలిచింది. శివుడు, బ్రహ్మ తమను తాము ఆవుగా, దూడగా మార్చుకున్నారు. లక్ష్మి ఆ ఆవును, దూడను ఆ సమయంలో తిరుమల కొండలను పాలించే చోళ రాజుకు అప్పగించింది. ఆ ఆవు ప్రతిరోజూ శ్రీనివాసుడిని మేతకు తీసుకెళ్తున్నప్పుడు అతనికి పాలు ఇచ్చేది.
ఒక రోజు, ఒక గోపాలకుడు దీనిని చూసి తన కర్రతో ఆ ఆవును కొట్టడానికి ప్రయత్నించాడు, కానీ శ్రీనివాసుడు ఆ గాయాన్ని భరించాడు. దీనితో కోపంగా ఉన్న శ్రీనివాసుడు చోళ రాజును రాక్షసుడిగా మారమని శపించాడు, ఎందుకంటే సేవకులు ( శూద్రులు ) చేసిన పాపాలను రాజులు భరించాలని ధర్మం చెబుతుంది. రాజు దయ కోసం ప్రార్థించాడు, తరువాత శ్రీనివాసుడు అతనితో, రాజు తదుపరి జన్మను ఆకాశరాజుగా తీసుకొని తన కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడితో వివాహం చేయాలని చెప్పాడు.
శ్రీనివాసుడు తిరుమల కొండలపై ఉన్న తన పెంపుడు తల్లి వకుళా దేవి వద్దకు వెళ్లి కొంతకాలం అక్కడే ఉన్నాడు. శాపం తరువాత, చోళ రాజు ఆకాశరాజుగా పునర్జన్మ పొందాడు మరియు అతనికి పద్మావతి అనే కుమార్తె జన్మించింది, శ్రీనివాసుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని నారాయణవనంలో లక్ష్మీ స్వరూపమైన పద్మావతిని వివాహం చేసుకుని తిరుమల కొండలకు తిరిగి వచ్చాడు. కలియుగం యొక్క శాశ్వత కష్టాల నుండి మానవాళి విముక్తి కోసం ఏడు కొండలపై ఉండాలనే భగవంతుని కోరిక. భగవంతుడు మరియు దేవతలు ఇద్దరూ ఎల్లప్పుడూ అక్కడే ఉండాలనే కోరికను వ్యక్తపరిచే రాతి దేవతలుగా మారతారు.
03. మిథున రాశి వారికి సంబంధించిన దేవాలయం: అరుల్మిగు దండాయుధపాణి స్వామి దేవస్థానం, పళని
తిరుమల ప్రధాన ఆలయ దివ్య నిర్మాణం:
శ్రీనివాసుడు, బాలాజీ, వేంకటచలపతి అని కూడా పిలువబడే శ్రీ వెంకటేశ్వరుడు ఐదు వేల సంవత్సరాల క్రితం తిరుమలను తన నివాసంగా చేసుకున్నాడు. ఆయనకు ముందే, తిరుమలను తన నివాసంగా చేసుకున్నది వరాహస్వామి. అప్పటి నుండి, చాలా మంది భక్తులు తరతరాలుగా ఆలయ ప్రాకారాలపై గొప్ప ప్రవేశ ద్వారాలను నిర్మిస్తూనే ఉన్నారు. ఆలయ సముదాయం 16.2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఆలయ పురాణం:
ద్వాపర యుగంలో ఆదిశేషుడు వాయువుతో పోటీ చేసి ఓడిపోయి శేషాచలం కొండలుగా భూమిపై నివసించాడు. పురాణాల ప్రకారం తిరుమలను ఆదివరాహ క్షేత్రంగా పరిగణిస్తారు. హిరణ్యాక్షుడిని చంపిన తరువాత ఆదివరాహుడు ఈ కొండపై నివసించాడు. వెంకటాచల మహత్యం తిరుమల ఆలయంపై విస్తృతంగా ఆమోదించబడిన పురాణం.
కలియుగంలో, యజ్ఞం చేస్తున్న కొంతమంది ఋషులకు నారదుడు యజ్ఞ ఫలాలను త్రిమూర్తులలో (బ్రహ్మ, విష్ణు మరియు శివుడు) ఎవరికి ఇవ్వవచ్చో నిర్ణయించమని సలహా ఇచ్చాడు. త్రిమూర్తులను పరీక్షించడానికి భృగువును పంపారు. తన పాదంలో అదనపు కన్ను ఉన్న ముని బ్రహ్మ మరియు శివుడిని సందర్శించి ఈ రెండు ప్రదేశాలలోనూ గుర్తించబడలేదు.
బ్రహ్మను పూజించవద్దని మరియు శివుడిని లింగంగా పూజించమని శపించాడు. చివరికి అతను విష్ణువును సందర్శించాడు మరియు ప్రభువు తాను భృగువును గమనించనట్లు ప్రవర్తిస్తాడు. ఈ చర్యతో కోపంగా ఉన్న భృగు మహర్షి విష్ణువు ఛాతీపై తన్నాడు, దానికి విష్ణువు స్పందించలేదు మరియు బదులుగా అతని పాదాలను మసాజ్ చేయడం ద్వారా మునికి క్షమాపణ చెప్పాడు. ఈ చర్య సమయంలో, అతను భృగు పాదంలో ఉన్న అదనపు కన్నును నలిపివేశాడు.
విష్ణువు ఛాతీని లక్ష్మి నివాసంగా ( వక్షస్థలం ) పరిగణించి భృగు దానిని తన్నాడు, ఇది పరోక్షంగా లక్ష్మిని అవమానించింది కాబట్టి లక్ష్మి దీనిని అవమానంగా భావిస్తుంది. ఆ తర్వాత ఆమె వైకుంఠం నుండి బయలుదేరి కొల్హాపూర్కు భూమికి వచ్చి ధ్యానం చేయడం ప్రారంభించింది.
విష్ణువు శ్రీనివాసుడిగా మానవ రూపంలోకి వచ్చి, లక్ష్మిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి బయలుదేరి, తిరుమలలోని శేషాచలం కొండలకు చేరుకుని ధ్యానం ప్రారంభించాడు. లక్ష్మి శ్రీనివాసుడి పరిస్థితి గురించి తెలుసుకుని శివుడిని, బ్రహ్మను పిలిచింది. శివుడు, బ్రహ్మ తమను తాము ఆవుగా, దూడగా మార్చుకున్నారు. లక్ష్మి ఆ ఆవును, దూడను ఆ సమయంలో తిరుమల కొండలను పాలించే చోళ రాజుకు అప్పగించింది. ఆ ఆవు ప్రతిరోజూ శ్రీనివాసుడిని మేతకు తీసుకెళ్తున్నప్పుడు అతనికి పాలు ఇచ్చేది.
ఒక రోజు, ఒక గోపాలకుడు దీనిని చూసి తన కర్రతో ఆ ఆవును కొట్టడానికి ప్రయత్నించాడు, కానీ శ్రీనివాసుడు ఆ గాయాన్ని భరించాడు. దీనితో కోపంగా ఉన్న శ్రీనివాసుడు చోళ రాజును రాక్షసుడిగా మారమని శపించాడు, ఎందుకంటే సేవకులు ( శూద్రులు ) చేసిన పాపాలను రాజులు భరించాలని ధర్మం చెబుతుంది. రాజు దయ కోసం ప్రార్థించాడు, తరువాత శ్రీనివాసుడు అతనితో, రాజు తదుపరి జన్మను ఆకాశరాజుగా తీసుకొని తన కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడితో వివాహం చేయాలని చెప్పాడు.
శ్రీనివాసుడు తిరుమల కొండలపై ఉన్న తన పెంపుడు తల్లి వకుళా దేవి వద్దకు వెళ్లి కొంతకాలం అక్కడే ఉన్నాడు. శాపం తరువాత, చోళ రాజు ఆకాశరాజుగా పునర్జన్మ పొందాడు మరియు అతనికి పద్మావతి అనే కుమార్తె జన్మించింది, శ్రీనివాసుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని నారాయణవనంలో లక్ష్మీ స్వరూపమైన పద్మావతిని వివాహం చేసుకుని తిరుమల కొండలకు తిరిగి వచ్చాడు. కలియుగం యొక్క శాశ్వత కష్టాల నుండి మానవాళి విముక్తి కోసం ఏడు కొండలపై ఉండాలనే భగవంతుని కోరిక. భగవంతుడు మరియు దేవతలు ఇద్దరూ ఎల్లప్పుడూ అక్కడే ఉండాలనే కోరికను వ్యక్తపరిచే రాతి దేవతలుగా మారతారు.
03. మిథున రాశి వారికి సంబంధించిన దేవాలయం: అరుల్మిగు దండాయుధపాణి స్వామి దేవస్థానం, పళని
మిథున రాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని పళనిలోని అరుల్మిగు దండాయుధపాణి స్వామి దేవస్థానం సందర్శించి మురుగన్ అనుగ్రహం పొందవచ్చు.
పళనిలోని అరుళ్మిగు దండయుతపాణి స్వామి ఆలయం మురుగన్ దేవునికి అంకితం చేయబడింది, ఇది గొప్ప గత చరిత్ర కలిగిన చారిత్రాత్మకంగా ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయ ప్రధాన విగ్రహాన్ని 18 మంది గొప్ప సిద్ధులలో ఒకరైన బోగర్ అనే ఋషి నవపాషాణం అని పిలువబడే తొమ్మిది ఔషధ మూలికల ప్రత్యేకమైన మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేసినట్లు నమ్ముతారు. ఈ ఆలయాన్ని చేర రాజు చేరమాన్ పెరుమాళ్ నిర్మించాడని భావిస్తున్నారు, అతనికి కలలో మురుగన్ దేవుడు మార్గనిర్దేశం చేశాడు.
ఆలయ చరిత్రలోని ముఖ్యాంశాలు:
ఋషి బోగర్ మరియు నవపాషాణం విగ్రహం:
ఈ ఆలయ ప్రధాన విగ్రహం ఒక ముఖ్యమైన పురాణానికి కేంద్రబిందువు. ప్రఖ్యాత సిద్ధార్థుడైన బోగర్ అనే ఋషి తొమ్మిది ఔషధ మూలికల ప్రత్యేకమైన కలయిక అయిన నవపాషాణం ఉపయోగించి ఈ విగ్రహాన్ని సృష్టించాడని నమ్ముతారు.
చేరమాన్ పెరుమాళ్ మరియు ఆలయ పునాది:
ఈ ఆలయం సాంప్రదాయకంగా చేర రాజు చేరమాన్ పెరుమాళ్ కు ఆపాదించబడింది, ఆలయ కథల ప్రకారం, మురుగన్ దేవుడు కలలో వచ్చి విగ్రహాన్ని పునరుద్ధరించి ఆలయాన్ని నిర్మించమని ఆయనకు మార్గనిర్దేశం చేశాడు.
రాజవంశ ప్రభావాలు:
తరువాత ఈ ప్రాంతాన్ని పాండ్యులు పాలించారు, మరియు ఆలయ గోడలపై ఉన్న శాసనాలు ఆలయ ఆచారాల కోసం భూమి మరియు గ్రామాలను విరాళంగా ఇవ్వడంతో సహా వారి పోషణను ధృవీకరిస్తున్నాయి.
ఆలయ స్థానం మరియు ప్రాముఖ్యత:
ఈ ఆలయం మురుగన్ దేవుని ఆరు నిలయాలలో ఒకటైన పళనిలోని ఒక కొండపై ఉంది.
నిర్మాణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత:
ఈ ఆలయం ఆరాధన, ఆధ్యాత్మిక అభ్యాసం మరియు పరిపాలనా విధుల కేంద్రంగా ఉంది, వివిధ నిర్మాణ అంశాలు మరియు శాసనాలు దాని మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయం ఇప్పటికీ ఒక ప్రధాన తీర్థయాత్ర స్థలంగా ఉంది, ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.
పళనిలోని అరుళ్మిగు దండయుతపాణి స్వామి ఆలయం మురుగన్ దేవునికి అంకితం చేయబడింది, ఇది గొప్ప గత చరిత్ర కలిగిన చారిత్రాత్మకంగా ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయ ప్రధాన విగ్రహాన్ని 18 మంది గొప్ప సిద్ధులలో ఒకరైన బోగర్ అనే ఋషి నవపాషాణం అని పిలువబడే తొమ్మిది ఔషధ మూలికల ప్రత్యేకమైన మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేసినట్లు నమ్ముతారు. ఈ ఆలయాన్ని చేర రాజు చేరమాన్ పెరుమాళ్ నిర్మించాడని భావిస్తున్నారు, అతనికి కలలో మురుగన్ దేవుడు మార్గనిర్దేశం చేశాడు.
ఆలయ చరిత్రలోని ముఖ్యాంశాలు:
ఋషి బోగర్ మరియు నవపాషాణం విగ్రహం:
ఈ ఆలయ ప్రధాన విగ్రహం ఒక ముఖ్యమైన పురాణానికి కేంద్రబిందువు. ప్రఖ్యాత సిద్ధార్థుడైన బోగర్ అనే ఋషి తొమ్మిది ఔషధ మూలికల ప్రత్యేకమైన కలయిక అయిన నవపాషాణం ఉపయోగించి ఈ విగ్రహాన్ని సృష్టించాడని నమ్ముతారు.
చేరమాన్ పెరుమాళ్ మరియు ఆలయ పునాది:
ఈ ఆలయం సాంప్రదాయకంగా చేర రాజు చేరమాన్ పెరుమాళ్ కు ఆపాదించబడింది, ఆలయ కథల ప్రకారం, మురుగన్ దేవుడు కలలో వచ్చి విగ్రహాన్ని పునరుద్ధరించి ఆలయాన్ని నిర్మించమని ఆయనకు మార్గనిర్దేశం చేశాడు.
రాజవంశ ప్రభావాలు:
తరువాత ఈ ప్రాంతాన్ని పాండ్యులు పాలించారు, మరియు ఆలయ గోడలపై ఉన్న శాసనాలు ఆలయ ఆచారాల కోసం భూమి మరియు గ్రామాలను విరాళంగా ఇవ్వడంతో సహా వారి పోషణను ధృవీకరిస్తున్నాయి.
ఆలయ స్థానం మరియు ప్రాముఖ్యత:
ఈ ఆలయం మురుగన్ దేవుని ఆరు నిలయాలలో ఒకటైన పళనిలోని ఒక కొండపై ఉంది.
నిర్మాణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత:
ఈ ఆలయం ఆరాధన, ఆధ్యాత్మిక అభ్యాసం మరియు పరిపాలనా విధుల కేంద్రంగా ఉంది, వివిధ నిర్మాణ అంశాలు మరియు శాసనాలు దాని మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయం ఇప్పటికీ ఒక ప్రధాన తీర్థయాత్ర స్థలంగా ఉంది, ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.
కర్కాటక రాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని రామేశ్వరం రామనాథస్వామి దేవాలయంలోని నందనార్ కోవిల్ని సందర్శించవచ్చు
రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం వద్ద ఉన్న నందనార్ కోవిల్. నందనార్ శ్రీమాన్ అని కూడా పిలువబడే శైవ సాధువు నందనార్ జ్ఞాపకార్థం. శివ భక్తుడైన నందనార్ సామాజిక అడ్డంకులను అధిగమించిన అచంచల విశ్వాసం మరియు భక్తికి గౌరవించబడ్డాడు. ఈ ఆలయం తీర్థయాత్ర స్థలం మరియు నందనార్ యొక్క శాశ్వత వారసత్వానికి మరియు హిందూ మతంలో భక్తి యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనం.
నందనార్ మరియు కోవిల్ యొక్క ప్రాముఖ్యత
నందనార్ ఒక శైవ సాధువు, శివుని అనుచరుడు, ఆయన లోతైన భక్తి మరియు అచంచల విశ్వాసానికి ప్రసిద్ధి చెందారు.అ కానీ శివుడి పట్ల అతని భక్తి స్థిరంగా ఉంది.
ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఆయన చూపిన నిబద్ధత మరియు సామాజిక పరిమితులను అధిగమించే సామర్థ్యం కోసం ఆయనను జరుపుకుంటారు.
నందనార్ కోవిల్:
రామనాథస్వామి ఆలయంలోని మందిరం నందనార్ మరియు ఆయన అచంచల విశ్వాసాన్ని గౌరవిస్తుంది.ఇది భక్తులు నందనార్ స్ఫూర్తితో మరియు శివుని పట్ల ఆయనకున్న భక్తితో అనుసంధానించగల ప్రదేశం.సామాజిక స్థితితో సంబంధం లేకుండా, ఆధ్యాత్మిక భక్తి యొక్క ప్రాముఖ్యతను మరియు విశ్వాసం యొక్క శక్తిని ఈ మందిరం గుర్తు చేస్తుంది.
ప్రాముఖ్యత:
నందనార్ కోవిల్ ఆలయం యొక్క సమ్మిళితత్వానికి నిబద్ధతకు మరియు అన్ని సామాజిక వర్గాల నుండి భక్తిని స్వీకరించడానికి చిహ్నంగా ఉంది.
ఇది ఆధ్యాత్మిక అన్వేషణ యొక్క ప్రాముఖ్యతను మరియు దైవిక జ్ఞానాన్ని సాధించడంలో సామాజిక అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది.
ఈ మందిరం నందనార్ జీవితం నుండి మరియు శివుని పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి నుండి ప్రేరణ పొందాలనుకునే భక్తులను ఆకర్షిస్తుంది.
05. సింహ రాశి వారికి సంబంధించిన దేవాలయం: శ్రీవంచియం (తిరువాంచియం) లోని వాంచినాథర్ ఆలయం.
07. తులరాశి వారికి సంబంధించిన దేవాలయం-తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి
స్థానం: తిరుత్తణి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఉంది, ఇది చెన్నై నుండి దాదాపు 84 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కొండపైన ఉన్న ఆలయం: ఈ ఆలయం ఒక కొండపై ఉంది, చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాల విస్తృత దృశ్యాలను అందిస్తుంది.
365 దశలు: ఈ ఆలయాన్ని 365 మెట్ల మెట్ల ద్వారా చేరుకోవచ్చు, ఇది సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీక.
తులా రాశి అధిపతి శుక్రుడు. ఈ శుక్ర గ్రహం కలిగించే బాధలు తొలగుతాయి శుక్ర గ్రహ అనుగ్రహం కలిగిస్తుంది.
ఆరు నివాసాలు: పళని, స్వామిమలై, తిరుచెందూర్, తిరుపరంకుండ్రం మరియు పజముదిర్చోలైతో పాటు మురుగన్ (అరుపడై వీడు) యొక్క ఆరు పవిత్ర నివాసాలలో తిరుత్తణి ఒకటి.
చారిత్రక ప్రాముఖ్యత: తిరుత్తణి మురుగన్ గురించిన ఇతిహాసాలతో ముడిపడి ఉంది, ఆయన భార్యలలో ఒకరైన వల్లితో ఆయన వివాహం కూడా ఇందులో ఉంది.
నిర్మాణ వివరాలు: ఈ ఆలయంలో మురుగన్ విగ్రహం ఉన్న రుద్రాక్ష గోపురం మరియు ఆపత్ సహాయ వినాయకుడు (గణేశుడు) కి అంకితం చేయబడిన మందిరం ఉన్నాయి.
08. వృశ్చికరాశి వారికి సంబంధించిన దేవాలయం :- ఏకాంబరేశ్వర ఆలయం
వృశ్చికరాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని కాంచీపురంలోని ఈ పురాతన ఏకాంబరేశ్వర ఆలయాన్ని సందర్శించి పరమశివుడిని ఆశీస్సులను పొందండి.
కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం శివుడికి అంకితం చేయబడిన విశాలమైన, పురాతన హిందూ ఆలయం, ఇక్కడ ప్రత్యేకంగా ఏకాంబరేశ్వరర్ గా పూజిస్తారు.. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి.
పరిమాణం మరియు చరిత్ర:ఈ ఆలయ సముదాయం చాలా విశాలమైనది, దక్షిణ ద్వార గోపురం 11 అంతస్తుల పొడవు మరియు దేశంలోని ఎత్తైన వాటిలో ఒకటి. చోళ మరియు విజయనగర రాజులు విస్తరించారని నమ్ముతారు.
నిర్మాణ ప్రాముఖ్యత:ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది, ఆకట్టుకునే గోపురాలు (గేట్వే టవర్లు) మరియు విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి.
పంచ భూత స్థలం:ఈ ఆలయం ఐదు పంచ భూత స్థలాలలో ఒకటి, ఇది భూమి యొక్క మూలకాన్ని సూచిస్తుంది. ఇతర ఆలయాలు గాలి, నీరు, అగ్ని మరియు అంతరిక్షాన్ని సూచిస్తాయి.
పురాణం:ఈ ప్రదేశంలో పార్వతీ దేవి మామిడి చెట్టు కింద తపస్సు చేసిందని ఒక పురాణం సూచిస్తుంది.
ఏకాంబరేశ్వర ఆలయ చరిత్ర:ఈ ఆలయం భారీగా (93,000మీ2) ఉంటుంది. ఆలయాలు 59 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. రాజ గోపురం అని పిలువబడే ఆలయ ప్రవేశ గోపురం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనది. కాల మండపం, లేదా "వెయ్యి స్తంభాలతో కూడిన హాలు", విజయనగర రాజులచే ఆలయానికి జోడించబడింది మరియు ఇది ఆలయం యొక్క అత్యంత విశిష్టమైన లక్షణాలలో ఒకటి. 1,008 శివలింగాలు ఆలయం లోపలి గోడలను అలంకరించాయి.
ప్రాంగణంలోని నాల్గవ విభాగంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక చెరువు మరియు ఒక చిన్న ఆలయం చూడవచ్చు. మీరు మూడవ ప్రాంగణంలో అనేక చిన్న పుణ్యక్షేత్రాలను చూడవచ్చు. శివ లింగం మరియు శివ చిత్రాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఉంచబడ్డాయి.
కాంచీపురంలోని ఇతర శివాలయాలలాగా, ఇందులో పార్వతికి ప్రత్యేక మందిరం లేదు. ఆలయ ప్రాంగణంలో తిరు నిలత్తింగల్ తుండథాన్ అనే చిన్న విష్ణు మందిరం ఉంది. ఆళ్వార్ సాధువులు ఈ ఆలయాన్ని 108 దివ్యదేశాలలో ఒకటిగా గౌరవిస్తారు మరియు విష్ణువును వామన మూర్తిగా పూజిస్తారు. ఆలయ వృక్షం, 3,500 సంవత్సరాల పురాతనమైన మామిడి చెట్టు. దాని నాలుగు ట్రంక్లు నాలుగు విభిన్న రకాల మామిడిని ఉత్పత్తి చేస్తాయి.
09. ధనుస్సురాశి వారికి సంబంధించిన దేవాలయం : మయూరనాథస్వామి ఆలయం
ధనుస్సురాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని మైలాడుతురైలోని శ్రీ మయూరనాథర్ ఆలయాన్ని సందర్శించి పరమశివుడిని ఆశీస్సులను పోదాండి.
మయూరనాథస్వామి ఆలయం, మైలదుత్తురై, లేదా సరళంగా మయూరనాథర్ ఆలయం, భారతదేశంలోని తమిళనాడులోని మైలదుత్తురై (గతంలో మాయవరం లేదా మయూరం అని పిలుస్తారు) పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయం శివుని రూపమైన మయూరనాథస్వామికి అంకితం చేయబడింది. పట్టణానికి దాని పేరును ఇచ్చింది. ప్రధాన చిహ్నం లింగం మరియు హిందూ దేవత పార్వతి ఇక్కడ మయూర రూపంలో శివుడిని పూజించినందున ప్రధాన దేవతను మయూరనాథర్ అని పిలుస్తారు.
మయూరనాథస్వామి ఆలయం చరిత్ర : మయూరనాథస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మైలాడుతురై పట్టణంలో ఉన్న ఒక ప్రాచీన శైవ ఆలయం. ఇక్కడ శివుడు "మయూరనాథస్వామి"గా, పార్వతీదేవి "అభయాంబికా"గా పూజించబడతారు.
పురాణ కథనం ప్రకారం: పార్వతీదేవి ఒకసారి శివుని శాపం వలన మయిలు (నెమలిపక్షి) రూపం ధరించి, ఈ స్థలంలో తపస్సు చేసి ఆయన ఆశీస్సులు పొందింది. దాంతో శివుడు ఆమెకు కటాక్షం ఇచ్చి, మళ్ళీ దివ్యరూపాన్ని ప్రసాదించాడట. అప్పటి నుండి ఈ స్థలం "మయిలాడుతురై"గా (మయిలు + ఆడిన స్థలం) ప్రసిద్ధి చెందింది. "మయూరనాథ" అంటే మయూరాన్ని ఆశీర్వదించిన నాధుడు అని అర్థం.
చారిత్రక ప్రాధాన్యత: ఈ ఆలయం 1500 సంవత్సరాలకు పైగా పూర్వంగా ఉన్నదిగా చరిత్రకారులు భావిస్తున్నారు.
ఇది తేవార స్థలంగా ప్రసిద్ధి చెందింది, అంటే శైవ నాయనారులు – తిరునావుక్కరసర్, సంపందర్, అప్పర్ వంటి ఆధ్యాత్మిక కవులు ఇక్కడి మహిమను గీతలుగా పాడారు.
చోళులు, నాయకులు, మరియు ఇతర దక్షిణ భారత రాజవంశాల ద్వారా ఈ ఆలయం విస్తృతంగా అభివృద్ధి చేయబడింది.
ప్రత్యేకతలు: ఆలయంలోని ప్రధాన గోపురం (రాజగోపురం) అద్భుతమైన ద్రావిడ శిల్ప కళకు నిదర్శనం.
ఆలయం కావేరి నది ఒడ్డున ఉండటం వల్ల ఇది పవిత్ర స్నాన స్థలంగా కూడా ప్రసిద్ధి.
10. మకర రాశి వారికి సంబంధించిన దేవాలయం : శ్రీ నటరాజ ఆలయం, చిదంబరం
మకరరాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయాన్ని సందర్శించి పరమశివుడిని ఆశీస్సులను పోదాండి.
తిల్లై నటరాజ ఆలయం, శ్రీ చిదంబరం నటరాజ ఆలయం అని కూడా పిలుస్తారు , ఇది విశ్వం మొత్తానికి నృత్య గురువుగా పరిగణించబడే శివుని ప్రసిద్ధ రూపమైన నటరాజ భగవానుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. శైవ గ్రంథమైన తేవారంలో ఈ ఆలయాన్ని శైవ సాధువులు కీర్తించారు.
చిదంబరం దేవాలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో,, పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది.
తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన, పూర్వ-మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ, చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి.
ఆహిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ, కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ, శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.
ఆలయం: ఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డున వ్యాపించి ఉంది. ఇది 40 ఎకరాల విస్తీర్ణం కలిగి యుంది. శైవుల, వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడుకి, గోవిందరాజ పెరుమాళ్ళుకి అంకితమైన ప్రాచీన, చారిత్రాత్మక దేవాలయం ఇది. ఏ విధంగా కోవెల (గుడి) అంటే వైష్ణవులకు, శ్రీరంగం లేదా తిరువరంగం స్మరణకి వస్తుందో అదే విధంగా శైవులకి చిదంబర ఆలయమే స్మరణకి వస్తుంది.
పురాణం: చిదంబర కథ పరమశివుడు తిల్లైవన సంచారంతో మొదలౌతుంది, (వనం అనగా అర్ధం అడవి, తిల్లై వృక్షాలు - వృక్షశాస్త్ర నామం ఎక్సోకేరియా అగాల్లోచ, ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు- ఇది ప్రస్తుతం చిదంబరం దగ్గరలోని పిఛావరం నీటిచలమల్లో పెరుగుతోంది. ఆలయ చెక్కడాలు తిల్లై వృక్షాలు క్రీశ 2వ శతాబ్దంలోనివిగా వర్ణిస్తాయి).
11. కుంభరాశి వారికి సంబంధించిన దేవాలయం : దేవిపట్టినం నవపాషణం ఆలయం
కుంభరాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని దేవీపట్టినం సందర్శించి భగవంతుని ఆశీస్సులు పొందవచ్చు.
దేవిపట్టినం నవపాషణం ఆలయం తొమ్మిది గ్రహాల దేవతలకు (నవగ్రహ) అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన హిందూ దేవాలయం. ఇది తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని దేవీపట్టణంలో ఉందిహిందూ పురాణాలలో, ముఖ్యంగా రామాయణంలో పాతుకుపోయిన గొప్ప చరిత్రను కలిగి ఉంది.
రాముడి పురాణ గాథ: ఒక ప్రముఖ పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని శ్రీరాముడితో ముడిపెడుతుంది. సీతను రక్షించడానికి లంకకు ప్రయాణం ప్రారంభించే ముందు, రాముడు ఇక్కడ నవగ్రహాలను పూజించి, దేవతల మట్టి చిత్రాలను సముద్రంలో ఉంచాడని నమ్ముతారు.
నవగ్రహ ఆరాధన:ఈ ఆలయం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం తొమ్మిది గ్రహాలను పూజించడం, మరియు మెరుగైన జీవితం కోసం లేదా గ్రహాలను శాంతింపజేయడానికి ఆశీర్వాదం కోరుకునే భక్తులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర.
పవిత్ర జలాలు:రాముడు అక్కడ ఆచారాలు నిర్వహించాడనే నమ్మకం కారణంగా ఆలయాన్ని చుట్టుముట్టిన జలాలను పవిత్రంగా భావిస్తారు.
దేవి అనుగ్రహం:మరొక పురాణం ఈ ఆలయాన్ని దేవి పార్వతి (దుర్గ)తో అనుసంధానిస్తుంది, ఆమె ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించిందని చెబుతారు, దీని పవిత్రతను మరింత పెంచుతుంది.
ఆలయ పరిపాలన:ఈ ఆలయాన్ని గతంలో రామనాథపురం సమస్థానం దేవస్థానం నిర్వహించేది, రామనాథపురం రాణి వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు మరియు ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ మానవ వనరుల శాఖ & CE నియంత్రణలో ఉంది.
12. మీనరాశి వారికి సంబంధించిన దేవాలయం : వైతీశ్వరన్ ఆలయం చిదంబరం
మీనరాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని వైతీశ్వరన్ ఆలయాన్ని సందర్శించి భగవంతుని ఆశీస్సులు పొందవచ్చు.
వైతీశ్వరన్ కోయిల్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం, ఇది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని మైలదుత్తురై జిల్లాలోని వైతీశ్వరన్కోయిల్ అనే చిన్న పట్టణంలో ఉంది.
రామాయణ కాలంలో, రాముడు, లక్ష్మణుడు మరియు సప్తఋషి ఈ ప్రదేశంలో దేవతను పూజించారు. ఈ ఆలయం వద్ద జటాయు కుండం (విభూతి పవిత్ర బూడిద కలిగిన జటాయువు కుండం) అనే చెరువు ఉంది.
మీన రాశి అధిపతి గురుడు. గురు గ్రహ అనుకూలత ఉండటం వలన అన్ని గ్రహ దోషాలు తొలగుతాయి.
వైతీశ్వరన్ కోయిల్ గురించి కొన్ని ముఖ్య విషయాలు:
వైద్యనాథర్: శివుడిని వైద్యనాథర్ గా కూడా పిలుస్తారు, అంటే "స్వస్థపరిచే దేవుడు".
నవగ్రహ ఆలయం: ఈ ఆలయం తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ దేవాలయాలలో ఒకటి.
సిద్ధమృతం చెరువు: ఈ ఆలయంలో సిద్ధమృతం చెరువు ఉంది, దీనిలోని నీరు వైద్యం చేసే గుణాలు కలిగి ఉందని నమ్ముతారు.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం వద్ద ఉన్న నందనార్ కోవిల్. నందనార్ శ్రీమాన్ అని కూడా పిలువబడే శైవ సాధువు నందనార్ జ్ఞాపకార్థం. శివ భక్తుడైన నందనార్ సామాజిక అడ్డంకులను అధిగమించిన అచంచల విశ్వాసం మరియు భక్తికి గౌరవించబడ్డాడు. ఈ ఆలయం తీర్థయాత్ర స్థలం మరియు నందనార్ యొక్క శాశ్వత వారసత్వానికి మరియు హిందూ మతంలో భక్తి యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనం.
నందనార్ మరియు కోవిల్ యొక్క ప్రాముఖ్యత
నందనార్ ఒక శైవ సాధువు, శివుని అనుచరుడు, ఆయన లోతైన భక్తి మరియు అచంచల విశ్వాసానికి ప్రసిద్ధి చెందారు.అ కానీ శివుడి పట్ల అతని భక్తి స్థిరంగా ఉంది.
ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ఆయన చూపిన నిబద్ధత మరియు సామాజిక పరిమితులను అధిగమించే సామర్థ్యం కోసం ఆయనను జరుపుకుంటారు.
నందనార్ కోవిల్:
రామనాథస్వామి ఆలయంలోని మందిరం నందనార్ మరియు ఆయన అచంచల విశ్వాసాన్ని గౌరవిస్తుంది.ఇది భక్తులు నందనార్ స్ఫూర్తితో మరియు శివుని పట్ల ఆయనకున్న భక్తితో అనుసంధానించగల ప్రదేశం.సామాజిక స్థితితో సంబంధం లేకుండా, ఆధ్యాత్మిక భక్తి యొక్క ప్రాముఖ్యతను మరియు విశ్వాసం యొక్క శక్తిని ఈ మందిరం గుర్తు చేస్తుంది.
ప్రాముఖ్యత:
నందనార్ కోవిల్ ఆలయం యొక్క సమ్మిళితత్వానికి నిబద్ధతకు మరియు అన్ని సామాజిక వర్గాల నుండి భక్తిని స్వీకరించడానికి చిహ్నంగా ఉంది.
ఇది ఆధ్యాత్మిక అన్వేషణ యొక్క ప్రాముఖ్యతను మరియు దైవిక జ్ఞానాన్ని సాధించడంలో సామాజిక అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది.
ఈ మందిరం నందనార్ జీవితం నుండి మరియు శివుని పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి నుండి ప్రేరణ పొందాలనుకునే భక్తులను ఆకర్షిస్తుంది.
05. సింహ రాశి వారికి సంబంధించిన దేవాలయం: శ్రీవంచియం (తిరువాంచియం) లోని వాంచినాథర్ ఆలయం.
సింహ రాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని శ్రీవంచియం (తిరువాంచియం) లోని వాంచినాథర్ ఆలయంన్ని సందర్శించవచ్చు.
శ్రీవంచియం (తిరువాంచియం) లోని వాంచినాథర్ ఆలయం, కావేరి నది ఒడ్డున ఉన్న ఆరు పవిత్ర శివస్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది శివునికి అంకితమైన ఒక పురాతన ఆలయం మరియు దీనిని "వారణాసి" కంటే "పదహారవ వంతు" పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభూ లింగం మరియు దీనిని వాంచినాథర్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని 64 లింగాలలో పురాతనమైనదిగా పరిగణించబడుతుంది.
వాంచినాథర్ ఆలయం యొక్క ప్రాముఖ్యత:
పవిత్ర స్థలం:శ్రీవంచియం, కావేరి నది ఒడ్డున ఉన్న ఆరు పవిత్ర శివస్థలాలలో ఒకటిగా భావిస్తారు.
స్వయంభూ లింగం:ఆలయంలోని శివలింగం స్వయంభు లింగం మరియు దీనిని వాంచినాథర్ అని పిలుస్తారు.
పురాతన ఆలయం:ఈ ఆలయం 1100 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు దీనిని 850 CE లో రాజు రాజేంద్ర చోళుడు నిర్మించాడు.
యమ మందిరం:ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలలో ఒకటి, మరణం మరియు న్యాయం యొక్క హిందూ దేవుడు యమ భగవానుడికి ప్రత్యేక మందిరం ఉంది.
ప్రసిద్ధి:శ్రీవంచియం గ్రామం, వంచినాధ స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది.
సందర్శన:యమ మందిరాన్ని ముందుగా సందర్శించడం ఆలయం యొక్క సంప్రదాయంలో భాగంగా ఉంది.
06. కన్యరాశి వారికి సంబంధించిన దేవాలయం: వేదగిరేశ్వర్ ఆలయం.
కన్యరాశి వారందరూ దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న వేదగిరేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. కొండపై ఉన్న ఆలయంలో ప్రధాన దేవత శివుడు (వేదగిరీశ్వర), మరియు పార్వతి దేవి
తిరుకఝుకుండ్రం వేదగిరీశ్వర ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రంలోని తిరుకఝుకుండ్రం (తిరుకళుకుండ్రం) పట్టణంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయం పదల్ పెట్ర స్థలాలలో ఒకటి, అంటే ఇది నమస్కాతి శివుని పూజించే 275 ఆలయాలలో ఒకటి.
ఆలయం గురించి:
“వేదగిరీశ్వర” అంటే “వేదాల కొండల దేవుడు” అనే అర్థం.
వేదగిరిశ్వర ఆలయ పురాణం:
వేదాలను నేర్చుకోవడానికి భరద్వాజ మహర్షి శివుడిని దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడు ఆయన ముందు ప్రత్యక్షమై మూడు వేదాలను ఋగ్, యజుర్, సామ సూచించే మూడు పర్వతాలను సృష్టించాడు. జీవితకాలంలో నేర్చుకోవడం సాధ్యం కాదని, అది మోక్షానికి మార్గం కాదని శివుడు చెప్పాడు. అయితే, భక్తి మరియు నిజాయితీ గల సేవ మరియు దేవుని ప్రేమ మాత్రమే మోక్షాన్ని పొందడానికి ఏకైక మార్గం. ఈ ఆలయం వేద కొండలలో ఎత్తైనది. అందుకే, వేదగిరి లేదా వేద పర్వతం అని పేరు వచ్చింది.
వేదగిరీశ్వర ఆలయం:
దేవతల రాజు ఇంద్రుడు ఇప్పటికీ ఈ ఆలయంలో పూజలు చేస్తున్నాడు. అతని ఉరుము గోపురం పైకప్పు గుండా ప్రవేశించి శివలింగం చుట్టూ తిరుగుతుంది. ఆ కొండలే ఈ ఆలయ స్థలానికి మౌలికమైన భావాన్ని ఇస్తాయన్నారు.
పక్షుల మహత్యం:
తిరుకళికుండ్రానికి పక్షి తీర్థం అనే పేరు ఉంది, ఎందుకంటే దీనిని "కజుగు కోయిల్" లేదా "గద్ద-ఆలయం" అని కూడా పిలుస్తారు, ఎందుకంటే పురాణాల ప్రకారం, రెండు గద్దలు ప్రతిరోజూ ఆలయాన్ని సందర్శిస్తాయి.
చరిత్ర:
చోళులు మరియు పల్లవుల కాలంలో ఈ ఆలయం కళలు మరియు సంస్కృతికి కేంద్రంగా ఉంది. ఆలయ గోడలపై అనేక శాసనాలు మరియు చెక్కడం ఇప్పటికీ చూడవచ్చు
శ్రీవంచియం (తిరువాంచియం) లోని వాంచినాథర్ ఆలయం, కావేరి నది ఒడ్డున ఉన్న ఆరు పవిత్ర శివస్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది శివునికి అంకితమైన ఒక పురాతన ఆలయం మరియు దీనిని "వారణాసి" కంటే "పదహారవ వంతు" పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభూ లింగం మరియు దీనిని వాంచినాథర్ అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని 64 లింగాలలో పురాతనమైనదిగా పరిగణించబడుతుంది.
వాంచినాథర్ ఆలయం యొక్క ప్రాముఖ్యత:
పవిత్ర స్థలం:శ్రీవంచియం, కావేరి నది ఒడ్డున ఉన్న ఆరు పవిత్ర శివస్థలాలలో ఒకటిగా భావిస్తారు.
స్వయంభూ లింగం:ఆలయంలోని శివలింగం స్వయంభు లింగం మరియు దీనిని వాంచినాథర్ అని పిలుస్తారు.
పురాతన ఆలయం:ఈ ఆలయం 1100 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు దీనిని 850 CE లో రాజు రాజేంద్ర చోళుడు నిర్మించాడు.
యమ మందిరం:ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలలో ఒకటి, మరణం మరియు న్యాయం యొక్క హిందూ దేవుడు యమ భగవానుడికి ప్రత్యేక మందిరం ఉంది.
ప్రసిద్ధి:శ్రీవంచియం గ్రామం, వంచినాధ స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది.
సందర్శన:యమ మందిరాన్ని ముందుగా సందర్శించడం ఆలయం యొక్క సంప్రదాయంలో భాగంగా ఉంది.
06. కన్యరాశి వారికి సంబంధించిన దేవాలయం: వేదగిరేశ్వర్ ఆలయం.
కన్యరాశి వారందరూ దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న వేదగిరేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు. కొండపై ఉన్న ఆలయంలో ప్రధాన దేవత శివుడు (వేదగిరీశ్వర), మరియు పార్వతి దేవి
తిరుకఝుకుండ్రం వేదగిరీశ్వర ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రంలోని తిరుకఝుకుండ్రం (తిరుకళుకుండ్రం) పట్టణంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయం పదల్ పెట్ర స్థలాలలో ఒకటి, అంటే ఇది నమస్కాతి శివుని పూజించే 275 ఆలయాలలో ఒకటి.
ఆలయం గురించి:
“వేదగిరీశ్వర” అంటే “వేదాల కొండల దేవుడు” అనే అర్థం.
వేదగిరిశ్వర ఆలయ పురాణం:
వేదాలను నేర్చుకోవడానికి భరద్వాజ మహర్షి శివుడిని దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడు ఆయన ముందు ప్రత్యక్షమై మూడు వేదాలను ఋగ్, యజుర్, సామ సూచించే మూడు పర్వతాలను సృష్టించాడు. జీవితకాలంలో నేర్చుకోవడం సాధ్యం కాదని, అది మోక్షానికి మార్గం కాదని శివుడు చెప్పాడు. అయితే, భక్తి మరియు నిజాయితీ గల సేవ మరియు దేవుని ప్రేమ మాత్రమే మోక్షాన్ని పొందడానికి ఏకైక మార్గం. ఈ ఆలయం వేద కొండలలో ఎత్తైనది. అందుకే, వేదగిరి లేదా వేద పర్వతం అని పేరు వచ్చింది.
వేదగిరీశ్వర ఆలయం:
దేవతల రాజు ఇంద్రుడు ఇప్పటికీ ఈ ఆలయంలో పూజలు చేస్తున్నాడు. అతని ఉరుము గోపురం పైకప్పు గుండా ప్రవేశించి శివలింగం చుట్టూ తిరుగుతుంది. ఆ కొండలే ఈ ఆలయ స్థలానికి మౌలికమైన భావాన్ని ఇస్తాయన్నారు.
పక్షుల మహత్యం:
తిరుకళికుండ్రానికి పక్షి తీర్థం అనే పేరు ఉంది, ఎందుకంటే దీనిని "కజుగు కోయిల్" లేదా "గద్ద-ఆలయం" అని కూడా పిలుస్తారు, ఎందుకంటే పురాణాల ప్రకారం, రెండు గద్దలు ప్రతిరోజూ ఆలయాన్ని సందర్శిస్తాయి.
చరిత్ర:
చోళులు మరియు పల్లవుల కాలంలో ఈ ఆలయం కళలు మరియు సంస్కృతికి కేంద్రంగా ఉంది. ఆలయ గోడలపై అనేక శాసనాలు మరియు చెక్కడం ఇప్పటికీ చూడవచ్చు
07. తులరాశి వారికి సంబంధించిన దేవాలయం-తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి
తులరాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి ఆశీస్సులు పొందవచ్చు.
తిరుత్తణి మురుగన్ ఆలయం అని కూడా పిలువబడే అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయంభారతదేశంలోని తమిళనాడులోని తిరుత్తణిలోని ఒక కొండపై ఉన్న మురుగన్ కు అంకితం చేయబడిన హిందూ ఆలయం. ఇది మురుగన్ దేవుని ఆరు పవిత్ర నివాసాలలో ఒకటి, అరుపదై వీడు, మరియు సముద్ర మట్టానికి 700 అడుగుల ఎత్తులో ఉంది.
తిరుత్తణి మురుగన్ ఆలయం అని కూడా పిలువబడే అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయంభారతదేశంలోని తమిళనాడులోని తిరుత్తణిలోని ఒక కొండపై ఉన్న మురుగన్ కు అంకితం చేయబడిన హిందూ ఆలయం. ఇది మురుగన్ దేవుని ఆరు పవిత్ర నివాసాలలో ఒకటి, అరుపదై వీడు, మరియు సముద్ర మట్టానికి 700 అడుగుల ఎత్తులో ఉంది.
స్థానం: తిరుత్తణి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఉంది, ఇది చెన్నై నుండి దాదాపు 84 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కొండపైన ఉన్న ఆలయం: ఈ ఆలయం ఒక కొండపై ఉంది, చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాల విస్తృత దృశ్యాలను అందిస్తుంది.
365 దశలు: ఈ ఆలయాన్ని 365 మెట్ల మెట్ల ద్వారా చేరుకోవచ్చు, ఇది సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీక.
తులా రాశి అధిపతి శుక్రుడు. ఈ శుక్ర గ్రహం కలిగించే బాధలు తొలగుతాయి శుక్ర గ్రహ అనుగ్రహం కలిగిస్తుంది.
ఆరు నివాసాలు: పళని, స్వామిమలై, తిరుచెందూర్, తిరుపరంకుండ్రం మరియు పజముదిర్చోలైతో పాటు మురుగన్ (అరుపడై వీడు) యొక్క ఆరు పవిత్ర నివాసాలలో తిరుత్తణి ఒకటి.
చారిత్రక ప్రాముఖ్యత: తిరుత్తణి మురుగన్ గురించిన ఇతిహాసాలతో ముడిపడి ఉంది, ఆయన భార్యలలో ఒకరైన వల్లితో ఆయన వివాహం కూడా ఇందులో ఉంది.
నిర్మాణ వివరాలు: ఈ ఆలయంలో మురుగన్ విగ్రహం ఉన్న రుద్రాక్ష గోపురం మరియు ఆపత్ సహాయ వినాయకుడు (గణేశుడు) కి అంకితం చేయబడిన మందిరం ఉన్నాయి.
08. వృశ్చికరాశి వారికి సంబంధించిన దేవాలయం :- ఏకాంబరేశ్వర ఆలయం
వృశ్చికరాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని కాంచీపురంలోని ఈ పురాతన ఏకాంబరేశ్వర ఆలయాన్ని సందర్శించి పరమశివుడిని ఆశీస్సులను పొందండి.
కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం శివుడికి అంకితం చేయబడిన విశాలమైన, పురాతన హిందూ ఆలయం, ఇక్కడ ప్రత్యేకంగా ఏకాంబరేశ్వరర్ గా పూజిస్తారు.. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి.
పరిమాణం మరియు చరిత్ర:ఈ ఆలయ సముదాయం చాలా విశాలమైనది, దక్షిణ ద్వార గోపురం 11 అంతస్తుల పొడవు మరియు దేశంలోని ఎత్తైన వాటిలో ఒకటి. చోళ మరియు విజయనగర రాజులు విస్తరించారని నమ్ముతారు.
నిర్మాణ ప్రాముఖ్యత:ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది, ఆకట్టుకునే గోపురాలు (గేట్వే టవర్లు) మరియు విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి.
పంచ భూత స్థలం:ఈ ఆలయం ఐదు పంచ భూత స్థలాలలో ఒకటి, ఇది భూమి యొక్క మూలకాన్ని సూచిస్తుంది. ఇతర ఆలయాలు గాలి, నీరు, అగ్ని మరియు అంతరిక్షాన్ని సూచిస్తాయి.
పురాణం:ఈ ప్రదేశంలో పార్వతీ దేవి మామిడి చెట్టు కింద తపస్సు చేసిందని ఒక పురాణం సూచిస్తుంది.
ఏకాంబరేశ్వర ఆలయ చరిత్ర:ఈ ఆలయం భారీగా (93,000మీ2) ఉంటుంది. ఆలయాలు 59 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. రాజ గోపురం అని పిలువబడే ఆలయ ప్రవేశ గోపురం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనది. కాల మండపం, లేదా "వెయ్యి స్తంభాలతో కూడిన హాలు", విజయనగర రాజులచే ఆలయానికి జోడించబడింది మరియు ఇది ఆలయం యొక్క అత్యంత విశిష్టమైన లక్షణాలలో ఒకటి. 1,008 శివలింగాలు ఆలయం లోపలి గోడలను అలంకరించాయి.
ప్రాంగణంలోని నాల్గవ విభాగంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక చెరువు మరియు ఒక చిన్న ఆలయం చూడవచ్చు. మీరు మూడవ ప్రాంగణంలో అనేక చిన్న పుణ్యక్షేత్రాలను చూడవచ్చు. శివ లింగం మరియు శివ చిత్రాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఉంచబడ్డాయి.
కాంచీపురంలోని ఇతర శివాలయాలలాగా, ఇందులో పార్వతికి ప్రత్యేక మందిరం లేదు. ఆలయ ప్రాంగణంలో తిరు నిలత్తింగల్ తుండథాన్ అనే చిన్న విష్ణు మందిరం ఉంది. ఆళ్వార్ సాధువులు ఈ ఆలయాన్ని 108 దివ్యదేశాలలో ఒకటిగా గౌరవిస్తారు మరియు విష్ణువును వామన మూర్తిగా పూజిస్తారు. ఆలయ వృక్షం, 3,500 సంవత్సరాల పురాతనమైన మామిడి చెట్టు. దాని నాలుగు ట్రంక్లు నాలుగు విభిన్న రకాల మామిడిని ఉత్పత్తి చేస్తాయి.
09. ధనుస్సురాశి వారికి సంబంధించిన దేవాలయం : మయూరనాథస్వామి ఆలయం
ధనుస్సురాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని మైలాడుతురైలోని శ్రీ మయూరనాథర్ ఆలయాన్ని సందర్శించి పరమశివుడిని ఆశీస్సులను పోదాండి.
మయూరనాథస్వామి ఆలయం, మైలదుత్తురై, లేదా సరళంగా మయూరనాథర్ ఆలయం, భారతదేశంలోని తమిళనాడులోని మైలదుత్తురై (గతంలో మాయవరం లేదా మయూరం అని పిలుస్తారు) పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయం శివుని రూపమైన మయూరనాథస్వామికి అంకితం చేయబడింది. పట్టణానికి దాని పేరును ఇచ్చింది. ప్రధాన చిహ్నం లింగం మరియు హిందూ దేవత పార్వతి ఇక్కడ మయూర రూపంలో శివుడిని పూజించినందున ప్రధాన దేవతను మయూరనాథర్ అని పిలుస్తారు.
మయూరనాథస్వామి ఆలయం చరిత్ర : మయూరనాథస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మైలాడుతురై పట్టణంలో ఉన్న ఒక ప్రాచీన శైవ ఆలయం. ఇక్కడ శివుడు "మయూరనాథస్వామి"గా, పార్వతీదేవి "అభయాంబికా"గా పూజించబడతారు.
పురాణ కథనం ప్రకారం: పార్వతీదేవి ఒకసారి శివుని శాపం వలన మయిలు (నెమలిపక్షి) రూపం ధరించి, ఈ స్థలంలో తపస్సు చేసి ఆయన ఆశీస్సులు పొందింది. దాంతో శివుడు ఆమెకు కటాక్షం ఇచ్చి, మళ్ళీ దివ్యరూపాన్ని ప్రసాదించాడట. అప్పటి నుండి ఈ స్థలం "మయిలాడుతురై"గా (మయిలు + ఆడిన స్థలం) ప్రసిద్ధి చెందింది. "మయూరనాథ" అంటే మయూరాన్ని ఆశీర్వదించిన నాధుడు అని అర్థం.
చారిత్రక ప్రాధాన్యత: ఈ ఆలయం 1500 సంవత్సరాలకు పైగా పూర్వంగా ఉన్నదిగా చరిత్రకారులు భావిస్తున్నారు.
ఇది తేవార స్థలంగా ప్రసిద్ధి చెందింది, అంటే శైవ నాయనారులు – తిరునావుక్కరసర్, సంపందర్, అప్పర్ వంటి ఆధ్యాత్మిక కవులు ఇక్కడి మహిమను గీతలుగా పాడారు.
చోళులు, నాయకులు, మరియు ఇతర దక్షిణ భారత రాజవంశాల ద్వారా ఈ ఆలయం విస్తృతంగా అభివృద్ధి చేయబడింది.
ప్రత్యేకతలు: ఆలయంలోని ప్రధాన గోపురం (రాజగోపురం) అద్భుతమైన ద్రావిడ శిల్ప కళకు నిదర్శనం.
ఆలయం కావేరి నది ఒడ్డున ఉండటం వల్ల ఇది పవిత్ర స్నాన స్థలంగా కూడా ప్రసిద్ధి.
10. మకర రాశి వారికి సంబంధించిన దేవాలయం : శ్రీ నటరాజ ఆలయం, చిదంబరం
మకరరాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయాన్ని సందర్శించి పరమశివుడిని ఆశీస్సులను పోదాండి.
తిల్లై నటరాజ ఆలయం, శ్రీ చిదంబరం నటరాజ ఆలయం అని కూడా పిలుస్తారు , ఇది విశ్వం మొత్తానికి నృత్య గురువుగా పరిగణించబడే శివుని ప్రసిద్ధ రూపమైన నటరాజ భగవానుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. శైవ గ్రంథమైన తేవారంలో ఈ ఆలయాన్ని శైవ సాధువులు కీర్తించారు.
చిదంబరం దేవాలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో,, పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది.
తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన, పూర్వ-మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ, చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి.
ఆహిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ, కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ, శ్రీకాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.
ఆలయం: ఈ ఆలయాల సముదాయం నగరం నడిబొడ్డున వ్యాపించి ఉంది. ఇది 40 ఎకరాల విస్తీర్ణం కలిగి యుంది. శైవుల, వైష్ణవుల యొక్క దేవతలు కొలువున్న అతికొద్ది దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. నటరాజు అయిన శివుడుకి, గోవిందరాజ పెరుమాళ్ళుకి అంకితమైన ప్రాచీన, చారిత్రాత్మక దేవాలయం ఇది. ఏ విధంగా కోవెల (గుడి) అంటే వైష్ణవులకు, శ్రీరంగం లేదా తిరువరంగం స్మరణకి వస్తుందో అదే విధంగా శైవులకి చిదంబర ఆలయమే స్మరణకి వస్తుంది.
పురాణం: చిదంబర కథ పరమశివుడు తిల్లైవన సంచారంతో మొదలౌతుంది, (వనం అనగా అర్ధం అడవి, తిల్లై వృక్షాలు - వృక్షశాస్త్ర నామం ఎక్సోకేరియా అగాల్లోచ, ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు- ఇది ప్రస్తుతం చిదంబరం దగ్గరలోని పిఛావరం నీటిచలమల్లో పెరుగుతోంది. ఆలయ చెక్కడాలు తిల్లై వృక్షాలు క్రీశ 2వ శతాబ్దంలోనివిగా వర్ణిస్తాయి).
11. కుంభరాశి వారికి సంబంధించిన దేవాలయం : దేవిపట్టినం నవపాషణం ఆలయం
కుంభరాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని దేవీపట్టినం సందర్శించి భగవంతుని ఆశీస్సులు పొందవచ్చు.
దేవిపట్టినం నవపాషణం ఆలయం తొమ్మిది గ్రహాల దేవతలకు (నవగ్రహ) అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన హిందూ దేవాలయం. ఇది తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని దేవీపట్టణంలో ఉందిహిందూ పురాణాలలో, ముఖ్యంగా రామాయణంలో పాతుకుపోయిన గొప్ప చరిత్రను కలిగి ఉంది.
రాముడి పురాణ గాథ: ఒక ప్రముఖ పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని శ్రీరాముడితో ముడిపెడుతుంది. సీతను రక్షించడానికి లంకకు ప్రయాణం ప్రారంభించే ముందు, రాముడు ఇక్కడ నవగ్రహాలను పూజించి, దేవతల మట్టి చిత్రాలను సముద్రంలో ఉంచాడని నమ్ముతారు.
నవగ్రహ ఆరాధన:ఈ ఆలయం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం తొమ్మిది గ్రహాలను పూజించడం, మరియు మెరుగైన జీవితం కోసం లేదా గ్రహాలను శాంతింపజేయడానికి ఆశీర్వాదం కోరుకునే భక్తులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర.
పవిత్ర జలాలు:రాముడు అక్కడ ఆచారాలు నిర్వహించాడనే నమ్మకం కారణంగా ఆలయాన్ని చుట్టుముట్టిన జలాలను పవిత్రంగా భావిస్తారు.
దేవి అనుగ్రహం:మరొక పురాణం ఈ ఆలయాన్ని దేవి పార్వతి (దుర్గ)తో అనుసంధానిస్తుంది, ఆమె ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించిందని చెబుతారు, దీని పవిత్రతను మరింత పెంచుతుంది.
ఆలయ పరిపాలన:ఈ ఆలయాన్ని గతంలో రామనాథపురం సమస్థానం దేవస్థానం నిర్వహించేది, రామనాథపురం రాణి వంశపారంపర్య ధర్మకర్తగా ఉన్నారు మరియు ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ మానవ వనరుల శాఖ & CE నియంత్రణలో ఉంది.
12. మీనరాశి వారికి సంబంధించిన దేవాలయం : వైతీశ్వరన్ ఆలయం చిదంబరం
మీనరాశి లో నక్షత్రం ఉన్న వారందరూ తమిళనాడులోని వైతీశ్వరన్ ఆలయాన్ని సందర్శించి భగవంతుని ఆశీస్సులు పొందవచ్చు.
వైతీశ్వరన్ కోయిల్ అనేది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం, ఇది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని మైలదుత్తురై జిల్లాలోని వైతీశ్వరన్కోయిల్ అనే చిన్న పట్టణంలో ఉంది.
రామాయణ కాలంలో, రాముడు, లక్ష్మణుడు మరియు సప్తఋషి ఈ ప్రదేశంలో దేవతను పూజించారు. ఈ ఆలయం వద్ద జటాయు కుండం (విభూతి పవిత్ర బూడిద కలిగిన జటాయువు కుండం) అనే చెరువు ఉంది.
మీన రాశి అధిపతి గురుడు. గురు గ్రహ అనుకూలత ఉండటం వలన అన్ని గ్రహ దోషాలు తొలగుతాయి.
వైతీశ్వరన్ కోయిల్ గురించి కొన్ని ముఖ్య విషయాలు:
వైద్యనాథర్: శివుడిని వైద్యనాథర్ గా కూడా పిలుస్తారు, అంటే "స్వస్థపరిచే దేవుడు".
నవగ్రహ ఆలయం: ఈ ఆలయం తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ దేవాలయాలలో ఒకటి.
సిద్ధమృతం చెరువు: ఈ ఆలయంలో సిద్ధమృతం చెరువు ఉంది, దీనిలోని నీరు వైద్యం చేసే గుణాలు కలిగి ఉందని నమ్ముతారు.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Seven 7 Chakras - 7 చక్రాలు
7 చక్రాలు
7 చక్ర అనేవి మన శరీరంలో ఉండే ప్రముఖ ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు. సంస్కృతంలో 'చక్ర' అంటే 'చక్రం' లేదా 'తిరిగే చక్రం' అని అర్థం. మన వెన్నెముక గుండా ప్రవహించే ప్రాణశక్తి ఈ ఏడు చక్రాల ద్వారానే నియంత్రించబడుతుందని నమ్ముతారు.
7 చక్రాలు అనగానేమి అవి మన శరీరం లో ఎక్కడ ఉత్తేజమవుతాయి..?
1. మూలాధార చక్రం - వెన్నెముక దిగువ భాగం (జననేంద్రియాల మధ్య).
2. స్వాధిష్ఠాన చక్రం - నాభి (బొడ్డు) కింద, పొత్తికడుపు భాగంలో ఉంటుంది.
3. మణిపూరక చక్రం - నాభి భాగంలో ఉంటుంది.
4. అనాహత చక్రం - ఛాతీ మధ్యలో (హృదయ భాగం) ఉంటుంది.
5. విశుద్ధ చక్రం- గొంతు భాగంలో ఉంటుంది.
6. ఆజ్ఞా చక్రం - రెండు కనుబొమ్మల మధ్య (నొసటి భాగంలో). దీనినే 'మూడో కన్ను' అంటారు.
7. సహస్రార చక్రం - తల పైభాగంలో (నడినెత్తి మీద).
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
7 చక్ర అనేవి మన శరీరంలో ఉండే ప్రముఖ ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు. సంస్కృతంలో 'చక్ర' అంటే 'చక్రం' లేదా 'తిరిగే చక్రం' అని అర్థం. మన వెన్నెముక గుండా ప్రవహించే ప్రాణశక్తి ఈ ఏడు చక్రాల ద్వారానే నియంత్రించబడుతుందని నమ్ముతారు.
7 చక్రాలు అనగానేమి అవి మన శరీరం లో ఎక్కడ ఉత్తేజమవుతాయి..?
1. మూలాధార చక్రం - వెన్నెముక దిగువ భాగం (జననేంద్రియాల మధ్య).
2. స్వాధిష్ఠాన చక్రం - నాభి (బొడ్డు) కింద, పొత్తికడుపు భాగంలో ఉంటుంది.
3. మణిపూరక చక్రం - నాభి భాగంలో ఉంటుంది.
4. అనాహత చక్రం - ఛాతీ మధ్యలో (హృదయ భాగం) ఉంటుంది.
5. విశుద్ధ చక్రం- గొంతు భాగంలో ఉంటుంది.
6. ఆజ్ఞా చక్రం - రెండు కనుబొమ్మల మధ్య (నొసటి భాగంలో). దీనినే 'మూడో కన్ను' అంటారు.
7. సహస్రార చక్రం - తల పైభాగంలో (నడినెత్తి మీద).
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Tuesday - మంగళవారం
మంగళవారం
ఏదైనా శుభకార్యం తలపెట్టే సమయాల్లో మంచి రోజు చూసుకునే పద్ధతి ఆనవాయితీగా వస్తోంది. మనం ఎంచుకునే రోజులో ఏ సమయం బాగుంటుందని పురోహితుల సూచన మేరకు ఏ కార్యాన్నైనా ప్రారంభించడం అలవాటు. ఎందుకంటే? తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తి కావాలని అందరూ కోరుకుంటారు. అయితే మంగళవారం ఎలాంటి పనులను మొదలుపెట్టడం అంత మంచిది కాదని పెద్దలు అంటున్నారు. పెళ్లి, వ్యాపారం ప్రారంభించడం, గృహప్రవేశం చేయడం వంటి శుభకార్యాలను మంగళవారం చేయకూడదని వారు చెబుతున్నారు.
అలాగే ఇంకా ఏమి చెయ్యకూడదో చూద్దాం :
మంగళవారం రోజున కొత్త బట్టలను కొనకూడదు. ఈరోజున కొత్త బట్టలను ధరించకూడదు. ఒకవేళ కొత్త బట్టలు ధరిస్తే కుజ గ్రహ ప్రభావం వల్ల అవి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ధరించిన కొత్త బట్టలు ఎక్కువ రోజులు మన్నిక రావు. శుక్రవారం కొత్త బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు.
మంగళవారం పొరపాటున కూడా కటింగ్, షేవింగ్ చేయడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈరోజున ఈ పనులు చేయడం వల్ల ఆయుషు తగ్గిపోతుందని నమ్ముతారు. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. శాస్త్రాల ప్రకారం మంగళవారం అనేక పనులు నిషిద్ధం. అంతేకాకుండా అపవాదుగా భావిస్తారు. అయితే దుర్గాదేవి, మహాలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించొచ్చు.
శని దేవుడికి మంగళవారంతో సంబంధం ఉన్న కారణంగా కొత్త బట్టలతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. ఆర్థిక పరంగా కొంత నష్టం ఉండొచ్చు. అంతేకాకుండా మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
ఏదైనా శుభకార్యం తలపెట్టే సమయాల్లో మంచి రోజు చూసుకునే పద్ధతి ఆనవాయితీగా వస్తోంది. మనం ఎంచుకునే రోజులో ఏ సమయం బాగుంటుందని పురోహితుల సూచన మేరకు ఏ కార్యాన్నైనా ప్రారంభించడం అలవాటు. ఎందుకంటే? తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తి కావాలని అందరూ కోరుకుంటారు. అయితే మంగళవారం ఎలాంటి పనులను మొదలుపెట్టడం అంత మంచిది కాదని పెద్దలు అంటున్నారు. పెళ్లి, వ్యాపారం ప్రారంభించడం, గృహప్రవేశం చేయడం వంటి శుభకార్యాలను మంగళవారం చేయకూడదని వారు చెబుతున్నారు.
అలాగే ఇంకా ఏమి చెయ్యకూడదో చూద్దాం :
మంగళవారం రోజున కొత్త బట్టలను కొనకూడదు. ఈరోజున కొత్త బట్టలను ధరించకూడదు. ఒకవేళ కొత్త బట్టలు ధరిస్తే కుజ గ్రహ ప్రభావం వల్ల అవి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ధరించిన కొత్త బట్టలు ఎక్కువ రోజులు మన్నిక రావు. శుక్రవారం కొత్త బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు.
మంగళవారం పొరపాటున కూడా కటింగ్, షేవింగ్ చేయడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈరోజున ఈ పనులు చేయడం వల్ల ఆయుషు తగ్గిపోతుందని నమ్ముతారు. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. శాస్త్రాల ప్రకారం మంగళవారం అనేక పనులు నిషిద్ధం. అంతేకాకుండా అపవాదుగా భావిస్తారు. అయితే దుర్గాదేవి, మహాలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించొచ్చు.
శని దేవుడికి మంగళవారంతో సంబంధం ఉన్న కారణంగా కొత్త బట్టలతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. ఆర్థిక పరంగా కొంత నష్టం ఉండొచ్చు. అంతేకాకుండా మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Wednesday - బుధవారం
బుధవారం
బుధవారంను బుధ గ్రహానికి సంబంధించిన రోజుగా భావిస్తారు. బుధుడు బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపారం, విద్యలకు అధిపతి. ఇక గణపతి దేవుడు “బుద్ధి ప్రదాత”, “విఘ్నేశ్వరుడు”గా ప్రసిద్ధి. అందుకే బుధవారం రోజున గణపతిని పూజిస్తే బుద్ధి, జ్ఞానం, కార్యసిద్ధి కలుగుతాయని పురాణ విశ్వాసం.
బుధవారం నాడు గణపతికి పూజ చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చే గణేశుడిని బుధవారం పూజించడం వలన అడ్డంకులు అన్ని తొలగిపోతాయి, అనుకున్నది సాధించొచ్చు, కష్టాలు కూడా గట్టెక్కుతాయి. వినాయకుడిని పూజిస్తే మీరు అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారు.
ఆర్ధిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే బుధవారం నాడు పచ్చని పెసలను దానం చేయండి. ఇలా చేయడం వలన ఎంతో మంచి కలుగుతుంది. పెసలని మరిగించి నెయ్యి పంచదార కలిపి ఆవుకి పెట్టడం వలన కూడా ఎంతో మేలు కలుగుతుంది.
వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. అందుకే వినాయకుని ప్రత్యేక అనుగ్రహం పొందడానికి బుధవారం 21 గరిక పోచలను వినాయకుడికి సమర్పించండి.
ఈ సమయంలో సంతోషం, శ్రేయస్సు, సంపద వృద్ధి చెందాలని గణపతిని కోరుకోండి. ఇలా చేయడం వల్ల జీవితంలో దుఃఖం, సంక్షోభం, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
ఇలా గరికను సమర్పించడం వలన వినాయకుని అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు ఏదైనా అవసరమున్న వాళ్ళకి ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయండి.
ఇంటర్వ్యూలో సక్సెస్ ని పొందాలంటే ప్రతి బుధవారం వినాయకుడిని పూజించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు ఏదైనా అవసరమున్న వాళ్ళకి ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయండి
బుధవారంను బుధ గ్రహానికి సంబంధించిన రోజుగా భావిస్తారు. బుధుడు బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపారం, విద్యలకు అధిపతి. ఇక గణపతి దేవుడు “బుద్ధి ప్రదాత”, “విఘ్నేశ్వరుడు”గా ప్రసిద్ధి. అందుకే బుధవారం రోజున గణపతిని పూజిస్తే బుద్ధి, జ్ఞానం, కార్యసిద్ధి కలుగుతాయని పురాణ విశ్వాసం.
బుధవారం నాడు గణపతికి పూజ చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చే గణేశుడిని బుధవారం పూజించడం వలన అడ్డంకులు అన్ని తొలగిపోతాయి, అనుకున్నది సాధించొచ్చు, కష్టాలు కూడా గట్టెక్కుతాయి. వినాయకుడిని పూజిస్తే మీరు అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారు.
ఆర్ధిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే బుధవారం నాడు పచ్చని పెసలను దానం చేయండి. ఇలా చేయడం వలన ఎంతో మంచి కలుగుతుంది. పెసలని మరిగించి నెయ్యి పంచదార కలిపి ఆవుకి పెట్టడం వలన కూడా ఎంతో మేలు కలుగుతుంది.
వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. అందుకే వినాయకుని ప్రత్యేక అనుగ్రహం పొందడానికి బుధవారం 21 గరిక పోచలను వినాయకుడికి సమర్పించండి.
ఈ సమయంలో సంతోషం, శ్రేయస్సు, సంపద వృద్ధి చెందాలని గణపతిని కోరుకోండి. ఇలా చేయడం వల్ల జీవితంలో దుఃఖం, సంక్షోభం, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
ఇలా గరికను సమర్పించడం వలన వినాయకుని అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు ఏదైనా అవసరమున్న వాళ్ళకి ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయండి.
ఇంటర్వ్యూలో సక్సెస్ ని పొందాలంటే ప్రతి బుధవారం వినాయకుడిని పూజించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు ఏదైనా అవసరమున్న వాళ్ళకి ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయండి
Naradhisti Nardishti - నరదిష్టి
నరదిష్టి
నరదిష్టి తగలడం వల్ల పనులు ఆగిపోవడం, అనారోగ్యం, లేదా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రావడం జరుగుతుందని నమ్ముతుంటారు.
నరదిష్టి తగలడం వల్లజరిగే పరిణామాలు:
1. వ్యాపారం మరియు ఆర్థిక ఎదుగుదల లోపించడం.
2. ఇల్లు మరియు నిర్మాణ పనులు ఆగిపోవడం.
3. పెళ్లిళ్లు మరియు శుభకార్యాలు మధ్యలో నిలిచిపోవడం.
4. చదువు మరియు ఉద్యోగం రానించలేకపోవడం.
5. ప్రశాంతత లోపించడం వంటివి ఎన్నో జరుగుతు ఉంటాయి.
నరదిష్టి తొలగడానికి సాధారణ పరిహారాలు :
దిష్టి తీయడం: వారానికి ఒకసారి (ముఖ్యంగా మంగళవారం లేదా ఆదివారం) ఉప్పు, ఎండుమిర్చి, లేదా నిమ్మకాయతో ఇంట్లో వాళ్లకు దిష్టి తీసి బయట పడేయాలి.
ఇంటి గుమ్మం దగ్గర: ఇంటి సింహద్వారం బయట నల్లతాడు కట్టిన గుమ్మడికాయ, కలబంద, లేదా నరదిష్టి బొమ్మను వేలాడదీయడం వల్ల చెడు చూపు ఇళ్లల్లోకి రాదు.
కళ్లదృష్టి పరిహారం: ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో ధూపం (సాంబ్రాణి) వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది.
నరదిష్టికి కరుంగాలి మాల:
నరదిష్టి, నరఘోష, మరియు నెగెటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తులు) అన్నింటికీ ఒకే ఒక్క శక్తివంతమైన పరిష్కారంగా కరుంగాలి మాల ధరించావచ్చు.
కరుంగాలి మాలను ధరించే ముందు ఒకసారి మంచి నీటితో లేదా పాలు, గంగాజలంతో శుద్ధి చేసి, పూజ చేసి ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: దీనిని మాంసాహారం తినేటప్పుడు, తీసి పక్కన పెట్టడం మంచిది.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
నరదిష్టి తగలడం వల్ల పనులు ఆగిపోవడం, అనారోగ్యం, లేదా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రావడం జరుగుతుందని నమ్ముతుంటారు.
నరదిష్టి తగలడం వల్లజరిగే పరిణామాలు:
1. వ్యాపారం మరియు ఆర్థిక ఎదుగుదల లోపించడం.
2. ఇల్లు మరియు నిర్మాణ పనులు ఆగిపోవడం.
3. పెళ్లిళ్లు మరియు శుభకార్యాలు మధ్యలో నిలిచిపోవడం.
4. చదువు మరియు ఉద్యోగం రానించలేకపోవడం.
5. ప్రశాంతత లోపించడం వంటివి ఎన్నో జరుగుతు ఉంటాయి.
నరదిష్టి తొలగడానికి సాధారణ పరిహారాలు :
దిష్టి తీయడం: వారానికి ఒకసారి (ముఖ్యంగా మంగళవారం లేదా ఆదివారం) ఉప్పు, ఎండుమిర్చి, లేదా నిమ్మకాయతో ఇంట్లో వాళ్లకు దిష్టి తీసి బయట పడేయాలి.
ఇంటి గుమ్మం దగ్గర: ఇంటి సింహద్వారం బయట నల్లతాడు కట్టిన గుమ్మడికాయ, కలబంద, లేదా నరదిష్టి బొమ్మను వేలాడదీయడం వల్ల చెడు చూపు ఇళ్లల్లోకి రాదు.
కళ్లదృష్టి పరిహారం: ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో ధూపం (సాంబ్రాణి) వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది.
నరదిష్టికి కరుంగాలి మాల:
నరదిష్టి, నరఘోష, మరియు నెగెటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తులు) అన్నింటికీ ఒకే ఒక్క శక్తివంతమైన పరిష్కారంగా కరుంగాలి మాల ధరించావచ్చు.
కరుంగాలి మాలను ధరించే ముందు ఒకసారి మంచి నీటితో లేదా పాలు, గంగాజలంతో శుద్ధి చేసి, పూజ చేసి ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: దీనిని మాంసాహారం తినేటప్పుడు, తీసి పక్కన పెట్టడం మంచిది.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Thursday, May 21, 2026
Adhika Jyeshta Maasam - అధిక జ్యేష్ఠ మాసం
అధిక జ్యేష్ఠ మాసం
అధిక జ్యేష్ఠ మాసం అనేది హిందూ పంచాంగం ప్రకారం చాలా పవిత్రమైన మరియు విశేషమైన సమయం. సూర్య మానానికి, చంద్ర మానానికి మధ్య వచ్చే తేడాని సరిచేయడానికి ప్రతి 32 నెలలకు (దాదాపు 3 సంవత్సరాలకు) ఒకసారి ఒక 'అధిక మాసం' వస్తుంది.
ఈ మాసానికి అధిపతి శ్రీమహావిష్ణువు. అందుకే దీనిని "పురుషోత్తమ మాసం" అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో చేసే పూజలు, దానాలకు సాధారణ రోజుల కంటే వంద రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్ముతారు.
ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఎలాంటి పనులు చేయాలో, ఏవి చేయకూడదో ఇక్కడ చూద్దాం:
అధిక మాసం పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకు, పుణ్య కార్యాలకు కేటాయించాల్సిన సమయం.
విష్ణు ఆరాధన: ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. "ఓం నమో నారాయణాయ" లేదా "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది.
విష్ణుసహస్రనామ పారాయణం: ఈ నెల రోజులు రోజూ విష్ణుసహస్రనామ స్తోత్రం చదవడం లేదా వినడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
దీపారాధన: ఇంటి పూజగదిలో మరియు తులసి కోట వద్ద ప్రతిరోజూ నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
సత్కార్యాలు & దానాలు: అన్నదానం, వస్త్రదానం, పుస్తక దానం, మరియు వీలైనంత వరకు పేదలకు సహాయం చేయడం వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తుంది.
ఉపవాసం మరియు జాగరణ: వీలున్నవారు ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండటం, విష్ణు కథలు వినడం విశేష ఫలితాన్నిస్తాయి.
నిషిద్ధ పనులు:
అధిక మాసంలో ఎలాంటి కామ్య కర్మలు (కోరికలతో కూడిన శుభకార్యాలు) చేయకూడదు. కేవలం నిష్కామ కర్మలు (భగవత్ చింతన) మాత్రమే చేయాలి.
శుభకార్యాలు: పెళ్ళిళ్ళు (వివాహాలు), ఉపనయనాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు వంటి శుభకార్యాలు ఈ మాసంలో పూర్తిగా నిషిద్ధం.
కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త ఉద్యోగంలో చేరడం (వీలైతే నివారించడం), లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం చేయకూడదు.
ఆస్తులు కొనడం: కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనాలు కొనడం వంటివి ఈ నెలలో వాయిదా వేసుకోవడం మంచిది.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
అధిక జ్యేష్ఠ మాసం అనేది హిందూ పంచాంగం ప్రకారం చాలా పవిత్రమైన మరియు విశేషమైన సమయం. సూర్య మానానికి, చంద్ర మానానికి మధ్య వచ్చే తేడాని సరిచేయడానికి ప్రతి 32 నెలలకు (దాదాపు 3 సంవత్సరాలకు) ఒకసారి ఒక 'అధిక మాసం' వస్తుంది.
ఈ మాసానికి అధిపతి శ్రీమహావిష్ణువు. అందుకే దీనిని "పురుషోత్తమ మాసం" అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో చేసే పూజలు, దానాలకు సాధారణ రోజుల కంటే వంద రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్ముతారు.
ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఎలాంటి పనులు చేయాలో, ఏవి చేయకూడదో ఇక్కడ చూద్దాం:
అధిక మాసం పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకు, పుణ్య కార్యాలకు కేటాయించాల్సిన సమయం.
విష్ణు ఆరాధన: ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. "ఓం నమో నారాయణాయ" లేదా "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది.
విష్ణుసహస్రనామ పారాయణం: ఈ నెల రోజులు రోజూ విష్ణుసహస్రనామ స్తోత్రం చదవడం లేదా వినడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
దీపారాధన: ఇంటి పూజగదిలో మరియు తులసి కోట వద్ద ప్రతిరోజూ నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
సత్కార్యాలు & దానాలు: అన్నదానం, వస్త్రదానం, పుస్తక దానం, మరియు వీలైనంత వరకు పేదలకు సహాయం చేయడం వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తుంది.
ఉపవాసం మరియు జాగరణ: వీలున్నవారు ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండటం, విష్ణు కథలు వినడం విశేష ఫలితాన్నిస్తాయి.
నిషిద్ధ పనులు:
అధిక మాసంలో ఎలాంటి కామ్య కర్మలు (కోరికలతో కూడిన శుభకార్యాలు) చేయకూడదు. కేవలం నిష్కామ కర్మలు (భగవత్ చింతన) మాత్రమే చేయాలి.
శుభకార్యాలు: పెళ్ళిళ్ళు (వివాహాలు), ఉపనయనాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు వంటి శుభకార్యాలు ఈ మాసంలో పూర్తిగా నిషిద్ధం.
కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త ఉద్యోగంలో చేరడం (వీలైతే నివారించడం), లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం చేయకూడదు.
ఆస్తులు కొనడం: కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనాలు కొనడం వంటివి ఈ నెలలో వాయిదా వేసుకోవడం మంచిది.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
shivudi vividha naamaalaku vivarana - శివుడి వివిధ నామాలకు వివరణ
శివుడి వివిధ నామాలకు వివరణ
పంచభూతాత్మకుడు : శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.
త్రయంబకుడు : శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.
విభూతిదారుడు : సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.
నాగాభరణుడు : సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.
బోళాశంకరుడు : శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
పంచభూతాత్మకుడు : శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.
త్రయంబకుడు : శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.
విభూతిదారుడు : సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.
నాగాభరణుడు : సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.
బోళాశంకరుడు : శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు.
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Dwadasa Rasula vaaru veliginchalsina Vattulu - ద్వాదశ రాశుల వారు వెలిగించాల్సిన వత్తులు
ద్వాదశ రాశుల వారు వెలిగించాల్సిన వత్తులు
సాంప్రదాయ పరంగా సరైన వాతావరణాన్ని సృష్టించడానికి చేసే మొదటి పని దీపాన్ని వెలిగించడం. దీపం సానుకూల శక్తికి, దైవిక శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది భూమికి, దైవిక శక్తికి మధ్య వారధిగా పనిచేస్తుంది, భక్తులు దైవంతో మరింతగా అనుసంధానించబడటానికి సహాయపడుతుంది. ద్వాదశ రాశుల వారు వారి రాశులను బట్టి ఎన్ని వత్తులు వెలిగించాలో తెలుసుకుందాం.
ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు
మేష రాశి - త్రివత్తులు (3)
వృషభ రాశి - చతుర్ వత్తులు (4)
మిధున రాశి - సప్తవత్తులు (7)
కర్కాటక రాశి - త్రివత్తులు (3)
సింహ రాశి - పంచమవత్తులు (5)
కన్య రాశి - చతుర్ వత్తులు (4)
తులా రాశి - షణ్ముఖ వత్తులు (6)
వృశ్చిక రాశి - పంచమవత్తులు (5)
ధనుస్సు రాశి - త్రివత్తులు (3)
మకర రాశి - సప్తమవత్తులు (7)
కుంభ రాశి - చతుర్ వత్తులు (4)
మీన రాశి - పంచమవత్తులు (5)
సాంప్రదాయ పరంగా సరైన వాతావరణాన్ని సృష్టించడానికి చేసే మొదటి పని దీపాన్ని వెలిగించడం. దీపం సానుకూల శక్తికి, దైవిక శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది భూమికి, దైవిక శక్తికి మధ్య వారధిగా పనిచేస్తుంది, భక్తులు దైవంతో మరింతగా అనుసంధానించబడటానికి సహాయపడుతుంది. ద్వాదశ రాశుల వారు వారి రాశులను బట్టి ఎన్ని వత్తులు వెలిగించాలో తెలుసుకుందాం.
ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు
మేష రాశి - త్రివత్తులు (3)
వృషభ రాశి - చతుర్ వత్తులు (4)
మిధున రాశి - సప్తవత్తులు (7)
కర్కాటక రాశి - త్రివత్తులు (3)
సింహ రాశి - పంచమవత్తులు (5)
కన్య రాశి - చతుర్ వత్తులు (4)
తులా రాశి - షణ్ముఖ వత్తులు (6)
వృశ్చిక రాశి - పంచమవత్తులు (5)
ధనుస్సు రాశి - త్రివత్తులు (3)
మకర రాశి - సప్తమవత్తులు (7)
కుంభ రాశి - చతుర్ వత్తులు (4)
మీన రాశి - పంచమవత్తులు (5)
Shanidevuniki Tailabhishekam - శనిదేవునికి తైలాభిషేకం
శనిదేవునికి తైలాభిషేకం
పురాణ గాథల ప్రకారం రామ రావణ యుద్ధ సమయంలో శనిదేవుడు రావణుడికి బంధీగా ఉంటాడు. హనుమంతుడు ఆయన్ని విడిపించినప్పుడు, శని తన ప్రభావం హనుమంతునిపై చూపేందుకు ప్రయత్నిస్తాడు.
హనుమంతుడి శక్తిని తట్టుకోలేక శనిదేవుడు తీవ్రంగా గాయపడి, ఒళ్లంతా నొప్పులతో బాగా అలసిపోతాడు.
శనిదేవుడి బాధను చూసి చలించిన ఆంజనేయుడు, ఆయన శరీరానికి నువ్వుల నూనెతో మర్దన చేసి ఉపశమనం కలిగిస్తాడు.
ఆ నూనె వల్ల కలిగిన ప్రశాంతతకు ముగ్ధుడైన శనిదేవుడు "ఎవరైతే భక్తితో నాకు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో, వారికి నా వల్ల కలిగే బాధలు తక్కువవుతాయి" అని వరం ఇస్తాడు.
నూనె శనిదేవుడి గాయాలను మాన్పి శక్తిని ఇచ్చింది కాబట్టి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి తైలాభిషేకం అత్యంత శ్రేష్ఠమైన మార్గం.
అందుకే శని జయంతి రోజున నువ్వుల నూనెతో చేసే అభిషేకం శని దోషాలను మంచులా కరిగించేస్తుంది.
పురాణ గాథల ప్రకారం రామ రావణ యుద్ధ సమయంలో శనిదేవుడు రావణుడికి బంధీగా ఉంటాడు. హనుమంతుడు ఆయన్ని విడిపించినప్పుడు, శని తన ప్రభావం హనుమంతునిపై చూపేందుకు ప్రయత్నిస్తాడు.
హనుమంతుడి శక్తిని తట్టుకోలేక శనిదేవుడు తీవ్రంగా గాయపడి, ఒళ్లంతా నొప్పులతో బాగా అలసిపోతాడు.
శనిదేవుడి బాధను చూసి చలించిన ఆంజనేయుడు, ఆయన శరీరానికి నువ్వుల నూనెతో మర్దన చేసి ఉపశమనం కలిగిస్తాడు.
ఆ నూనె వల్ల కలిగిన ప్రశాంతతకు ముగ్ధుడైన శనిదేవుడు "ఎవరైతే భక్తితో నాకు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో, వారికి నా వల్ల కలిగే బాధలు తక్కువవుతాయి" అని వరం ఇస్తాడు.
నూనె శనిదేవుడి గాయాలను మాన్పి శక్తిని ఇచ్చింది కాబట్టి, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి తైలాభిషేకం అత్యంత శ్రేష్ఠమైన మార్గం.
అందుకే శని జయంతి రోజున నువ్వుల నూనెతో చేసే అభిషేకం శని దోషాలను మంచులా కరిగించేస్తుంది.
Friday Sri Maha Lakshmi Devi - శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ దేవి
శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ దేవి
శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని, దీపం వెలిగించి అమ్మవారిని స్మరిస్తే. ఆ ఇల్లు వైకుంఠంలా మారుతుంది.
శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని, దీపం వెలిగించి అమ్మవారిని స్మరిస్తే. ఆ ఇల్లు వైకుంఠంలా మారుతుంది.
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శుక్రవారానికి, లక్ష్మీదేవికి అత్యంత విడదీయలేని సంబంధం ఉంది. శుక్రవారాన్ని "భృగువాసరం" అని కూడా పిలుస్తారు. ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శుక్ర గ్రహం మరియు లక్ష్మీదేవి: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారానికి అధిపతి శుక్రుడు. శుక్ర గ్రహం భోగభాగ్యాలకు, కళలకు, అందానికి మరియు సౌకర్యాలకు కారకుడు. లక్ష్మీదేవి కూడా ఐశ్వర్య ప్రదాయిని కావడంతో, శుక్రవారం నాడు ఆమెను పూజిస్తే శుక్ర గ్రహ దోషాలు తొలగి, జాతకంలో శుక్రుడు బలపడతాడని చెబుతారు.
సముద్ర మధనం - పుట్టుక: పురాణాల ప్రకారం, క్షీరసాగర మధనం జరిగినప్పుడు మహాలక్ష్మి ఉద్భవించింది. ఆమె శుక్రుడికి సోదరి సమానురాలని మరియు క్రితం జన్మలో భృగు మహర్షి పుత్రిక. అందుకే శుక్రవారం ఆమెకు ప్రీతిపాత్రమైన రోజైంది.
స్థిరలక్ష్మి నివాసం: శుక్రవారం సాయంత్రం ఇల్లు శుభ్రంగా ఉంచుకుని, దీపారాధన చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుందని నమ్ముతారు.
ఎక్కడైతే శుక్రవారం నిష్ఠతో మహాలక్ష్మి పూజ జరుగుతుందో, అక్కడ దారిర్ధ్యం దరిచేరదు. ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల నమ్మకం.
శుక్రవారం పూట చేసే భక్తికి మెచ్చి, ఆ ఇంట్లో 'స్థిర లక్ష్మి'గా కొలువై ఉంటుంది. అంటే సంపాదించిన ధనం వృధా కాకుండా ఇంట్లోనే నిలుస్తుంది.
కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లోని కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో ప్రశాంతత లభిస్తాయి.
మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధారా స్తోత్రం చదువుతూ అమ్మవారికి పాయసం లేదా తెల్లటి పదార్థాలను నైవేద్యంగా పెడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
లక్ష్మీ కటాక్షం ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఒక తెలియని వెలుగు, ఆనందం ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతో ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది.
శుక్రవారం పాటించవలసిన సంప్రదాయాలు:
ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించడం. మహాలక్ష్మి విగ్రహానికి లేదా ఫోటోకు పసుపు, కుంకుమలతో పూజ చేయడం.
"శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి" లేదా "కనకధారా స్తోత్రం" పఠించడం విశేష ఫలితాలనిస్తుంది.
ఒక చిన్న సూచన:
శుక్రవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఉప్పు లేదా పులుపు వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదని పెద్దలు చెబుతుంటారు. దీనివల్ల ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్లకుండా ఉంటుందని భావిస్తారు.
సముద్ర మధనం - పుట్టుక: పురాణాల ప్రకారం, క్షీరసాగర మధనం జరిగినప్పుడు మహాలక్ష్మి ఉద్భవించింది. ఆమె శుక్రుడికి సోదరి సమానురాలని మరియు క్రితం జన్మలో భృగు మహర్షి పుత్రిక. అందుకే శుక్రవారం ఆమెకు ప్రీతిపాత్రమైన రోజైంది.
స్థిరలక్ష్మి నివాసం: శుక్రవారం సాయంత్రం ఇల్లు శుభ్రంగా ఉంచుకుని, దీపారాధన చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుందని నమ్ముతారు.
ఎక్కడైతే శుక్రవారం నిష్ఠతో మహాలక్ష్మి పూజ జరుగుతుందో, అక్కడ దారిర్ధ్యం దరిచేరదు. ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాల నమ్మకం.
శుక్రవారం పూట చేసే భక్తికి మెచ్చి, ఆ ఇంట్లో 'స్థిర లక్ష్మి'గా కొలువై ఉంటుంది. అంటే సంపాదించిన ధనం వృధా కాకుండా ఇంట్లోనే నిలుస్తుంది.
కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లోని కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబంలో ప్రశాంతత లభిస్తాయి.
మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకధారా స్తోత్రం చదువుతూ అమ్మవారికి పాయసం లేదా తెల్లటి పదార్థాలను నైవేద్యంగా పెడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
లక్ష్మీ కటాక్షం ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఒక తెలియని వెలుగు, ఆనందం ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతో ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది.
శుక్రవారం పాటించవలసిన సంప్రదాయాలు:
ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించడం. మహాలక్ష్మి విగ్రహానికి లేదా ఫోటోకు పసుపు, కుంకుమలతో పూజ చేయడం.
"శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి" లేదా "కనకధారా స్తోత్రం" పఠించడం విశేష ఫలితాలనిస్తుంది.
ఒక చిన్న సూచన:
శుక్రవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఉప్పు లేదా పులుపు వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదని పెద్దలు చెబుతుంటారు. దీనివల్ల ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్లకుండా ఉంటుందని భావిస్తారు.
Thursday Guru Dattatreya Swami - గురువారం దత్తాత్రేయ స్వామి
గురువారం దత్తాత్రేయ స్వామి
మన సనాతన హిందూ సంప్రదాయంలో గురువారాన్ని బృహస్పతికి మరియు దత్తాత్రేయ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణిస్తారు. గురువారం నాడు దత్తాత్రేయుడిని పూజించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే.
జ్ఞాన సముపార్జన మరియు విద్యా వృద్ధి: దత్తాత్రేయుడు ముగ్గురు మూర్తుల (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) స్వరూపం. ఆయనను పూజించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఆయనను ఆరాధించడం వల్ల జ్ఞాపకశక్తి మరియు విజ్ఞానం సిద్ధిస్తాయి.
గురు అనుగ్రహం: జాతకంలో గురు గ్రహ దోషాలు ఉన్నవారు గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి. గురువు అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ సులభంగా తొలగిపోతాయి.
మానసిక ప్రశాంతత: దత్తాత్రేయ స్వామిని స్మరించడం వల్ల మనస్సులోని గందరగోళం తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారికి దత్తాత్రేయ శ్లోకాలు పఠించడం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది.
సంతాన ప్రాప్తి మరియు కుటుంబ సౌఖ్యం: సంతానం కలగాలని కోరుకునే దంపతులు దత్తాత్రేయుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం. అలాగే కుటుంబంలో కలహాలు పోయి అన్యోన్యత పెరుగుతుంది.
గురువారం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు:
దత్తాత్రేయ అష్టోత్తరం పఠించి, స్వామివారి 108 నామాలను పఠించడం. పసుపు రంగు పథార్థాలు లేదా శనగలతో చేసిన పదార్థాలను స్వామికి నివేదించడం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.
దాన ధర్మాలు: గురువారం నాడు అన్నదానం చేయడం లేదా పసుపు రంగు బట్టలను దానం చేయడం వల్ల దత్తాత్రేయుడు సంతసిస్తాడు.
మన సనాతన హిందూ సంప్రదాయంలో గురువారాన్ని బృహస్పతికి మరియు దత్తాత్రేయ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణిస్తారు. గురువారం నాడు దత్తాత్రేయుడిని పూజించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే.
జ్ఞాన సముపార్జన మరియు విద్యా వృద్ధి: దత్తాత్రేయుడు ముగ్గురు మూర్తుల (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) స్వరూపం. ఆయనను పూజించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఆయనను ఆరాధించడం వల్ల జ్ఞాపకశక్తి మరియు విజ్ఞానం సిద్ధిస్తాయి.
గురు అనుగ్రహం: జాతకంలో గురు గ్రహ దోషాలు ఉన్నవారు గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి. గురువు అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ సులభంగా తొలగిపోతాయి.
మానసిక ప్రశాంతత: దత్తాత్రేయ స్వామిని స్మరించడం వల్ల మనస్సులోని గందరగోళం తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారికి దత్తాత్రేయ శ్లోకాలు పఠించడం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది.
సంతాన ప్రాప్తి మరియు కుటుంబ సౌఖ్యం: సంతానం కలగాలని కోరుకునే దంపతులు దత్తాత్రేయుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం. అలాగే కుటుంబంలో కలహాలు పోయి అన్యోన్యత పెరుగుతుంది.
గురువారం పాటించవలసిన ముఖ్యమైన నియమాలు:
దత్తాత్రేయ అష్టోత్తరం పఠించి, స్వామివారి 108 నామాలను పఠించడం. పసుపు రంగు పథార్థాలు లేదా శనగలతో చేసిన పదార్థాలను స్వామికి నివేదించడం. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల మనలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.
దాన ధర్మాలు: గురువారం నాడు అన్నదానం చేయడం లేదా పసుపు రంగు బట్టలను దానం చేయడం వల్ల దత్తాత్రేయుడు సంతసిస్తాడు.
Benefits of Subramanya Swami Puja In Wednesday - బుధవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కలిగే శుభాలు
బుధవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కలిగే శుభాలు
సుబ్రహ్మణ్య స్వామిని సాధారణంగా మంగళవారం నాడు పూజించడం మన సంప్రదాయం. కానీ బుధవారం రోజున కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ముఖ్యంగా మనసును, బుద్ధిని నియంత్రించే శక్తులు మనకు లభిస్తాయని పెద్దల నమ్మకం.
సుబ్రహ్మణ్య స్వామిని బుధవారం పూజించడానికి గల ప్రధాన కారణాలు ఇవే:
బుధ గ్రహ దోష నివారణ:- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ గ్రహానికి అధిదేవత మహా విష్ణువు అయినప్పటికీ, జ్ఞానానికి మరియు బుద్ధికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల బుధ దోషాలు తొలగిపోతాయి. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు బుధవారం స్వామిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.
విద్యా విజయం మరియు జ్ఞానం:సుబ్రహ్మణ్య స్వామిని "జ్ఞాన పండిత" అని పిలుస్తారు. బుధవారం బుద్ధికి సంబంధించిన రోజు కాబట్టి, విద్యార్థులు ఈ రోజున స్వామిని పూజిస్తే చదువులో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి.
వాక్ చాతుర్యం: బుధుడు మాటతీరుకు కారకుడు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంఠ స్వరం బాగుంటుందని, మాట్లాడే శక్తి మెరుగుపడుతుందని, ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఉండేవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు.
మానసిక ప్రశాంతత: బుధవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం లేదా షణ్ముఖ స్తోత్రం పఠించడం వల్ల మనసులోని గందరగోళం తొలగిపోయి, స్పష్టమైన ఆలోచనలు కలుగుతాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
బుధవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి దీపం వెలిగించి, ఎర్రటి పూలతో పూజించాలి.
పండ్లు లేదా తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టవచ్చు.
మంత్రం: "ఓం శరవణ భవ" అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా శ్రేయస్కరం.
సుబ్రహ్మణ్యాష్టకం
సుబ్రహ్మణ్య
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
సుబ్రహ్మణ్య స్వామిని సాధారణంగా మంగళవారం నాడు పూజించడం మన సంప్రదాయం. కానీ బుధవారం రోజున కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ముఖ్యంగా మనసును, బుద్ధిని నియంత్రించే శక్తులు మనకు లభిస్తాయని పెద్దల నమ్మకం.
సుబ్రహ్మణ్య స్వామిని బుధవారం పూజించడానికి గల ప్రధాన కారణాలు ఇవే:
బుధ గ్రహ దోష నివారణ:- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ గ్రహానికి అధిదేవత మహా విష్ణువు అయినప్పటికీ, జ్ఞానానికి మరియు బుద్ధికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల బుధ దోషాలు తొలగిపోతాయి. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు బుధవారం స్వామిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.
విద్యా విజయం మరియు జ్ఞానం:సుబ్రహ్మణ్య స్వామిని "జ్ఞాన పండిత" అని పిలుస్తారు. బుధవారం బుద్ధికి సంబంధించిన రోజు కాబట్టి, విద్యార్థులు ఈ రోజున స్వామిని పూజిస్తే చదువులో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి.
వాక్ చాతుర్యం: బుధుడు మాటతీరుకు కారకుడు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంఠ స్వరం బాగుంటుందని, మాట్లాడే శక్తి మెరుగుపడుతుందని, ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఉండేవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు.
మానసిక ప్రశాంతత: బుధవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం లేదా షణ్ముఖ స్తోత్రం పఠించడం వల్ల మనసులోని గందరగోళం తొలగిపోయి, స్పష్టమైన ఆలోచనలు కలుగుతాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
బుధవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి దీపం వెలిగించి, ఎర్రటి పూలతో పూజించాలి.
పండ్లు లేదా తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టవచ్చు.
మంత్రం: "ఓం శరవణ భవ" అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా శ్రేయస్కరం.
సుబ్రహ్మణ్యాష్టకం
సుబ్రహ్మణ్య
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Saturday, May 9, 2026
Shani Shingnapur Maharashtra - శని శింగనాపూర్ మహారాష్ట్ర
శని శింగనాపూర్, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని అహ్మద నగర్ జిల్లా నేవాస తాలూకాలో ఉన్న శ్రీ శనైశ్వరుని దేవస్థానం శని శింగనాపూర్ ఆలయం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. జీవితంలో ఎదురయ్యే శని దోషాలు, ఏలినాటి శని(7.5 సంవత్త్సరాలు), అర్ధాష్టమ శని(2.5 సంవత్సరాలు) లేదా అష్టమ శని(2.5 సంవత్సరాలు) కష్టాల నుండి బయటపడటానికి శని దేవుడిని పూజిస్తారు.
శింగనాపూర్ గ్రామంలోని ఏ ఇంటికి తలుపులు ఉండవు, కేవలం తలుపుల చట్రాలు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ, గ్రామంలో ఎలాంటి దొంగతనం లేదా దొంగల భయం ఉండదు.
ఈ ఆలయాన్ని "సజీవ ఆలయం" అని నమ్ముతారు, ఆలయంలో వుండే శని దేవుడు దొంగతనం చేయడానికి ప్రయత్నించే వారిని శిక్షిస్తాడని ఇప్పటికీ గ్రామస్తులు నమ్ముతారు. ఇక్కడి శని దేవుడు స్వయంభూవు. అంటే నల్లటి, రాయి రూపంలో భూమి నుండి స్వయంగా ఉద్భవించింది. కచ్చితమైన కాలం ఎవరికీ తెలియకపోయినా, అప్పటి స్థానిక గ్రామంలోని గొర్రెల కాపరులు స్వయంభూ శనైశ్వర విగ్రహాన్ని కనుగొన్నారని నమ్ముతారు . ఇది కనీసం కలియుగం ప్రారంభం నుండి ఉనికిలో ఉందని నమ్ముతారు.
కాబట్టి, శనైశ్వర స్వామిని ఈనాటికీ పైకప్పు లేని ఆరుబయట ఆవరణలో చూడవచ్చు. ఈనాటికీ, ఇక్కడి ఏ ఇళ్లకు, దుకాణాలకు, దేవాలయాలకు తలుపులు లేవు. శని దేవుడి భయం కారణంగా, ఈ శని ఆలయానికి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న నివాస గృహాలు, గుడిసెలు, దుకాణాలు మొదలైన ఏ నిర్మాణాలకూ తలుపులు లేదా తాళాలు లేవు. 2010లో మొదటి దొంగతనం, 2011లో మరో దొంగతనం నమోదయ్యే వరకు ఇక్కడ ఎలాంటి దొంగతనాలు లేదా దోపిడీలు జరిగినట్లు నివేదించబడలేదు.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
మహారాష్ట్రలోని అహ్మద నగర్ జిల్లా నేవాస తాలూకాలో ఉన్న శ్రీ శనైశ్వరుని దేవస్థానం శని శింగనాపూర్ ఆలయం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. జీవితంలో ఎదురయ్యే శని దోషాలు, ఏలినాటి శని(7.5 సంవత్త్సరాలు), అర్ధాష్టమ శని(2.5 సంవత్సరాలు) లేదా అష్టమ శని(2.5 సంవత్సరాలు) కష్టాల నుండి బయటపడటానికి శని దేవుడిని పూజిస్తారు.
శింగనాపూర్ గ్రామంలోని ఏ ఇంటికి తలుపులు ఉండవు, కేవలం తలుపుల చట్రాలు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ, గ్రామంలో ఎలాంటి దొంగతనం లేదా దొంగల భయం ఉండదు.
ఈ ఆలయాన్ని "సజీవ ఆలయం" అని నమ్ముతారు, ఆలయంలో వుండే శని దేవుడు దొంగతనం చేయడానికి ప్రయత్నించే వారిని శిక్షిస్తాడని ఇప్పటికీ గ్రామస్తులు నమ్ముతారు. ఇక్కడి శని దేవుడు స్వయంభూవు. అంటే నల్లటి, రాయి రూపంలో భూమి నుండి స్వయంగా ఉద్భవించింది. కచ్చితమైన కాలం ఎవరికీ తెలియకపోయినా, అప్పటి స్థానిక గ్రామంలోని గొర్రెల కాపరులు స్వయంభూ శనైశ్వర విగ్రహాన్ని కనుగొన్నారని నమ్ముతారు . ఇది కనీసం కలియుగం ప్రారంభం నుండి ఉనికిలో ఉందని నమ్ముతారు.
శని ఆలయం
శని ఆలయంలో, బహిరంగ వేదికపై ఐదున్నర అడుగుల ఎత్తైన నల్లటి శిలను ప్రతిష్టించారు, ఇది శని దేవుడికి ప్రతీక. విగ్రహానికి ఒక వైపున త్రిశూలం, దక్షిణ దిశలో నంది విగ్రహం ఉన్నాయి. వాటి ముందు శివ , హనుమంతుని చిన్న విగ్రహాలు ఉన్నాయి.
చారిత్రక ప్రాముఖ్యత:
తరాలుగా ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం ఒకసారి శింగనాపూర్ గ్రామంలో వరదలు వచ్చినప్పుడు ఈ శని దేవుడి విగ్రహం ఆ వరదలో కొట్టుకుపోయి చెట్టుకు కూరుకుపోయింది. ఒక గొర్రెల కాపరి విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించగా, విగ్రహం రక్తస్రావం అయింది. ఇది చూసి భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఆ అద్భుతాన్ని చూడటానికి ఊరంతా గుమిగూడింది.
శని ఆలయంలో, బహిరంగ వేదికపై ఐదున్నర అడుగుల ఎత్తైన నల్లటి శిలను ప్రతిష్టించారు, ఇది శని దేవుడికి ప్రతీక. విగ్రహానికి ఒక వైపున త్రిశూలం, దక్షిణ దిశలో నంది విగ్రహం ఉన్నాయి. వాటి ముందు శివ , హనుమంతుని చిన్న విగ్రహాలు ఉన్నాయి.
చారిత్రక ప్రాముఖ్యత:
తరాలుగా ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం ఒకసారి శింగనాపూర్ గ్రామంలో వరదలు వచ్చినప్పుడు ఈ శని దేవుడి విగ్రహం ఆ వరదలో కొట్టుకుపోయి చెట్టుకు కూరుకుపోయింది. ఒక గొర్రెల కాపరి విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించగా, విగ్రహం రక్తస్రావం అయింది. ఇది చూసి భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఆ అద్భుతాన్ని చూడటానికి ఊరంతా గుమిగూడింది.
కానీ, ఆ రాత్రి శనిదేవుడు అతని కలలో కనిపించి, ఆయన ఆ భక్తుడైన గొర్లకాపరితో, తానే "శనీశ్వరుడిని" అని, ఆ విశిష్టమైన నల్లరాయి తన స్వయంభూ రూపమని చెప్పారు. ఆ గొర్లకాపరి, తనకు ఒక ఆలయం నిర్మించమంటారా అని భగవంతుడిని ప్రార్థించాడు. దానికి శని దేవుడు, ఆకాశమంతా తన కప్పు అని, తాను ఆరుబయట ఉండటానికే ఇష్టపడతానని, కాబట్టి కప్పు అవసరం లేదని చెప్పారు. ప్రతిరోజూ పూజ చేయమని, ప్రతి శనివారం 'తైలా (నూనె) అభిషేకం ' చేయమని ఆయన ఆ గొర్లకాపరిని కోరారు. అంతేకాకుండా, ఆ గ్రామమంతటా బందిపోట్లు, దొంగలు లేదా దొంగల భయం ఉండదని ఆయన వాగ్దానం చేశారు.
కాబట్టి, శనైశ్వర స్వామిని ఈనాటికీ పైకప్పు లేని ఆరుబయట ఆవరణలో చూడవచ్చు. ఈనాటికీ, ఇక్కడి ఏ ఇళ్లకు, దుకాణాలకు, దేవాలయాలకు తలుపులు లేవు. శని దేవుడి భయం కారణంగా, ఈ శని ఆలయానికి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న నివాస గృహాలు, గుడిసెలు, దుకాణాలు మొదలైన ఏ నిర్మాణాలకూ తలుపులు లేదా తాళాలు లేవు. 2010లో మొదటి దొంగతనం, 2011లో మరో దొంగతనం నమోదయ్యే వరకు ఇక్కడ ఎలాంటి దొంగతనాలు లేదా దోపిడీలు జరిగినట్లు నివేదించబడలేదు.
శనైశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శని సింగనాపూర్ను దర్శిస్తారు. శనివారాల్లో ఈ ప్రదేశం అత్యంత రద్దీగా ఉంటుంది. శని త్రయోదశిని కూడా స్వామికి ఇష్టమైన రోజుగా భావిస్తారు. అదేవిధంగా, ' అమావాస్య ' (సంస్కృతం మరియు అనేక ఇతర భారతీయ భాషలలో కొత్త చంద్రుని రోజు) రోజున వచ్చే శనిని శనాయీశ్వర స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు మరియు ఆ రోజులలో ఆయన ఆశీర్వాదం కోరుతూ భక్తులు భారీ సంఖ్యలో ఈ ఆలయానికి తరలివస్తారు. గ్రామ చరిత్రలో అల్లర్లు, హత్యలు, అత్యాచారాలు వంటి ఒక్క సంఘటన కూడా జరగలేదు. ఆ గ్రామం నుండి ఎవరూ వృద్ధాశ్రమానికి వెళ్లలేదని, పోలీస్ స్టేషన్లో ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని నమ్ముతారు.
20వ శతాబ్దం ప్రారంభంలో స్థానిక వ్యాపారవేత్త అయిన శ్రీ గోవిందరావు ఆదిక్ ఆలయాన్ని పునరుద్ధరించి ఆలయంలో పూజలు ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించిన తరువాత ఈ ఆలయం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అప్పటి నుండి, ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శని దేవాలయాలలో ఒకటిగా మారింది, దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.
సాధారణంగా, ఈ ఆలయానికి రోజుకు 30,000–45,000 మంది సందర్శకులు వస్తారు, శనిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావించే అమావాస్య రోజున ఈ సంఖ్య సుమారు మూడు లక్షల మందిదాకా వస్తారు. ఈ రోజున గ్రామంలో దేవుడికి జాతర జరుగుతుంది. శనివారాల్లో అమావాస్య రోజులలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. భక్తులు శని విగ్రహానికి నూనెతో అభిషేకం చేసి, ఆయనకు పువ్వులు సమర్పిస్తారు . జాతర రోజున శని పల్లకీ సేవ జరుగుతుంది. శని జయంతి రోజు ఇక్కడ వేడుకగా ఉంటుంది.
సాధారణంగా, ఈ ఆలయానికి రోజుకు 30,000–45,000 మంది సందర్శకులు వస్తారు, శనిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావించే అమావాస్య రోజున ఈ సంఖ్య సుమారు మూడు లక్షల మందిదాకా వస్తారు. ఈ రోజున గ్రామంలో దేవుడికి జాతర జరుగుతుంది. శనివారాల్లో అమావాస్య రోజులలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. భక్తులు శని విగ్రహానికి నూనెతో అభిషేకం చేసి, ఆయనకు పువ్వులు సమర్పిస్తారు . జాతర రోజున శని పల్లకీ సేవ జరుగుతుంది. శని జయంతి రోజు ఇక్కడ వేడుకగా ఉంటుంది.
ఇటీవలి సంవత్సరాలలో, పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయం గణనీయమైన పునర్నిర్మాణం మరియు విస్తరణకు గురైంది. అయితే గుడితో సహా గ్రామంలోని ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండకూడదనే ప్రత్యేక సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. దొంగతనం మరియు ఇతర నేరాల నుండి శని దేవుడు తమను రక్షిస్తాడని గ్రామస్థులు నమ్ముతారు, అందువల్ల, వారి ఇళ్లకు ఎప్పుడూ తాళాలు లేవు. ఆశ్చర్యకరంగా, గ్రామంలో నేరాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ.
మహిళలకు ప్రవేశం:
400 సంవత్సరాల సంప్రదాయం ప్రకారం, మహిళలను గర్భగుడిలోకి ప్రవేశించకుండా నిషేధించారు. 2016 జనవరి 26న, కార్యకర్త తృప్తి దేశాయ్ నేతృత్వంలో 500 మందికి పైగా మహిళల బృందం, " భూమాత రణ్రాగని బ్రిగేడ్ " అనే పేరుతో గర్భగుడిలోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆలయానికి కవాతు చేశారు . వారిని పోలీసులు అడ్డుకున్నారు.
30 మార్చి 2016న ఒక చారిత్రాత్మక తీర్పులో, ఏ దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించకుండా చూసుకోవాలని బొంబాయి హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 8 ఏప్రిల్ 2016న, శని శింగనాపూర్ ట్రస్ట్ చివరకు మహిళా భక్తులను గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించింది.
యూకో బ్యాంక్
జనవరి 2011లో, ఆ ప్రాంతంలో దాదాపు సున్నా నేరాల రేటును గమనించి, యునైటెడ్ కమర్షియల్ (UCO) బ్యాంక్ ఆ గ్రామంలో 'తాళం లేని' శాఖను ప్రారంభించింది, ఇది దేశంలోనే ఈ రకమైన మొదటిది. ఈ పరిణామం పట్ల స్థానిక పోలీసులు అసంతృప్తిగా ఉన్నారని నివేదించబడింది, ఎందుకంటే ఇది నిబంధనల ఉల్లంఘనకు దారితీసింది, భారత కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులకు అధిక భద్రతను కలిగి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. బ్యాంకుకు తలుపులు ఉన్నాయి, కానీ అవి ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. అయితే, లాకర్ల భద్రత మరియు వాటిలోని ముఖ్యమైన పత్రాల కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని బ్యాంకు అధికారులు చెప్తున్నారు.
ఎద్దుల బండిపై చెరకు రసం:
శింగనాపూర్ గ్రామానికి వెళ్లే మార్గం చెరకు పొలాలతో నిండి ఉంటుంది. కానీ, ఇక్కడ యంత్రాలకు బదులుగా చెరకు రసం తీయడానికి ఎద్దులను ఉపయోగిస్తారు. ఈ రకమైన రసం తీసే కేంద్రాలను రసవంతి అని పిలుస్తారు.
400 సంవత్సరాల సంప్రదాయం ప్రకారం, మహిళలను గర్భగుడిలోకి ప్రవేశించకుండా నిషేధించారు. 2016 జనవరి 26న, కార్యకర్త తృప్తి దేశాయ్ నేతృత్వంలో 500 మందికి పైగా మహిళల బృందం, " భూమాత రణ్రాగని బ్రిగేడ్ " అనే పేరుతో గర్భగుడిలోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆలయానికి కవాతు చేశారు . వారిని పోలీసులు అడ్డుకున్నారు.
30 మార్చి 2016న ఒక చారిత్రాత్మక తీర్పులో, ఏ దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించకుండా చూసుకోవాలని బొంబాయి హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 8 ఏప్రిల్ 2016న, శని శింగనాపూర్ ట్రస్ట్ చివరకు మహిళా భక్తులను గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించింది.
యూకో బ్యాంక్
జనవరి 2011లో, ఆ ప్రాంతంలో దాదాపు సున్నా నేరాల రేటును గమనించి, యునైటెడ్ కమర్షియల్ (UCO) బ్యాంక్ ఆ గ్రామంలో 'తాళం లేని' శాఖను ప్రారంభించింది, ఇది దేశంలోనే ఈ రకమైన మొదటిది. ఈ పరిణామం పట్ల స్థానిక పోలీసులు అసంతృప్తిగా ఉన్నారని నివేదించబడింది, ఎందుకంటే ఇది నిబంధనల ఉల్లంఘనకు దారితీసింది, భారత కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులకు అధిక భద్రతను కలిగి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. బ్యాంకుకు తలుపులు ఉన్నాయి, కానీ అవి ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. అయితే, లాకర్ల భద్రత మరియు వాటిలోని ముఖ్యమైన పత్రాల కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని బ్యాంకు అధికారులు చెప్తున్నారు.
ఎద్దుల బండిపై చెరకు రసం:
శింగనాపూర్ గ్రామానికి వెళ్లే మార్గం చెరకు పొలాలతో నిండి ఉంటుంది. కానీ, ఇక్కడ యంత్రాలకు బదులుగా చెరకు రసం తీయడానికి ఎద్దులను ఉపయోగిస్తారు. ఈ రకమైన రసం తీసే కేంద్రాలను రసవంతి అని పిలుస్తారు.
రవాణా మార్గం: షిర్డీ నుండి సుమారు 65-70 కి.మీ. మరియు అహ్మద్నగర్ నుండి 35 కి.మీ. దూరంలో ఉంది. షిర్డీ నుండి మరియు అహ్మద్నగర్ నుండి బస్సు సౌకర్యం వుంది. మరియు ఆటోలు అందుబాటులో ఉంటాయి.
ప్రసాదం సమయం: ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు, మరియు సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు
ఆర్తి సమయం: ఉదయం 4:30 గంటలకు 1వ ఆర్తి
మధ్యాహ్నం 12:00 గంటలకు. 2వ ఆర్తి
సూర్యాస్తమయం 3వ ఆర్తి
దేవాలయం తెరిచే సమయం: ఉదయం 4 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు
Friday, May 8, 2026
Jeeva Karma Vipakam - జీవ కర్మ విపాకం
శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - జీవ కర్మ విపాకం
దేవతలు దానవులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు మానవులు - వీరు మాత్రమే కర్మజనకులూ కర్మఫలభోక్తలూ. మిగతా ప్రాణికోటికి ఇదిలేదు. అయితే విశిష్టజీవులు కొందరు విభిన్న జీవరాశులలో (పశుపక్ష్యాదిజాతులలో)గర్భవాసాన జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. ఫలానుభవం ద్వారానే కర్మలు అంతరిస్తాయి. మరొక మార్గం లేదు. కనక పూర్వార్జిత శుభాశుభకర్మలను అనుభవిస్తూ విభిన్నలోకాలలో విభిన్నరూపాలలో వరిభ్రమించడమే జీవుడు చేసేపని. శుభకర్మలు చేసినవారు స్వర్గాదిలోకాలలోనూ అశుభకర్మలు చేసినవారు నరకాదిలోకాలలోనూ పరిభ్రమిస్తారు.
(సాయుజ్య - సారూప్యప్రదంగా)ద్వివిధమైన భక్తి ఒక్కటే కర్మనిర్మూలకం. దుష్కర్మాచరణంవల్ల రోగిష్ఠులవుతారు. సత్కర్మాచరణంవల్ల ఆరోగ్యవంతులవుతారు. దీర్ఘాయుష్కుడు అల్పాయుష్కుడు సుఖి దుఃఖి అంగవిహీనుడు ఇత్యాదులందరూ సదసత్కర్మఫలస్వరూపులే. ఉత్కృష్టమైన కర్మలు చేస్తే ఉత్కృష్టమైన సిద్ధులు కలుగుతాయి. సాధ్వీ! సామాన్యసూత్రంగా ఈ మాటలు చెప్పాను. అత్యంత గోప్యమైన శ్రుతి స్మృతి పురాణ రహస్యం చెబుతున్నాను శ్రద్ధగా చెవి పెట్టు.
భారతదేశంలో ఏరూపంలోనైనా జన్మ పొందడమే దుర్లభం. అందునా మానవజన్మ మరీ దుర్లభం. మానవులలోకెల్ల బ్రాహ్మణుడు ఉత్తముడు. ఆతడు బ్రహ్మనిష్ఠుడైతే బ్రాహ్మణోత్తముడు మరీ గరిష్ఠుడు. నిష్కాముడు సకాముడు అని బ్రాహ్మణుడు రెండు విధాలు. సకాముడికన్నా నిష్కాముడు గొప్పవాడు. ఇతడు ముక్తుడు. అతడు భక్తుడు. సకాముడు కర్మభోగి. నిష్కాముడు నిరుపద్రవుడు. ఈ నిష్కాముడు తనువు చాలించాక పునరాగమనరహితమూ నిరామయమూ అయిన స్థానాన్ని పొందుతాడు. గోలోకంలో గోపరూపధారియై ద్విభుజ శ్రీకృష్ణపరమాత్మను సేవించుకుంటూ ఉంటాడు.
సకాములైన వైష్ణవభక్తులు చతుర్భుజనారాయణుడుండే వైకుంఠానికి వెళ్ళి సత్కర్మఫలానుభవం పూర్తికావడంతోనే మళ్ళీ భారతభూమిలో బ్రాహ్మణులుగా జన్మిస్తుంటారు. కాలక్రమంలో వీరూ నిష్కామభక్తులవుతారు. నిర్మలమూ నిశ్చలమూ అయిన భక్తి కుదురుకోకపోతే ఎన్ని జన్మలకైనా వీరు సకామవైష్ణవులుగానే ఉండిపోతారు.
తీర్థక్షేత్రాలలో తపోనిరతులైన ద్విజులు జన్మాంతంలో బ్రహ్మలోకానికి వెడతారు. ఇతర ప్రదేశాలలో నివసిస్తూ స్వధర్మనిరతులై జీవనం సాగించే భక్తులు సత్యలోకానికి వెడతారు. సూర్యభక్తులు సూర్యలోకానికి వెడతారు. వీరంతా భోగానుభవం ముగియగానే భారతభూమిలో విప్రులుగా పునర్జన్మ ఎత్తుతారు.
నిష్కాములై ధర్మచారులై మూల ప్రకృతిని (మహాశక్తి) ఉపాసించే భక్తులు పునరావృత్తి రహితమైన మణిద్వీపం చేరుకుంటారు. శైవ - శాక్త - గాణపులు (గణపతి ఆరాధకులు) శివలోకం చేరుకుని మళ్ళీ భారతభూమిలో బ్రాహ్మణులై జన్మిస్తుంటారు. స్వధర్మనిరతులై ఎదో ఒక దేవతను ఆరాధించే విప్రులు స్వర్గలోకానికి వెళ్ళి పుణ్యఫలానుభవం పూర్తికాగానే భారతభూమిలో విప్రులై జన్మిస్తారు. ఇలాగే హరిభక్తులు తమ భక్తిబలంతో హరిలోకం చేరుకుంటారు.
ఏ భక్తీలేక ఏ ధర్మమూ లేక భ్రష్టాచారులూ కాముకులూ అయిన విప్రులు నరకానికి పోతారు. ఏ వర్ణంలో పుట్టినా స్వధర్మనిరతుడూ భక్తుడూ అయితే చాలు శుభకర్మ ఫలభోగాలను ఆయా లోకాలలో అనుభవిస్తాడు. కేవల కర్మఫలభోగులు భారతదేశంలో జన్మించరు.
స్వధర్మనిరతుడైన విప్రుడు స్వధర్మనిరతుడైన విప్రునికి కన్యాదానం చేస్తే చంద్రలోకం చేరుకుంటాడు. పధ్నాల్గురు ఇంద్రులు గడిచేదాకా అక్కడ ఉంటాడు. సాలంకృతకన్యాదానం చేస్తే ఫలితం ద్విగుణంగా(రెట్టింపు) ఉంటుంది. సకాములే చంద్రలోకానికి వెళ్ళేది. నిష్కాములు వెళ్ళరు. వారు ఫలసంఘాతవర్జితులై విష్ణులోకానికి వెడతారు. పాలు పెరుగు వెన్న వెండి బంగారం నెయ్యి వస్త్రం పండు నీరు - విటిని విప్రులకు దానం చేసినవారు చంద్రలోకం చేరుకొంటారు. మన్వంతరకాలం అక్కడ నివసిస్తారు సద్బ్రాహ్మణుడికి గోవులనుగానీ రాగిపాత్రలనుగానీ బంగారు ఆభరణాలనుగానీ దానం చేసినవారు సూర్యలోకం చేరుకుని అయుతవత్సరాలు పుణ్యఫలాలు అనుభవిస్తారు. భూలోకంలో బతికున్నంతకాలం నూరేళ్ళూ ఆరోగ్యవంతులై సుఖిస్తారు. భూమినిగానీ ధనంగానీ దానంచేస్తే వైకుంఠంలో శాశ్వతంగా శ్వేతద్వీపనివాసం లభిస్తుంది. భూలోకంలో దీర్ఘాయుష్షూ భోగభాగ్యాలూ లభిస్తాయి. ఏ దేవతకైనా గృహం దానంచేస్తే అతడు ఆ దేవలోకంలో రేణువుకి ఒక్క సంవత్సరంగా నివసిస్తాడు. సౌధం కట్టించి ఇస్తే ఫలం నాలుగురెట్లు. దేశం దానం చేస్తే ఫలం పదిరెట్లు అధికంగా లభిస్తుంది. ఆ ఇచ్చినది ప్రకృష్టమైతే అంతకు రెండింతలు పుణ్యఫలం దక్కుతుంది. తటాకం తవ్వించినవాడు సర్వపాప విముక్తుడై వరుణలోకంలో రేణువుకి ఒక్కసంవత్సరంగా నివసిస్తాడు. వాపి అయితే పదిరెట్లు అధికఫలం. నాలుగువేల ధనుస్సుల పొడుగూ అంతకన్నా కొంచెం తక్కువ వెడల్పూ ఉంటే దాన్ని వాపి అంటారు. వాపి తవ్వించినవారికి తటాకదానఫలమూ లభిస్తుంది. పాత్రుడికి కన్యాదానం చేస్తే దశవాపీ సమానంగా పుణ్యం దక్కుతుంది. అదే సాలంకృతంగా అయితే రెట్టింపు ఫలం.
వాపీతటాకాలను తవ్విస్తే ఏ ఫలమో పూడుకుపోయిన వాటిని ఉద్దరించినా అదేఫలం. రావిచెట్టును నాటి ప్రతిష్ఠచేస్తే అయుతవర్షాలు తపోలోకనివాసం కలుగుతుంది. నానావిధప్రాణికోటికి జీవనాధారంగా పుష్పోద్యానవనం ఏర్పరిస్తే అతడు ధ్రువలోకంలో అయుతసంవత్సరాలు నివసిస్తాడు. విష్ణుమూర్తికి విమానదానం చేస్తే విష్ణులోకనివాసం మన్వంతరాల తరబడి దక్కుతుంది. అది చిత్రసహితమైతే ఫలం చతుర్గుణంగా లభిస్తుంది. పల్లకీ ఉయ్యాలమంచం సమర్పించినవారు విష్ణులోకంలో శతమన్వంతరాలు నివసిస్తారు. సౌధాలు తీర్చిదిద్దించి రాజమార్గం నిర్మించినవారికి అయుత సంవత్సరాలు ఇంద్రలోక నివాసం ఫలం. ఎదైనాకానీ బ్రాహ్మణులకిచ్చినా దేవతలకిచ్చినా పుణ్యఫలం సమానం.
సావిత్రీ! ఎవరికైనా దానం చేసిందే కడపటికి మానవులకు మిగిలేది. దానం చెయ్యనిది నశించిపోయినట్టే. దానఫలాలుగా స్వర్గాది సాఖ్యాలను అనుభవించి తిరిగి భారతభూమిలో క్రమక్రమంగా ఉత్తమవంశాలలో జన్మిస్తాడు. కాబట్టి దానధర్మాది శుభకర్మలను నిష్కామంగా ఆచరించి సద్గతులు పొందాలి.
శతకోటి కల్పాలు గడిచినా అనుభవించనిదే కర్మ క్షయించదు. చేసిన శుభాశుభకర్మలు ఫలరూపంలో అవశ్యభోక్తవ్యాలు. కాకపోతే దేవతాపూజలతో తీర్థక్షేత్ర సందర్శనలతో కాయవ్యూహంతో (యోగమార్గం) కర్మలను శుద్ధిచేసుకోవచ్చు.
సాధ్వీమణీ! నువ్వు అడిగినదంతా వివరించి చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు యమధర్మరాజు.
దేవతలు దానవులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు మానవులు - వీరు మాత్రమే కర్మజనకులూ కర్మఫలభోక్తలూ. మిగతా ప్రాణికోటికి ఇదిలేదు. అయితే విశిష్టజీవులు కొందరు విభిన్న జీవరాశులలో (పశుపక్ష్యాదిజాతులలో)గర్భవాసాన జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. ఫలానుభవం ద్వారానే కర్మలు అంతరిస్తాయి. మరొక మార్గం లేదు. కనక పూర్వార్జిత శుభాశుభకర్మలను అనుభవిస్తూ విభిన్నలోకాలలో విభిన్నరూపాలలో వరిభ్రమించడమే జీవుడు చేసేపని. శుభకర్మలు చేసినవారు స్వర్గాదిలోకాలలోనూ అశుభకర్మలు చేసినవారు నరకాదిలోకాలలోనూ పరిభ్రమిస్తారు.
(సాయుజ్య - సారూప్యప్రదంగా)ద్వివిధమైన భక్తి ఒక్కటే కర్మనిర్మూలకం. దుష్కర్మాచరణంవల్ల రోగిష్ఠులవుతారు. సత్కర్మాచరణంవల్ల ఆరోగ్యవంతులవుతారు. దీర్ఘాయుష్కుడు అల్పాయుష్కుడు సుఖి దుఃఖి అంగవిహీనుడు ఇత్యాదులందరూ సదసత్కర్మఫలస్వరూపులే. ఉత్కృష్టమైన కర్మలు చేస్తే ఉత్కృష్టమైన సిద్ధులు కలుగుతాయి. సాధ్వీ! సామాన్యసూత్రంగా ఈ మాటలు చెప్పాను. అత్యంత గోప్యమైన శ్రుతి స్మృతి పురాణ రహస్యం చెబుతున్నాను శ్రద్ధగా చెవి పెట్టు.
భారతదేశంలో ఏరూపంలోనైనా జన్మ పొందడమే దుర్లభం. అందునా మానవజన్మ మరీ దుర్లభం. మానవులలోకెల్ల బ్రాహ్మణుడు ఉత్తముడు. ఆతడు బ్రహ్మనిష్ఠుడైతే బ్రాహ్మణోత్తముడు మరీ గరిష్ఠుడు. నిష్కాముడు సకాముడు అని బ్రాహ్మణుడు రెండు విధాలు. సకాముడికన్నా నిష్కాముడు గొప్పవాడు. ఇతడు ముక్తుడు. అతడు భక్తుడు. సకాముడు కర్మభోగి. నిష్కాముడు నిరుపద్రవుడు. ఈ నిష్కాముడు తనువు చాలించాక పునరాగమనరహితమూ నిరామయమూ అయిన స్థానాన్ని పొందుతాడు. గోలోకంలో గోపరూపధారియై ద్విభుజ శ్రీకృష్ణపరమాత్మను సేవించుకుంటూ ఉంటాడు.
సకాములైన వైష్ణవభక్తులు చతుర్భుజనారాయణుడుండే వైకుంఠానికి వెళ్ళి సత్కర్మఫలానుభవం పూర్తికావడంతోనే మళ్ళీ భారతభూమిలో బ్రాహ్మణులుగా జన్మిస్తుంటారు. కాలక్రమంలో వీరూ నిష్కామభక్తులవుతారు. నిర్మలమూ నిశ్చలమూ అయిన భక్తి కుదురుకోకపోతే ఎన్ని జన్మలకైనా వీరు సకామవైష్ణవులుగానే ఉండిపోతారు.
తీర్థక్షేత్రాలలో తపోనిరతులైన ద్విజులు జన్మాంతంలో బ్రహ్మలోకానికి వెడతారు. ఇతర ప్రదేశాలలో నివసిస్తూ స్వధర్మనిరతులై జీవనం సాగించే భక్తులు సత్యలోకానికి వెడతారు. సూర్యభక్తులు సూర్యలోకానికి వెడతారు. వీరంతా భోగానుభవం ముగియగానే భారతభూమిలో విప్రులుగా పునర్జన్మ ఎత్తుతారు.
నిష్కాములై ధర్మచారులై మూల ప్రకృతిని (మహాశక్తి) ఉపాసించే భక్తులు పునరావృత్తి రహితమైన మణిద్వీపం చేరుకుంటారు. శైవ - శాక్త - గాణపులు (గణపతి ఆరాధకులు) శివలోకం చేరుకుని మళ్ళీ భారతభూమిలో బ్రాహ్మణులై జన్మిస్తుంటారు. స్వధర్మనిరతులై ఎదో ఒక దేవతను ఆరాధించే విప్రులు స్వర్గలోకానికి వెళ్ళి పుణ్యఫలానుభవం పూర్తికాగానే భారతభూమిలో విప్రులై జన్మిస్తారు. ఇలాగే హరిభక్తులు తమ భక్తిబలంతో హరిలోకం చేరుకుంటారు.
ఏ భక్తీలేక ఏ ధర్మమూ లేక భ్రష్టాచారులూ కాముకులూ అయిన విప్రులు నరకానికి పోతారు. ఏ వర్ణంలో పుట్టినా స్వధర్మనిరతుడూ భక్తుడూ అయితే చాలు శుభకర్మ ఫలభోగాలను ఆయా లోకాలలో అనుభవిస్తాడు. కేవల కర్మఫలభోగులు భారతదేశంలో జన్మించరు.
స్వధర్మనిరతుడైన విప్రుడు స్వధర్మనిరతుడైన విప్రునికి కన్యాదానం చేస్తే చంద్రలోకం చేరుకుంటాడు. పధ్నాల్గురు ఇంద్రులు గడిచేదాకా అక్కడ ఉంటాడు. సాలంకృతకన్యాదానం చేస్తే ఫలితం ద్విగుణంగా(రెట్టింపు) ఉంటుంది. సకాములే చంద్రలోకానికి వెళ్ళేది. నిష్కాములు వెళ్ళరు. వారు ఫలసంఘాతవర్జితులై విష్ణులోకానికి వెడతారు. పాలు పెరుగు వెన్న వెండి బంగారం నెయ్యి వస్త్రం పండు నీరు - విటిని విప్రులకు దానం చేసినవారు చంద్రలోకం చేరుకొంటారు. మన్వంతరకాలం అక్కడ నివసిస్తారు సద్బ్రాహ్మణుడికి గోవులనుగానీ రాగిపాత్రలనుగానీ బంగారు ఆభరణాలనుగానీ దానం చేసినవారు సూర్యలోకం చేరుకుని అయుతవత్సరాలు పుణ్యఫలాలు అనుభవిస్తారు. భూలోకంలో బతికున్నంతకాలం నూరేళ్ళూ ఆరోగ్యవంతులై సుఖిస్తారు. భూమినిగానీ ధనంగానీ దానంచేస్తే వైకుంఠంలో శాశ్వతంగా శ్వేతద్వీపనివాసం లభిస్తుంది. భూలోకంలో దీర్ఘాయుష్షూ భోగభాగ్యాలూ లభిస్తాయి. ఏ దేవతకైనా గృహం దానంచేస్తే అతడు ఆ దేవలోకంలో రేణువుకి ఒక్క సంవత్సరంగా నివసిస్తాడు. సౌధం కట్టించి ఇస్తే ఫలం నాలుగురెట్లు. దేశం దానం చేస్తే ఫలం పదిరెట్లు అధికంగా లభిస్తుంది. ఆ ఇచ్చినది ప్రకృష్టమైతే అంతకు రెండింతలు పుణ్యఫలం దక్కుతుంది. తటాకం తవ్వించినవాడు సర్వపాప విముక్తుడై వరుణలోకంలో రేణువుకి ఒక్కసంవత్సరంగా నివసిస్తాడు. వాపి అయితే పదిరెట్లు అధికఫలం. నాలుగువేల ధనుస్సుల పొడుగూ అంతకన్నా కొంచెం తక్కువ వెడల్పూ ఉంటే దాన్ని వాపి అంటారు. వాపి తవ్వించినవారికి తటాకదానఫలమూ లభిస్తుంది. పాత్రుడికి కన్యాదానం చేస్తే దశవాపీ సమానంగా పుణ్యం దక్కుతుంది. అదే సాలంకృతంగా అయితే రెట్టింపు ఫలం.
వాపీతటాకాలను తవ్విస్తే ఏ ఫలమో పూడుకుపోయిన వాటిని ఉద్దరించినా అదేఫలం. రావిచెట్టును నాటి ప్రతిష్ఠచేస్తే అయుతవర్షాలు తపోలోకనివాసం కలుగుతుంది. నానావిధప్రాణికోటికి జీవనాధారంగా పుష్పోద్యానవనం ఏర్పరిస్తే అతడు ధ్రువలోకంలో అయుతసంవత్సరాలు నివసిస్తాడు. విష్ణుమూర్తికి విమానదానం చేస్తే విష్ణులోకనివాసం మన్వంతరాల తరబడి దక్కుతుంది. అది చిత్రసహితమైతే ఫలం చతుర్గుణంగా లభిస్తుంది. పల్లకీ ఉయ్యాలమంచం సమర్పించినవారు విష్ణులోకంలో శతమన్వంతరాలు నివసిస్తారు. సౌధాలు తీర్చిదిద్దించి రాజమార్గం నిర్మించినవారికి అయుత సంవత్సరాలు ఇంద్రలోక నివాసం ఫలం. ఎదైనాకానీ బ్రాహ్మణులకిచ్చినా దేవతలకిచ్చినా పుణ్యఫలం సమానం.
సావిత్రీ! ఎవరికైనా దానం చేసిందే కడపటికి మానవులకు మిగిలేది. దానం చెయ్యనిది నశించిపోయినట్టే. దానఫలాలుగా స్వర్గాది సాఖ్యాలను అనుభవించి తిరిగి భారతభూమిలో క్రమక్రమంగా ఉత్తమవంశాలలో జన్మిస్తాడు. కాబట్టి దానధర్మాది శుభకర్మలను నిష్కామంగా ఆచరించి సద్గతులు పొందాలి.
శతకోటి కల్పాలు గడిచినా అనుభవించనిదే కర్మ క్షయించదు. చేసిన శుభాశుభకర్మలు ఫలరూపంలో అవశ్యభోక్తవ్యాలు. కాకపోతే దేవతాపూజలతో తీర్థక్షేత్ర సందర్శనలతో కాయవ్యూహంతో (యోగమార్గం) కర్మలను శుద్ధిచేసుకోవచ్చు.
సాధ్వీమణీ! నువ్వు అడిగినదంతా వివరించి చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు యమధర్మరాజు.
Savitri Puja - సావిత్రీ పూజ
శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సావిత్రీ పూజ
నారదా! ఆలాగే చెబుతాను. ఆలకించు. వేదజనని సావిత్రిని ముమ్మోదటగా బ్రహ్మదేవుడు ఆరాధించాడు. తరవాత వేదాలు ఉపాసించాయి. ఆపైని పండితబృందాలు అర్చించాయి. అటుపై భారతభూభాగంలో అశ్వపతి అనే మహారాజు పూజలు చేశాడు. అక్కడినుంచి చతుర్వర్ణాలవారు యథాశక్తిగా పూజిస్తూనే ఉన్నారు.
మద్రదేశానికి మహారాజు అశ్వవతి. శత్రుసంహారకుడు. మిత్రసమ్మోదకుడు. మాలతీదేవి ఆతని పట్టమహిషి. ధర్మచారిణి. సాధ్వి. ఇద్దరూ లక్ష్మీనారాయణుల్లాగా కాపురం చేస్తున్నారు. ఎంతకాలానికి సంతానం కలగలేదు. వసిష్ఠుడి ఉపదేశంమీద భక్తిప్రపత్తులతో సావిత్రిని ఆరాధించింది. అయినా ఫలితం లేకపోయింది. సావిత్రి అనుగ్రహించలేదు. దర్శనం ఇవ్వలేదు. మాలతీదేవి ఎంతగానో దుఃఖించింది. రాజుగారి ఓదార్పులూ నయోపదేశాలూ ఊరట కలిగించలేకపోయాయి. అప్పుడింక అశ్వపతిమహారాజే స్వయంగా సావిత్రీ తపస్సుకోసం పుష్కరక్షేత్రానికి వెళ్ళాడు. జితేంద్రియుడై ఏకాగ్రచిత్తంతో నూరేళ్ళు తపస్సు చేశాడు. అయినా సావిత్రీమాత ప్రత్యక్షంకాలేదు. తిరస్కారమే మిగిలింది. అయో అని అశ్వపతి కుమిలిపోయాడు. అప్పుడు ఆకాశంనుంచి అశరీరవాణి వినిపించింది. దశలక్ష గాయత్రీ మంత్రజపం చెయ్యమంది.
సరిగ్గా అదే సమయానికి పరాశరమహర్షి అక్కడికి వచ్చాడు. అశ్వపతి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి సంతోషించి నాయనా! అశ్వపతీ! గాయత్రీమంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు పగలంతా చేసిన పాపాలన్నీ హరిస్తాయి. పదిసార్లు జపిస్తే రేయింబవళ్ళు చేసిన కిల్బిషాలు అంతరిస్తాయి. నూరుమార్లు జపిస్తే మాసార్జిత పాపమూ, వెయ్యిసార్లు జపిస్తే సంవత్సరార్జిత పాపమూ, లక్షసార్లు జపిస్తే ఇహ జన్మార్జిత పాపమూ, పదిలక్షలసార్లయితే పూర్వజన్మార్జితపాపమూ, నూరులక్షలు జపిస్తే సర్వజన్మార్జిత పాపమూ నిశ్చయంగా నశిస్తుంది. ఇంతకు పదిరెట్లు జపిస్తే ముక్తి లభిస్తుంది. తూర్పుముఖంగా కూర్చుని వెన్నుపూస నిలబెట్టి అరచేతుల్ని పాముపడగల్తా విప్పార్చి రంధ్రముద్రతో నిశ్చలంగా జపించాలి. అనామిక (చిటికెన వేలుకి ప్రక్కది) నడిమి కణుపునుంచి అధోవక్రక్రమంగా తర్జని మూలందాకా (చూపుడువేలులో క్రింది కణుపు) లెక్కించుకుంటూ చెయ్యాలి. దశగాయత్రి అవుతుంది. తెల్లతామర విత్తనాలతోగానీ సృటికాలతోగాని జపమాలను తయారుచేసుకుని దేవాలయాల్లోనూ తీర్థప్రదేశాల్లోనూ గృహాల్లోనూ గాయత్రి జపం చేసుకోవచ్చు. ముందుగా ఆ జపమాలను అశ్వత్థపత్రంలోగానీ పద్మంలోగానీ ఉంచి గోరోచనం చల్లి గాయత్రీమంత్రోదకంతో స్నానం చేయించాలి. శతగాయత్రిని పఠించాలి. పంచగవ్యంతోగానీ గంగోదకంతోగానీ స్నపనం చేయించినా జపమాలను సంస్కరించినట్టవుతుంది. అలా సంస్కరించిన జపమాల స్వీకరించి దశలక్ష గాయత్రీజపం చెయ్యి. మూడు జన్మల మహాపాపాలు నశిస్తాయి. గాయత్రీదేవి దర్శనం ఆనుగ్రహిస్తుంది. రోజూ మూడు సంజలలోనూ సంధ్యావందనం చేస్తున్నావుగదా! ఆది చెయ్యనివాడు ఏ పూజలు చేసినా ఎన్ని యజ్ఞయాగాలు చేసినా వ్యర్థం. అతడు అశుచి. కనక శుభకర్మలకి అయోగ్యుడు. అనర్హుడు. బ్రాహ్మాణకర్మలకు సుతరామూ పనికిరాడు. యావజ్జీవితమూ ముప్పాద్దులా సంధ్యవార్చిన విప్రుడు తపస్తేజస్సుతో సూర్యసమానుడవుతాడు.
సంధ్యావందన పరిపూతుడైన బ్రాహ్మణుడి పాదధూళితో భూదేవి పవిత్రురాలవుతుంది. ఆతని స్పర్శతో నదీజలాలు పావనమవుతాయి. గరుత్మంతుణ్ణి చూసిన పాముల్లాగా పాపాలు పారిపోతాయి. సంధ్యావందనం చెయ్యనివాడు అందించే పిండతర్పణాలను పితృదేవతలు స్వీకరించరు. పూజా నైవేద్యాలను దేవతలు అంగీకరించరు. అటువంటి విప్రుడు విషంలేదన్నమాటేగానీ పాములాంటివాడు. విష్ణుమంత్ర విహీనుడూ, త్రిసంధ్యారహితుడూ, శ్రీహరి ప్రసాదం తిరస్కరించినవాడూ, వృషవాహకుడూ, కన్యావిక్రయి, భగవన్నామవిక్రయి. ఋతుస్నాతాన్నభోజి, భగజీవి, వార్దుషికుడూ(వడ్డివ్యాపారి), విద్యావిక్రయి, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడూ, చేపలు తినేవాడూ - ఈ విప్రులందరూ మానవరూపంలో ఉన్న విషహీనసర్పాలే.
అందుచేత ఓ అశ్వపతీ! ముందుగా నువ్వు గాయత్రిని ఉపాసించు. ఆ తరువాత సావిత్రిని ధ్యానించు. ఫలిస్తుంది - అని ఉపదేశించి పరాశరుడు సెలవుతీసుకున్నాడు. పరాశరుడు చెప్పిన సావిత్రీపూజా విధానమేమిటంటే -
జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షం త్రయోదశినాడు శుభముహూర్తాన తలంటుపోసుకుని సావిత్రీవ్రతారంభం చెయ్యాలి. చతుర్దశినాడు వ్రతం ముగించాలి. ఇలా పధ్నాలుగు సంవత్సరాలు చెయ్యాలి. పధ్నాలుగు రకాల ఫలాలూ పధ్నాలుగు నైవేద్యాలూ సమర్పించాలి. ధూపదీపాలూ నూతనవస్త్ర యజ్ఞోపవితాలూ యథావిధిగా షోడశోపచారాలూ నిర్వహించాలి. ఫలశాఖాసమన్వితంగా మంగళకలశం స్థాపించాలి. గణేశ దినేశ వహ్ని విష్ణు శివ శివాదేవతలను ఆరాధించాలి. అందరినీ మంగళకలశంలోకి ఆవాహన చెయ్యాలి, మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సావిత్రీధ్యానమూ స్తోత్రమూ యథాతథంగా ఉపదేశిస్తున్నాను గ్రహించు.
బ్రహ్మతేజస్సుతో తప్తకాంచన వర్ణంలో గ్రీష్మమధ్యాహ్న మార్తాండ సహస్ర సన్నిభంగా ప్రకాశించే సావిత్రీమాతకు నమస్కారం. చిరునవ్వులు చిందించే ముఖంతో ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహ కాతరకు వందనాలు. రత్నభూషణభూషితయై వహ్నిశుద్దాంశుక ధారిణియైన బ్రహ్మపత్నికి నతులు. ముక్తిప్రద, సుఖప్రద, శాంతస్వరూప, సర్వసంపత్స్వరూప, సర్వసంపత్ప్రదాయిని, వేదశాస్త్ర రూపిణి, వేదాధిష్టానదేవత, వేదబీజస్వరూప అయిన వేదమాతకు సాష్టాంగాలు.
ఇలా ధ్యానించి నైవేద్యం సమర్పించి నెత్తిమీద చెయ్యి ఆనించుకుని మళ్ళీ ధ్యానించాలి. మంగళకలశంలోకి భక్తిగా సావిత్రిని ఆవాహన చెయ్యాలి. వేదోక్త మంత్రపూర్వకంగా షోడశోపచారాలూ అందించి సాష్టాంగపడాలి.
దారునిర్మితంగానీ హేమనిర్మితంగానీ ఆసనం సమర్పించాలి. పూజాంగంగా పరిశుభ్రమైన తీర్థోదకాన్ని పాద్యమివ్వాలి. గరికపోచలతో కలిపి శంఖజలాన్ని ఆర్ఘ్యంగా అందించాలి. సుగంధ జలాలతో స్నానోపచారం చెయ్యాలి. సర్వమంగళప్రదమూ పరిమళబంధురమూ అయిన ధూపాన్నీ, అంధకారనాశకమూ జగద్దర్శకమూ అయిన దీపాన్ని చూపించాలి. రుచికరమూ ప్రీతికరమూ తుష్టి పుష్టి వర్ధకమూ క్షున్నివారకమూ నైవేద్యం పెట్టాలి. కస్తూరీ కర్పూర సమ్మిశ్రితంగా తాంబూలం ఇవ్వాలి. దాహం తీరేందుకు జగజ్జీవన కారణమైన శీతోదకాన్ని అందించాలి. అందాన్ని పెంచేదీ సభలో శోభను చేకూర్చేదీ పట్టువస్త్రాన్ని సమర్పించాలి. రత్నాలు పొదిగిన సువర్ణాభరణాన్ని కానుకపెట్టాలి. వివిధ వృక్షాలనుంచి ఏరి ఏరి కోసితెచ్చిన ఫలాలను నివేదన చెయ్యాలి. సమస్త మంగళప్రదమూ సమస్త పుష్పసమన్వితమూ శోభాకరమూ ప్రీతికరమూ మాలికను మెడలో వెయ్యాలి. గంధాన్ని తనువుపై చిలకరించాలి. అలంకరణల్లోకెల్లా అత్యుత్తమమైన సిందూరాన్ని నొసట దిద్దాలి. విశుద్ధగ్రంధిసంయుక్తమూ వేదమంత్రపరిపూతమూ అయిన యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఇలా షోడశోపచారాలూ చేసి సావిత్రీమాతను స్తుతించాలి. అటుపైని సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి సంతృప్తి పరచాలి.
లక్ష్మీ - మాయా - కామ బీజాక్షరాలు మూడింటితో కలిపి (హ్రీం క్లీం ఓం) సావిత్రై స్వాహా అనే అష్టాక్షర మహామంత్రాన్ని నిష్ఠగా జపించాలి.
ఒకప్పుడు గోలోకంలో గోవిందుడు సావిత్రీదేవిని బ్రహ్మకు సమర్పించాడు. అయితే ఆవిడ గోలోకం విడిచిపెట్టి బ్రహ్మదేవునివెంట బ్రహ్మలోకానికి రావడానికి నిరాకరించింది. అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం చతుర్ముఖుడు ఆ వేదమాతను బహువిధాల స్తుతించాడు. అప్పుడు ప్రసన్నురాలై బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి వెంట వచ్చింది. బ్రహ్మచేసిన అలనాటి మాధ్యందిన సావిత్రీస్తుతిని యథాక్షరంగా చెబుతున్నాను విని ధారణ చెయ్యి.
సచ్చిదానందరూపిణీ! మూలప్రకృతీ! హిరణ్యగర్భరూపా! సుందరీ! ప్రసన్నురాలివి కమ్ము తేజస్స్వరూపా! పరమానందరూపా! ద్విజాతిస్వరూపా! నిత్యా! నిత్యపియా! దేవి! నిత్యానంద స్వరూపిణీ! సర్వమంగళరూపా! ప్రసన్నురాలివి కమ్ము. సర్వస్వరూపా! మంత్రస్వరూపా! పరాత్పరా! సుఖదా! మోక్షదా! దేవీ ప్రసన్నవు కమ్ము పాపకాష్ఠాలను దహించడానికి అగ్నిశిఖ వంటిదానా! బ్రహ్మతేజఃప్రదా! దేవీ! ప్రసన్నవు కమ్ము. మనోవాక్కాయకర్మలతో మానవుడు చేసే సమస్త దురితాలూ నీ నామస్మరణమాత్రంచేత భస్మమైపోతాయి.
ఇలా స్తుతించి బ్రహ్మదేవుడు ఆ సభామంటపంలో నిశ్చలంగా నిలబడ్డాడు. సావిత్రీదేవి ప్రసన్నవదనంతో తనంతతానుగా చెంతకువచ్చి బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి తరలివెళ్ళింది.
సావిత్రీ - యమ సంవాదం
నారదా! ఆలాగే చెబుతాను. ఆలకించు. వేదజనని సావిత్రిని ముమ్మోదటగా బ్రహ్మదేవుడు ఆరాధించాడు. తరవాత వేదాలు ఉపాసించాయి. ఆపైని పండితబృందాలు అర్చించాయి. అటుపై భారతభూభాగంలో అశ్వపతి అనే మహారాజు పూజలు చేశాడు. అక్కడినుంచి చతుర్వర్ణాలవారు యథాశక్తిగా పూజిస్తూనే ఉన్నారు.
మద్రదేశానికి మహారాజు అశ్వవతి. శత్రుసంహారకుడు. మిత్రసమ్మోదకుడు. మాలతీదేవి ఆతని పట్టమహిషి. ధర్మచారిణి. సాధ్వి. ఇద్దరూ లక్ష్మీనారాయణుల్లాగా కాపురం చేస్తున్నారు. ఎంతకాలానికి సంతానం కలగలేదు. వసిష్ఠుడి ఉపదేశంమీద భక్తిప్రపత్తులతో సావిత్రిని ఆరాధించింది. అయినా ఫలితం లేకపోయింది. సావిత్రి అనుగ్రహించలేదు. దర్శనం ఇవ్వలేదు. మాలతీదేవి ఎంతగానో దుఃఖించింది. రాజుగారి ఓదార్పులూ నయోపదేశాలూ ఊరట కలిగించలేకపోయాయి. అప్పుడింక అశ్వపతిమహారాజే స్వయంగా సావిత్రీ తపస్సుకోసం పుష్కరక్షేత్రానికి వెళ్ళాడు. జితేంద్రియుడై ఏకాగ్రచిత్తంతో నూరేళ్ళు తపస్సు చేశాడు. అయినా సావిత్రీమాత ప్రత్యక్షంకాలేదు. తిరస్కారమే మిగిలింది. అయో అని అశ్వపతి కుమిలిపోయాడు. అప్పుడు ఆకాశంనుంచి అశరీరవాణి వినిపించింది. దశలక్ష గాయత్రీ మంత్రజపం చెయ్యమంది.
సరిగ్గా అదే సమయానికి పరాశరమహర్షి అక్కడికి వచ్చాడు. అశ్వపతి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహర్షి సంతోషించి నాయనా! అశ్వపతీ! గాయత్రీమంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు పగలంతా చేసిన పాపాలన్నీ హరిస్తాయి. పదిసార్లు జపిస్తే రేయింబవళ్ళు చేసిన కిల్బిషాలు అంతరిస్తాయి. నూరుమార్లు జపిస్తే మాసార్జిత పాపమూ, వెయ్యిసార్లు జపిస్తే సంవత్సరార్జిత పాపమూ, లక్షసార్లు జపిస్తే ఇహ జన్మార్జిత పాపమూ, పదిలక్షలసార్లయితే పూర్వజన్మార్జితపాపమూ, నూరులక్షలు జపిస్తే సర్వజన్మార్జిత పాపమూ నిశ్చయంగా నశిస్తుంది. ఇంతకు పదిరెట్లు జపిస్తే ముక్తి లభిస్తుంది. తూర్పుముఖంగా కూర్చుని వెన్నుపూస నిలబెట్టి అరచేతుల్ని పాముపడగల్తా విప్పార్చి రంధ్రముద్రతో నిశ్చలంగా జపించాలి. అనామిక (చిటికెన వేలుకి ప్రక్కది) నడిమి కణుపునుంచి అధోవక్రక్రమంగా తర్జని మూలందాకా (చూపుడువేలులో క్రింది కణుపు) లెక్కించుకుంటూ చెయ్యాలి. దశగాయత్రి అవుతుంది. తెల్లతామర విత్తనాలతోగానీ సృటికాలతోగాని జపమాలను తయారుచేసుకుని దేవాలయాల్లోనూ తీర్థప్రదేశాల్లోనూ గృహాల్లోనూ గాయత్రి జపం చేసుకోవచ్చు. ముందుగా ఆ జపమాలను అశ్వత్థపత్రంలోగానీ పద్మంలోగానీ ఉంచి గోరోచనం చల్లి గాయత్రీమంత్రోదకంతో స్నానం చేయించాలి. శతగాయత్రిని పఠించాలి. పంచగవ్యంతోగానీ గంగోదకంతోగానీ స్నపనం చేయించినా జపమాలను సంస్కరించినట్టవుతుంది. అలా సంస్కరించిన జపమాల స్వీకరించి దశలక్ష గాయత్రీజపం చెయ్యి. మూడు జన్మల మహాపాపాలు నశిస్తాయి. గాయత్రీదేవి దర్శనం ఆనుగ్రహిస్తుంది. రోజూ మూడు సంజలలోనూ సంధ్యావందనం చేస్తున్నావుగదా! ఆది చెయ్యనివాడు ఏ పూజలు చేసినా ఎన్ని యజ్ఞయాగాలు చేసినా వ్యర్థం. అతడు అశుచి. కనక శుభకర్మలకి అయోగ్యుడు. అనర్హుడు. బ్రాహ్మాణకర్మలకు సుతరామూ పనికిరాడు. యావజ్జీవితమూ ముప్పాద్దులా సంధ్యవార్చిన విప్రుడు తపస్తేజస్సుతో సూర్యసమానుడవుతాడు.
సంధ్యావందన పరిపూతుడైన బ్రాహ్మణుడి పాదధూళితో భూదేవి పవిత్రురాలవుతుంది. ఆతని స్పర్శతో నదీజలాలు పావనమవుతాయి. గరుత్మంతుణ్ణి చూసిన పాముల్లాగా పాపాలు పారిపోతాయి. సంధ్యావందనం చెయ్యనివాడు అందించే పిండతర్పణాలను పితృదేవతలు స్వీకరించరు. పూజా నైవేద్యాలను దేవతలు అంగీకరించరు. అటువంటి విప్రుడు విషంలేదన్నమాటేగానీ పాములాంటివాడు. విష్ణుమంత్ర విహీనుడూ, త్రిసంధ్యారహితుడూ, శ్రీహరి ప్రసాదం తిరస్కరించినవాడూ, వృషవాహకుడూ, కన్యావిక్రయి, భగవన్నామవిక్రయి. ఋతుస్నాతాన్నభోజి, భగజీవి, వార్దుషికుడూ(వడ్డివ్యాపారి), విద్యావిక్రయి, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడూ, చేపలు తినేవాడూ - ఈ విప్రులందరూ మానవరూపంలో ఉన్న విషహీనసర్పాలే.
అందుచేత ఓ అశ్వపతీ! ముందుగా నువ్వు గాయత్రిని ఉపాసించు. ఆ తరువాత సావిత్రిని ధ్యానించు. ఫలిస్తుంది - అని ఉపదేశించి పరాశరుడు సెలవుతీసుకున్నాడు. పరాశరుడు చెప్పిన సావిత్రీపూజా విధానమేమిటంటే -
జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షం త్రయోదశినాడు శుభముహూర్తాన తలంటుపోసుకుని సావిత్రీవ్రతారంభం చెయ్యాలి. చతుర్దశినాడు వ్రతం ముగించాలి. ఇలా పధ్నాలుగు సంవత్సరాలు చెయ్యాలి. పధ్నాలుగు రకాల ఫలాలూ పధ్నాలుగు నైవేద్యాలూ సమర్పించాలి. ధూపదీపాలూ నూతనవస్త్ర యజ్ఞోపవితాలూ యథావిధిగా షోడశోపచారాలూ నిర్వహించాలి. ఫలశాఖాసమన్వితంగా మంగళకలశం స్థాపించాలి. గణేశ దినేశ వహ్ని విష్ణు శివ శివాదేవతలను ఆరాధించాలి. అందరినీ మంగళకలశంలోకి ఆవాహన చెయ్యాలి, మధ్యాహ్నకాలంలో చెయ్యవలసిన సావిత్రీధ్యానమూ స్తోత్రమూ యథాతథంగా ఉపదేశిస్తున్నాను గ్రహించు.
బ్రహ్మతేజస్సుతో తప్తకాంచన వర్ణంలో గ్రీష్మమధ్యాహ్న మార్తాండ సహస్ర సన్నిభంగా ప్రకాశించే సావిత్రీమాతకు నమస్కారం. చిరునవ్వులు చిందించే ముఖంతో ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహ కాతరకు వందనాలు. రత్నభూషణభూషితయై వహ్నిశుద్దాంశుక ధారిణియైన బ్రహ్మపత్నికి నతులు. ముక్తిప్రద, సుఖప్రద, శాంతస్వరూప, సర్వసంపత్స్వరూప, సర్వసంపత్ప్రదాయిని, వేదశాస్త్ర రూపిణి, వేదాధిష్టానదేవత, వేదబీజస్వరూప అయిన వేదమాతకు సాష్టాంగాలు.
ఇలా ధ్యానించి నైవేద్యం సమర్పించి నెత్తిమీద చెయ్యి ఆనించుకుని మళ్ళీ ధ్యానించాలి. మంగళకలశంలోకి భక్తిగా సావిత్రిని ఆవాహన చెయ్యాలి. వేదోక్త మంత్రపూర్వకంగా షోడశోపచారాలూ అందించి సాష్టాంగపడాలి.
దారునిర్మితంగానీ హేమనిర్మితంగానీ ఆసనం సమర్పించాలి. పూజాంగంగా పరిశుభ్రమైన తీర్థోదకాన్ని పాద్యమివ్వాలి. గరికపోచలతో కలిపి శంఖజలాన్ని ఆర్ఘ్యంగా అందించాలి. సుగంధ జలాలతో స్నానోపచారం చెయ్యాలి. సర్వమంగళప్రదమూ పరిమళబంధురమూ అయిన ధూపాన్నీ, అంధకారనాశకమూ జగద్దర్శకమూ అయిన దీపాన్ని చూపించాలి. రుచికరమూ ప్రీతికరమూ తుష్టి పుష్టి వర్ధకమూ క్షున్నివారకమూ నైవేద్యం పెట్టాలి. కస్తూరీ కర్పూర సమ్మిశ్రితంగా తాంబూలం ఇవ్వాలి. దాహం తీరేందుకు జగజ్జీవన కారణమైన శీతోదకాన్ని అందించాలి. అందాన్ని పెంచేదీ సభలో శోభను చేకూర్చేదీ పట్టువస్త్రాన్ని సమర్పించాలి. రత్నాలు పొదిగిన సువర్ణాభరణాన్ని కానుకపెట్టాలి. వివిధ వృక్షాలనుంచి ఏరి ఏరి కోసితెచ్చిన ఫలాలను నివేదన చెయ్యాలి. సమస్త మంగళప్రదమూ సమస్త పుష్పసమన్వితమూ శోభాకరమూ ప్రీతికరమూ మాలికను మెడలో వెయ్యాలి. గంధాన్ని తనువుపై చిలకరించాలి. అలంకరణల్లోకెల్లా అత్యుత్తమమైన సిందూరాన్ని నొసట దిద్దాలి. విశుద్ధగ్రంధిసంయుక్తమూ వేదమంత్రపరిపూతమూ అయిన యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఇలా షోడశోపచారాలూ చేసి సావిత్రీమాతను స్తుతించాలి. అటుపైని సద్బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి సంతృప్తి పరచాలి.
లక్ష్మీ - మాయా - కామ బీజాక్షరాలు మూడింటితో కలిపి (హ్రీం క్లీం ఓం) సావిత్రై స్వాహా అనే అష్టాక్షర మహామంత్రాన్ని నిష్ఠగా జపించాలి.
ఒకప్పుడు గోలోకంలో గోవిందుడు సావిత్రీదేవిని బ్రహ్మకు సమర్పించాడు. అయితే ఆవిడ గోలోకం విడిచిపెట్టి బ్రహ్మదేవునివెంట బ్రహ్మలోకానికి రావడానికి నిరాకరించింది. అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం చతుర్ముఖుడు ఆ వేదమాతను బహువిధాల స్తుతించాడు. అప్పుడు ప్రసన్నురాలై బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి వెంట వచ్చింది. బ్రహ్మచేసిన అలనాటి మాధ్యందిన సావిత్రీస్తుతిని యథాక్షరంగా చెబుతున్నాను విని ధారణ చెయ్యి.
సచ్చిదానందరూపిణీ! మూలప్రకృతీ! హిరణ్యగర్భరూపా! సుందరీ! ప్రసన్నురాలివి కమ్ము తేజస్స్వరూపా! పరమానందరూపా! ద్విజాతిస్వరూపా! నిత్యా! నిత్యపియా! దేవి! నిత్యానంద స్వరూపిణీ! సర్వమంగళరూపా! ప్రసన్నురాలివి కమ్ము. సర్వస్వరూపా! మంత్రస్వరూపా! పరాత్పరా! సుఖదా! మోక్షదా! దేవీ ప్రసన్నవు కమ్ము పాపకాష్ఠాలను దహించడానికి అగ్నిశిఖ వంటిదానా! బ్రహ్మతేజఃప్రదా! దేవీ! ప్రసన్నవు కమ్ము. మనోవాక్కాయకర్మలతో మానవుడు చేసే సమస్త దురితాలూ నీ నామస్మరణమాత్రంచేత భస్మమైపోతాయి.
ఇలా స్తుతించి బ్రహ్మదేవుడు ఆ సభామంటపంలో నిశ్చలంగా నిలబడ్డాడు. సావిత్రీదేవి ప్రసన్నవదనంతో తనంతతానుగా చెంతకువచ్చి బ్రహ్మను వరించింది. బ్రహ్మలోకానికి తరలివెళ్ళింది.
నారదా! పరాశరుడుపదేశించిన పూజావిధానాన్ని ఆచరించి ఈ బ్రహ్మకృత సావిత్రీ స్తోత్రాన్ని అక్షరశః ధారణచేసి అశ్వపతి ఆ వేదమాత అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమై కోరకనే వరం ప్రసాదించింది. ఈ స్తవరాజాన్ని సంధ్యావందనం తరువాత నిత్యమూ పఠించే విప్రుడు చతుర్వేదాధ్యయన ఫలాన్ని పాందుతాడు.
Tulasi Puja - తులసీ పూజ
శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసీ పూజ
నారాయణమహర్షీ! తులసి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రంకదా! మరి ఆ తులసీ పూజావిధానం ఎమిటి? స్తోత్రం ఎమిటి? లోగడ ఎవరెవరు అర్చించి ఏమేమి ఫలాలు పొందారు? మొట్టమొదటిసారిగా అర్చించింది ఎవరు? అంటూ నారదుడు ప్రశ్నలవర్షం కురిపించాడు.
శౌనకాది మహామునులారా! నారదుడి ప్రశ్నలకి అంతులేదు. నారాయణుడికి విసుగూ విరామం లేదు. ఆయన అలా అడుగుతూనే ఉన్నాడు. ఈయన ఇలా చెబుతూనే ఉన్నాడు. సరే - నారాయణమహర్షి ఒక మందహాసం చిందించి కథ మొదలుపెట్టాడు. చెబుతున్నాడు. శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు కొనసాగించాడు.
నారదా! తులసీదేవి వైకుంఠానికి చేరుకున్నాక రమా గంగా సరస్వతులతో సమానంగా సౌభాగ్య సంపదలనూ గౌరవాదరాలనూ అనుభవిస్తోంది. నవసంగమలోలుడై శ్రీహరి తులసితోనే గడుపుతున్నాడు. దీన్ని గమనించినా రమాగంగలు ఓరిమి వహించారు. సరస్వతిమాత్రం ఈర్ష్యను తట్టుకోలేక ఒకనాడు శ్రీహరి సమక్షంలోనే కలహానికి దిగి జుట్టుపట్టుకుని కొట్టింది. అవమానాన్ని భరించలేక తులసి ఆ క్షణంలోనే అక్కడే అంతర్థానం చెందింది. సర్వసిద్దేశ్వరి, సిద్ధయోగిని తులసి ఎక్కడికి మాయమయ్యిందో ఎవరికి తెలియలేదు. శ్రీహరికూడా ఆవిడజాడ కనుక్కోలేకపోయాడు. సరస్వతీదేవికి చెయ్యవలసిన బోధలు అన్ని చేసి అనుజ్ఞ తీసుకుని తులసీవనానికి వెళ్ళాడు. సుస్నాతుడై మడికట్టుకుని తులసీ తరుపూజ చేశాడు. భక్తితో ధ్యానమూ స్తోత్రమూ చేశాడు,
ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అనే బీజాక్షరాలను అయిదింటిని ముందుచేర్చి “బృందావన్యె స్వాహా” అనే అయిదింటితో కలిపి దశాక్షర మహామంత్రాన్ని అసంఖ్యాకంగా జపించాడు. నారదా! ఇది మంత్రరాజం, కామితాలను ప్రసాదించడంలో కల్పతరువు. దీనితో విధివిధానంగా తులసీపూజ చేస్తే సర్వసిద్ధులూ కలుగుతాయి. ఇలా అర్చించి ధూపదీపనైవేద్యాలతో షోడశోపచారాలూ చేశాడు. తులసి సంతుష్టురాలై తరువునుంచి ఆవిర్భవించింది. శ్రీహరి పాదాలకు సాష్టాంగపడింది.
తులసీ! ఈ నాటినుంచీ నువ్వు సర్వజన సమర్చితవు అవుతావు. నేను నిన్ను శిరస్పుమీదా వక్షఃస్థలంలోనూ ధరిస్తాను. సకలదేవతలూ మానవకోటులూ నిన్ను శిరసావహిస్తారు - ఇది నా వరం - అని బుజ్జగించి ఆవిడను తీసుకుని మందిరంలోకి ప్రవేశించాడు.
నారాయణమహర్షీ! తులసి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రంకదా! మరి ఆ తులసీ పూజావిధానం ఎమిటి? స్తోత్రం ఎమిటి? లోగడ ఎవరెవరు అర్చించి ఏమేమి ఫలాలు పొందారు? మొట్టమొదటిసారిగా అర్చించింది ఎవరు? అంటూ నారదుడు ప్రశ్నలవర్షం కురిపించాడు.
శౌనకాది మహామునులారా! నారదుడి ప్రశ్నలకి అంతులేదు. నారాయణుడికి విసుగూ విరామం లేదు. ఆయన అలా అడుగుతూనే ఉన్నాడు. ఈయన ఇలా చెబుతూనే ఉన్నాడు. సరే - నారాయణమహర్షి ఒక మందహాసం చిందించి కథ మొదలుపెట్టాడు. చెబుతున్నాడు. శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు కొనసాగించాడు.
నారదా! తులసీదేవి వైకుంఠానికి చేరుకున్నాక రమా గంగా సరస్వతులతో సమానంగా సౌభాగ్య సంపదలనూ గౌరవాదరాలనూ అనుభవిస్తోంది. నవసంగమలోలుడై శ్రీహరి తులసితోనే గడుపుతున్నాడు. దీన్ని గమనించినా రమాగంగలు ఓరిమి వహించారు. సరస్వతిమాత్రం ఈర్ష్యను తట్టుకోలేక ఒకనాడు శ్రీహరి సమక్షంలోనే కలహానికి దిగి జుట్టుపట్టుకుని కొట్టింది. అవమానాన్ని భరించలేక తులసి ఆ క్షణంలోనే అక్కడే అంతర్థానం చెందింది. సర్వసిద్దేశ్వరి, సిద్ధయోగిని తులసి ఎక్కడికి మాయమయ్యిందో ఎవరికి తెలియలేదు. శ్రీహరికూడా ఆవిడజాడ కనుక్కోలేకపోయాడు. సరస్వతీదేవికి చెయ్యవలసిన బోధలు అన్ని చేసి అనుజ్ఞ తీసుకుని తులసీవనానికి వెళ్ళాడు. సుస్నాతుడై మడికట్టుకుని తులసీ తరుపూజ చేశాడు. భక్తితో ధ్యానమూ స్తోత్రమూ చేశాడు,
ఐం క్లీం హ్రీం శ్రీం ఓం అనే బీజాక్షరాలను అయిదింటిని ముందుచేర్చి “బృందావన్యె స్వాహా” అనే అయిదింటితో కలిపి దశాక్షర మహామంత్రాన్ని అసంఖ్యాకంగా జపించాడు. నారదా! ఇది మంత్రరాజం, కామితాలను ప్రసాదించడంలో కల్పతరువు. దీనితో విధివిధానంగా తులసీపూజ చేస్తే సర్వసిద్ధులూ కలుగుతాయి. ఇలా అర్చించి ధూపదీపనైవేద్యాలతో షోడశోపచారాలూ చేశాడు. తులసి సంతుష్టురాలై తరువునుంచి ఆవిర్భవించింది. శ్రీహరి పాదాలకు సాష్టాంగపడింది.
తులసీ! ఈ నాటినుంచీ నువ్వు సర్వజన సమర్చితవు అవుతావు. నేను నిన్ను శిరస్పుమీదా వక్షఃస్థలంలోనూ ధరిస్తాను. సకలదేవతలూ మానవకోటులూ నిన్ను శిరసావహిస్తారు - ఇది నా వరం - అని బుజ్జగించి ఆవిడను తీసుకుని మందిరంలోకి ప్రవేశించాడు.
నారాయణమహర్షి ఇంత క్లుప్తంగా చెబితే నారదుడికి తృప్తి కలుగుతుందా! ధ్యానమూ స్తవమూ పూజావిధానమూ సవివరంగా చెప్పమన్నాడు. అప్పుడు ఆ మహర్షిశ్రీహరిచేసిన తులసీస్తవాన్ని యథాతథంగా వినిపించాడు.
తులసి మొక్క గుబురుగా ఎదుగుతుంది. కనక బృంద అనిపేరు. గుంపుగా ఉంటాయి కనక బృందావనం. నాకు అత్యంత ప్రియమైన బృందను సేవిస్తున్నాను. ఒకప్పుడు నాదేవి నివసించడం వల్ల ఈ వనానికి బృందావనమనే ఖ్యాతి లభించింది. ఆ సౌభాగ్య స్వరూపిణిని సేవిస్తున్నాను. అసంఖ్యమైన విశ్వాలలో పూజలు అందుకుంటోంది కనక విశ్వపూజిత అనే కీర్తి పొందింది. ఆ తులసిని సేవిస్తున్నాను. విశ్వాలను అన్నింటినీ పావనం చేస్తూ విశ్వపావని అనే యశస్సు గడించిన తులసిని విరహాతురుడనై స్మరిస్తున్నాను. ఎన్ని పుష్పాలున్నా తులసీపుష్పం లేకపోతే దేవతలు ఆనందించరు. పుష్పసారమైన తులసి నాకు దర్శనం అనుగ్రహించుగాక! భక్తులకు ఆనందాన్ని కలిగించడంవల్ల నందినీ నామధేయాన్ని సంపాదించుకున్నతులసి నాపట్ల సంప్రీత అగుగాక! జగత్తులో తనకు తులలేని కారణంగా (సాటి) తులసి అనే పేరు దక్కించుకున్న ఆ హృదయేశ్వరిని శరణువేడుతున్నాను. కృష్ణుడికి ప్రాణస్వరూపిణియై కృష్ణజీవని అనిపించుకొన్న ఆ తులసి నా ప్రాణాలను కాపాడుగాక!
శ్రీహరి ఇలా స్తుతించేసరికి తులసీవృక్షం నుంచి దేవి ప్రత్యక్షమై పాదాభివందనం చేసింది. కన్నుల్లో నీళ్ళు కుక్కుకుంటూ తలవంచుకుని నిలబడింది. శ్రీహరి లాలనగా కౌగిలించుకున్నాడు. మందిరంలోకి తీసుకువెళ్లాడు. సరస్వతిదేవితో చెయ్యికలిఫించి చెలిమి చేయించి ఇద్దరినీ ఆనందపరిచాడు. సర్వపూజ్యత్వమూ సర్వవంద్యత్వమూ సర్వశిరోధార్యత్వమూ తులసికి వరాలుగా ఇచ్చి ఆదరించాడు. తులసీదేవికి సంతృప్తి కలిగింది. అవమానభారం తొలగిపోయింది. సరస్వతి స్వయంగా ఆహ్వానించి తన మందిరంలో సన్నిధిలో తనతో సమంగా వసతి కల్పించి గౌరవించింది. లక్ష్మీగంగలు కూడా చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా పలకరించి ఆదరంగా ఆహ్వానించి తమ తమ గృహాలలో నిలుపుకున్నారు.
బృంద - బృందావని - విశ్వపూజిత - విశ్వపావని - పుష్పసార - నందిని - తులసి - కృష్ణజీవని ఆనే సార్థకనామాష్టకాన్ని నిరంతరం భక్తితో పఠించేవారికి అశ్వమేధఫలం కచ్చితంగా దక్కుతుంది. ఏమీ సందేహం లేదు.
బ్రహ్మనందనా! తులసి చెట్టునుంచి తులసీదేవి ఆవిర్భవించినదీ శ్రీకృష్ణుడి పూజలు అందుకొన్నద్దీ కార్తికపూర్ణిమనాడు. కనక ఆరోజున విశ్వపావనిని అర్చించినవారికల్లా మోక్షమూ వైకుంఠనివాసమూ లభిస్తాయి. కార్తికమాసంలో తులసిపత్రాన్ని విష్ణుమూర్తికిగానీ విష్ణుభక్తుడికిగానీ సమర్పిస్తే వేనవేల గోవులను దానంచేసినంత పుణ్యం. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహాలు అవుతాయి. బంధుహీనులకు బంధువులు దొరకుతారు. తులసీస్తోత్రాన్ని పఠించలేకపోయినా వింటే చాలు రోగబంధవిముక్తి కలుగుతుంది. భయాలూ పీడలూ పాపాలూ తొలగిపోతాయి.
నారదా! ఇదీ తులసీ పూజావిధానం. కణ్వశాఖోక్తం. తులసి చెట్టుని ఏ ఆవాహనమూ లేకుండానే పూజించవచ్చు. ఎందుకంటే తులసీదేవి ఆ చెట్టులో నిరంతరం విడిదిచేసే ఉంటుంది. ధ్యానమూ షోడశోపచారాలూ చాలు సర్వపాపసంహరణాలు. తులసీపుష్పం పుష్పజాతిలోకే రత్నం. పాపకాష్ఠాలను దహించివెయ్యడానికి అది అగ్నిశిఖ. వేదాలుకూడా తులసీపుష్పానికి సాటివచ్చేది ఈ సృష్టిలోనే లేదని చెబుతున్నాయి. సర్వాత్మనా పవిత్రరూప. అందరికీ శిరోధార్యం. సర్వజనేప్సితం. జీవన్ముక్త, ముక్తిప్రద, హరిభక్తి ప్రదాయిని తులసికి వందనాలు. ఇలా ధ్యానించి నమస్కరిస్తే చాలు అనుగ్రహం చూపిస్తుంది. నారదా! ఇది తులసి ఉపాఖ్యానం. ఇంకా ఎమి కావాలో అడుగు.
నారాయణమహార్షీ! లక్ష్మి సరస్వతి గంగ తులసి - ఇలా అందరి ఉపాఖ్యానాలూ చెప్పావు అతి మధురంగా అమృతంకన్నా రుచిగా ఉన్నాయి. సావిత్రీ వృత్తాంతంకూడా నీ ముఖతః విని ఆస్వాదించాలని ఉంది. దయచేసి అనుగ్రహించు.
సావిత్రీ పూజ
తులసి మొక్క గుబురుగా ఎదుగుతుంది. కనక బృంద అనిపేరు. గుంపుగా ఉంటాయి కనక బృందావనం. నాకు అత్యంత ప్రియమైన బృందను సేవిస్తున్నాను. ఒకప్పుడు నాదేవి నివసించడం వల్ల ఈ వనానికి బృందావనమనే ఖ్యాతి లభించింది. ఆ సౌభాగ్య స్వరూపిణిని సేవిస్తున్నాను. అసంఖ్యమైన విశ్వాలలో పూజలు అందుకుంటోంది కనక విశ్వపూజిత అనే కీర్తి పొందింది. ఆ తులసిని సేవిస్తున్నాను. విశ్వాలను అన్నింటినీ పావనం చేస్తూ విశ్వపావని అనే యశస్సు గడించిన తులసిని విరహాతురుడనై స్మరిస్తున్నాను. ఎన్ని పుష్పాలున్నా తులసీపుష్పం లేకపోతే దేవతలు ఆనందించరు. పుష్పసారమైన తులసి నాకు దర్శనం అనుగ్రహించుగాక! భక్తులకు ఆనందాన్ని కలిగించడంవల్ల నందినీ నామధేయాన్ని సంపాదించుకున్నతులసి నాపట్ల సంప్రీత అగుగాక! జగత్తులో తనకు తులలేని కారణంగా (సాటి) తులసి అనే పేరు దక్కించుకున్న ఆ హృదయేశ్వరిని శరణువేడుతున్నాను. కృష్ణుడికి ప్రాణస్వరూపిణియై కృష్ణజీవని అనిపించుకొన్న ఆ తులసి నా ప్రాణాలను కాపాడుగాక!
శ్రీహరి ఇలా స్తుతించేసరికి తులసీవృక్షం నుంచి దేవి ప్రత్యక్షమై పాదాభివందనం చేసింది. కన్నుల్లో నీళ్ళు కుక్కుకుంటూ తలవంచుకుని నిలబడింది. శ్రీహరి లాలనగా కౌగిలించుకున్నాడు. మందిరంలోకి తీసుకువెళ్లాడు. సరస్వతిదేవితో చెయ్యికలిఫించి చెలిమి చేయించి ఇద్దరినీ ఆనందపరిచాడు. సర్వపూజ్యత్వమూ సర్వవంద్యత్వమూ సర్వశిరోధార్యత్వమూ తులసికి వరాలుగా ఇచ్చి ఆదరించాడు. తులసీదేవికి సంతృప్తి కలిగింది. అవమానభారం తొలగిపోయింది. సరస్వతి స్వయంగా ఆహ్వానించి తన మందిరంలో సన్నిధిలో తనతో సమంగా వసతి కల్పించి గౌరవించింది. లక్ష్మీగంగలు కూడా చిరునవ్వులు చిందిస్తూ ప్రేమగా పలకరించి ఆదరంగా ఆహ్వానించి తమ తమ గృహాలలో నిలుపుకున్నారు.
బృంద - బృందావని - విశ్వపూజిత - విశ్వపావని - పుష్పసార - నందిని - తులసి - కృష్ణజీవని ఆనే సార్థకనామాష్టకాన్ని నిరంతరం భక్తితో పఠించేవారికి అశ్వమేధఫలం కచ్చితంగా దక్కుతుంది. ఏమీ సందేహం లేదు.
బ్రహ్మనందనా! తులసి చెట్టునుంచి తులసీదేవి ఆవిర్భవించినదీ శ్రీకృష్ణుడి పూజలు అందుకొన్నద్దీ కార్తికపూర్ణిమనాడు. కనక ఆరోజున విశ్వపావనిని అర్చించినవారికల్లా మోక్షమూ వైకుంఠనివాసమూ లభిస్తాయి. కార్తికమాసంలో తులసిపత్రాన్ని విష్ణుమూర్తికిగానీ విష్ణుభక్తుడికిగానీ సమర్పిస్తే వేనవేల గోవులను దానంచేసినంత పుణ్యం. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అవివాహితులకు వివాహాలు అవుతాయి. బంధుహీనులకు బంధువులు దొరకుతారు. తులసీస్తోత్రాన్ని పఠించలేకపోయినా వింటే చాలు రోగబంధవిముక్తి కలుగుతుంది. భయాలూ పీడలూ పాపాలూ తొలగిపోతాయి.
నారదా! ఇదీ తులసీ పూజావిధానం. కణ్వశాఖోక్తం. తులసి చెట్టుని ఏ ఆవాహనమూ లేకుండానే పూజించవచ్చు. ఎందుకంటే తులసీదేవి ఆ చెట్టులో నిరంతరం విడిదిచేసే ఉంటుంది. ధ్యానమూ షోడశోపచారాలూ చాలు సర్వపాపసంహరణాలు. తులసీపుష్పం పుష్పజాతిలోకే రత్నం. పాపకాష్ఠాలను దహించివెయ్యడానికి అది అగ్నిశిఖ. వేదాలుకూడా తులసీపుష్పానికి సాటివచ్చేది ఈ సృష్టిలోనే లేదని చెబుతున్నాయి. సర్వాత్మనా పవిత్రరూప. అందరికీ శిరోధార్యం. సర్వజనేప్సితం. జీవన్ముక్త, ముక్తిప్రద, హరిభక్తి ప్రదాయిని తులసికి వందనాలు. ఇలా ధ్యానించి నమస్కరిస్తే చాలు అనుగ్రహం చూపిస్తుంది. నారదా! ఇది తులసి ఉపాఖ్యానం. ఇంకా ఎమి కావాలో అడుగు.
నారాయణమహార్షీ! లక్ష్మి సరస్వతి గంగ తులసి - ఇలా అందరి ఉపాఖ్యానాలూ చెప్పావు అతి మధురంగా అమృతంకన్నా రుచిగా ఉన్నాయి. సావిత్రీ వృత్తాంతంకూడా నీ ముఖతః విని ఆస్వాదించాలని ఉంది. దయచేసి అనుగ్రహించు.