కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం, కొల్హాపూర్, మహారాష్ట్ర
కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం, కొల్హాపూర్ అంబాబాయి ఆలయం అని కూడా పిలుస్తారు, మహారాష్ట్రలోని ఒక పురాతన, పవిత్రమైన హిందూ ఆలయం. ఇది లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు మరియు భక్తులచే చాలా గౌరవించబడుతుంది.
చరిత్ర:ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు కనీసం 5000 నుండి 6000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది, కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం లో పేర్కొనబడింది.
స్థానం:కొల్హాపూర్ నగరంలో పంచగంగ నది ఒడ్డున ఉంది.
ప్రాముఖ్యత: ఇది భక్తులకు మోక్షం, ఆరోగ్యం మరియు శ్రేయస్సును అందిస్తుందని నమ్ముతారు.
అష్టాదశ శక్తి పీఠం: ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ పీఠంగా భావిస్తారు.
తిరుపతి సంబంధం: కొల్హాపూర్ మహాలక్ష్మిని సందర్శించకుండా తిరుపతి బాలాజీ దర్శనం అసంపూర్ణమని భావిస్తారు.
భక్తుల నమ్మకం: వైకుంఠపురిలో ఉన్న అమ్మవారు, భక్తుల కోసం ఇక్కడ వెలిసిన క్షేత్రమే కొల్హాపూర్ అని భక్తుల ప్రగాఢ నమ్మకం
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
Sunday, July 12, 2026
Lord Shiva's ornaments and their significance - శివుని ఆభరణాలు మరియు వాటి అర్థం
శివుని ఆభరణాలు మరియు వాటి అర్థం
సమస్త సృష్టి కారకుడు శివుడే కాబట్టి అతన్ని అనాది అని కూడా అంటారు. శివుడు అంటే ఆది, అనంతం రెండూ అని శివుని గురించి చెబుతారు. శివుడు ప్రపంచంలోని అన్ని రూపాలలో ఉన్నాడు. శివుని రూపం ఇతర దేవతల కంటే భిన్నంగా ఉంటుంది. పూలమాలలు, నగలు ధరించకుండా భస్మంతో అలంకరిస్తారు. శివుడు మెడలో పాముని ధరించి, నుదుటి పై చంద్రుడిని అలంకరించుకుంటారు. అంతే కాదు జటాజూటంలో గంగమ్మ తల్లిని మోస్తుంటాడు. శివుడు ధరించే ఆయుధాలు, కవచాలు, వస్త్రాలు అద్భుతమైనవి. వాటికి కొన్ని ప్రత్యేక అర్థాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
తలపై చంద్రుడు: నెలవంక శివుని తలపై ఆభరణంలా అలంకరించి ఉంటుంది. ఈ కారణంగా గ్రంధాలలో శివుడిని సోమ, చంద్రశేఖరుడు అని పిలుస్తారు. శివుని తలపై ఉన్న నెలవంక మొదటి నుండి మనస్సు స్థిరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు.
మెడలో పాము: శివుడు పూలు లేదా నగలు ధరించడు. కానీ పామును మాత్రం మెడలో వేసుకుని ఉంటారు. శివుని మెడలో ఉన్న పాముని వాసుకిగా పిలుస్తారు. శివుని మెడలో ఉన్న పాము భూత, వర్తమాన, భవిష్యత్తుకు సూచికగా పరిగణిస్తారు. పాము తమోగుణ ధోరణులకు ప్రతీక. శివుని మెడలో ఉండటం వల్ల తమోగుణ ధోరణులు శివుని ఆధీనంలో ఉన్నాయని చూపిస్తుంది.
మూడవ కన్ను: శివునికి మూడు కళ్ళు ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఆయన మూడవ కన్ను తెరుచుకుంటుందని, మూడవ కన్ను తెరిచిన వెంటనే విధ్వంసం సంభవిస్తుందని పండితులు చెబుతుంటారు. సాధారణ పరిస్థితులలో శివుని మూడవ కన్ను అంతరాత్మ రూపంలో మెలకువగా ఉంటుందట. శివుని మూడవ కన్ను జ్ఞానం, సర్వవ్యాప్తికి చిహ్నంగా చెబుతారు. శివుని మూడవ కన్ను పంచేంద్రియాలకు మించిన దృష్టిని అందిస్తుంది. అందుకే శివుడిని త్రయంబకుడు అంటారు.
త్రిశూలం: శివుడు ఎప్పుడూ చేతిలో త్రిశూలాన్ని ఆయుధంగా పట్టుకుని ఉంటాడు. శివుని త్రిశూలంలో రాజసిక, సాత్విక, తామసిక అనే మూడు గుణాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు త్రిశూలాన్ని జ్ఞానం, కోరిక, పరిపూర్ణతకు చిహ్నంగా చెబుతారు.
చేతిలో ఢమరుకం: ఢమరుకం నాదం వినిపించగానే పరమశివుడు తాండవం ఆరంభిస్తాడని పురాణాలు చెబుతాయి. అయితే ఆ తాండవం ఎల్లప్పుడూ విధ్వంసానికే సంకేతం కాదు. శివుని తాండవం సృష్టి, స్థితి, లయం అనే విశ్వ చక్రాన్ని సూచిస్తుంది. అధర్మం పెరిగినప్పుడు, కాలచక్రం పూర్తైనప్పుడు జరిగే లయకార్యానికి కూడా శివతాండవమే ప్రతీకగా భావిస్తారు.
రుద్రాక్ష: శివుని కన్నీళ్ల నుండి రుద్రాక్ష ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ధ్యానం తర్వాత శివుడు తన కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి కన్నీటి చుక్క భూమిపై పడిందట. దాని నుండి రుద్రాక్ష చెట్టు పుట్టిందని చెబుతారు. శివుడు తన మెడ, చేతులలో రుద్రాక్షను ధరిస్తారు. ఇది స్వచ్ఛత, సాత్వికతకు చిహ్నం.
గంగ: శివుని జటాజూటంలో గంగమ్మ తల్లి ఉంటుంది. పురాణాల ప్రకారం గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగివచ్చినప్పుడు శివుడు ఆయన జటాజూటంలో బంధించారని చెబుతారు. శివుని జడలో ఉండే గంగదేవి భక్తికి నిదర్శనంగా భావిస్తారు.
పులి చర్మం: పులిని శక్తికి, అధికారానికి చిహ్నంగా భావిస్తారు. శివుడు పులి చర్మాన్ని దుస్తులుగా ధరిస్తాడు. ఆయన అన్ని శక్తులకు అతీతుడు అని చెబుతారు. అంతేకాదు పులిచర్మం నిర్భయత, సంకల్పానికి చిహ్నంగా చెబుతారు.
నంది: నంది శివుని వాహనం. అందుకే ప్రతి శివాలయం బయట ఖచ్చితంగా నంది దర్శనమిస్తుంది. నంది నాలుగు పాదాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకగా సూచిస్తాయి.
భస్మం: శివుడు తన శరీరం పై భస్మాన్ని రాసుకుంటాడు. ప్రతి జీవి ఒక రోజు బూడిదగా మారాలి అనే సందేశాన్ని ఇస్తుంది.
సమస్త సృష్టి కారకుడు శివుడే కాబట్టి అతన్ని అనాది అని కూడా అంటారు. శివుడు అంటే ఆది, అనంతం రెండూ అని శివుని గురించి చెబుతారు. శివుడు ప్రపంచంలోని అన్ని రూపాలలో ఉన్నాడు. శివుని రూపం ఇతర దేవతల కంటే భిన్నంగా ఉంటుంది. పూలమాలలు, నగలు ధరించకుండా భస్మంతో అలంకరిస్తారు. శివుడు మెడలో పాముని ధరించి, నుదుటి పై చంద్రుడిని అలంకరించుకుంటారు. అంతే కాదు జటాజూటంలో గంగమ్మ తల్లిని మోస్తుంటాడు. శివుడు ధరించే ఆయుధాలు, కవచాలు, వస్త్రాలు అద్భుతమైనవి. వాటికి కొన్ని ప్రత్యేక అర్థాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
తలపై చంద్రుడు: నెలవంక శివుని తలపై ఆభరణంలా అలంకరించి ఉంటుంది. ఈ కారణంగా గ్రంధాలలో శివుడిని సోమ, చంద్రశేఖరుడు అని పిలుస్తారు. శివుని తలపై ఉన్న నెలవంక మొదటి నుండి మనస్సు స్థిరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు.
మెడలో పాము: శివుడు పూలు లేదా నగలు ధరించడు. కానీ పామును మాత్రం మెడలో వేసుకుని ఉంటారు. శివుని మెడలో ఉన్న పాముని వాసుకిగా పిలుస్తారు. శివుని మెడలో ఉన్న పాము భూత, వర్తమాన, భవిష్యత్తుకు సూచికగా పరిగణిస్తారు. పాము తమోగుణ ధోరణులకు ప్రతీక. శివుని మెడలో ఉండటం వల్ల తమోగుణ ధోరణులు శివుని ఆధీనంలో ఉన్నాయని చూపిస్తుంది.
మూడవ కన్ను: శివునికి మూడు కళ్ళు ఉంటాయి. కోపం వచ్చినప్పుడు ఆయన మూడవ కన్ను తెరుచుకుంటుందని, మూడవ కన్ను తెరిచిన వెంటనే విధ్వంసం సంభవిస్తుందని పండితులు చెబుతుంటారు. సాధారణ పరిస్థితులలో శివుని మూడవ కన్ను అంతరాత్మ రూపంలో మెలకువగా ఉంటుందట. శివుని మూడవ కన్ను జ్ఞానం, సర్వవ్యాప్తికి చిహ్నంగా చెబుతారు. శివుని మూడవ కన్ను పంచేంద్రియాలకు మించిన దృష్టిని అందిస్తుంది. అందుకే శివుడిని త్రయంబకుడు అంటారు.
త్రిశూలం: శివుడు ఎప్పుడూ చేతిలో త్రిశూలాన్ని ఆయుధంగా పట్టుకుని ఉంటాడు. శివుని త్రిశూలంలో రాజసిక, సాత్విక, తామసిక అనే మూడు గుణాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు త్రిశూలాన్ని జ్ఞానం, కోరిక, పరిపూర్ణతకు చిహ్నంగా చెబుతారు.
చేతిలో ఢమరుకం: ఢమరుకం నాదం వినిపించగానే పరమశివుడు తాండవం ఆరంభిస్తాడని పురాణాలు చెబుతాయి. అయితే ఆ తాండవం ఎల్లప్పుడూ విధ్వంసానికే సంకేతం కాదు. శివుని తాండవం సృష్టి, స్థితి, లయం అనే విశ్వ చక్రాన్ని సూచిస్తుంది. అధర్మం పెరిగినప్పుడు, కాలచక్రం పూర్తైనప్పుడు జరిగే లయకార్యానికి కూడా శివతాండవమే ప్రతీకగా భావిస్తారు.
రుద్రాక్ష: శివుని కన్నీళ్ల నుండి రుద్రాక్ష ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ధ్యానం తర్వాత శివుడు తన కళ్ళు తెరిచినప్పుడు ఆయన కళ్ళ నుండి కన్నీటి చుక్క భూమిపై పడిందట. దాని నుండి రుద్రాక్ష చెట్టు పుట్టిందని చెబుతారు. శివుడు తన మెడ, చేతులలో రుద్రాక్షను ధరిస్తారు. ఇది స్వచ్ఛత, సాత్వికతకు చిహ్నం.
గంగ: శివుని జటాజూటంలో గంగమ్మ తల్లి ఉంటుంది. పురాణాల ప్రకారం గంగాదేవి స్వర్గం నుండి భూమికి దిగివచ్చినప్పుడు శివుడు ఆయన జటాజూటంలో బంధించారని చెబుతారు. శివుని జడలో ఉండే గంగదేవి భక్తికి నిదర్శనంగా భావిస్తారు.
పులి చర్మం: పులిని శక్తికి, అధికారానికి చిహ్నంగా భావిస్తారు. శివుడు పులి చర్మాన్ని దుస్తులుగా ధరిస్తాడు. ఆయన అన్ని శక్తులకు అతీతుడు అని చెబుతారు. అంతేకాదు పులిచర్మం నిర్భయత, సంకల్పానికి చిహ్నంగా చెబుతారు.
నంది: నంది శివుని వాహనం. అందుకే ప్రతి శివాలయం బయట ఖచ్చితంగా నంది దర్శనమిస్తుంది. నంది నాలుగు పాదాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు ప్రతీకగా సూచిస్తాయి.
భస్మం: శివుడు తన శరీరం పై భస్మాన్ని రాసుకుంటాడు. ప్రతి జీవి ఒక రోజు బూడిదగా మారాలి అనే సందేశాన్ని ఇస్తుంది.
Yogini Ekadashi - యోగినీ ఏకాదశి
యోగినీ ఏకాదశి
ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ ధర్మంలో, ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున ఉపవాసం పాటించి, నియమ నిబంధనలకు అనుగుణంగా పూజలు చేయడం ద్వారా అన్ని రకాల పాపాల నుండి జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతారని చెబుతారు. భక్తులు ఉపవాసం పాటించి, జీవితంలో సకల సంతోషాలు, సంపదలు మరియు శ్రేయస్సు పొందగలిగే ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజిస్తారు.ఈ ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది.
యోగినీ ఏకాదశి కథ
కుబేరుడు పరమ శివభక్తుడు. నిత్యం శివార్చన సాగించనిదే రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు. హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. హేమమాలికి, స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది. ఆమె సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు ఎంతకీ పుష్పాలు తీసుకు రాకపోయేసరికి అసహనం కలిగింది. హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కుని రమ్మంటూ సేవకులను ఆదేశించాడు. తిరిగొచ్చి సేవకుడు చెప్పిన మాటలను విన్న కుబేరుని అసహనం కాస్తా క్రోధంగా మారిపోయింది. తక్షణమే హేమమాలిని తీసుకురమ్మని ఆదేశించాడు కుబేరుడు.
కుబేరుడి శాపం
నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకంలో జీవించు అని శపించాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండెపగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇన్నాళ్లుగా శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలంవల్ల హేమమాలికి మార్కండేయ రుషి ఆశ్రమం కనిపించింది. జరిగిన విషయం మొత్తం రుషికి వివరించి శాపవిమోచనం చెప్పమని అర్థించాడు. యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావని సెలవిచ్చారు మార్కండేయ రుషి. అలా జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి మనసులో దైవాన్ని ప్రార్థించి శాపవిమోచనాన్ని సాధించాడు హేమమాలి.
ఎవరైతే యోగినీ ఏకాదశినాడు ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారో వారు పాపకర్మల నుంచి విమోచనం పొందుతారని శ్రీ కృష్ణుడు వివరించాడు. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు. జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక కూడా. అందుకే శరీరం, మనసుని అదుపుచేసుకునేందుకు ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. యోగినీ ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్నానమాచరించి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు పూర్తయ్యేలోగా దానధర్మాలు చేసి భోజనం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యం, ఆనందంతో పాటూ ఇంట్లో సానుకూల శక్తి, వుంటుంది అని పురాణాలు చెబుతున్నాయి.
ప్రయోజనాలు
యోగిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన అన్ని పాపాలను ప్రక్షాళన చేయవచ్చు మరియు ప్రస్తుత జీవితంలో అన్ని విలాసాలను అందిస్తుంది. యోగిని ఏకాదశి ఉపవాసం పాటించిన తర్వాత స్వర్గ లోకానికి చేరుకోవచ్చు. యోగినీ ఏకాదశి మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది. యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడంతో సమానమని నమ్ముతారు.
ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ ధర్మంలో, ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున ఉపవాసం పాటించి, నియమ నిబంధనలకు అనుగుణంగా పూజలు చేయడం ద్వారా అన్ని రకాల పాపాల నుండి జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతారని చెబుతారు. భక్తులు ఉపవాసం పాటించి, జీవితంలో సకల సంతోషాలు, సంపదలు మరియు శ్రేయస్సు పొందగలిగే ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజిస్తారు.ఈ ఏకాదశి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను స్కాంద పురాణంలో కూడా చెప్పబడింది.
యోగినీ ఏకాదశి కథ
కుబేరుడు పరమ శివభక్తుడు. నిత్యం శివార్చన సాగించనిదే రోజు గడిచేది కాదు. తన పూజ కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు. హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. హేమమాలికి, స్వరూపవతి అనే యక్షిణితో వివాహం జరిగింది. ఆమె సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి ఒకనాడు కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు ఎంతకీ పుష్పాలు తీసుకు రాకపోయేసరికి అసహనం కలిగింది. హేమమాలి ఎందుకు రాలేదో కనుక్కుని రమ్మంటూ సేవకులను ఆదేశించాడు. తిరిగొచ్చి సేవకుడు చెప్పిన మాటలను విన్న కుబేరుని అసహనం కాస్తా క్రోధంగా మారిపోయింది. తక్షణమే హేమమాలిని తీసుకురమ్మని ఆదేశించాడు కుబేరుడు.
కుబేరుడి శాపం
నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకంలో జీవించు అని శపించాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండెపగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇన్నాళ్లుగా శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలంవల్ల హేమమాలికి మార్కండేయ రుషి ఆశ్రమం కనిపించింది. జరిగిన విషయం మొత్తం రుషికి వివరించి శాపవిమోచనం చెప్పమని అర్థించాడు. యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావని సెలవిచ్చారు మార్కండేయ రుషి. అలా జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి మనసులో దైవాన్ని ప్రార్థించి శాపవిమోచనాన్ని సాధించాడు హేమమాలి.
ఎవరైతే యోగినీ ఏకాదశినాడు ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారో వారు పాపకర్మల నుంచి విమోచనం పొందుతారని శ్రీ కృష్ణుడు వివరించాడు. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు. జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక కూడా. అందుకే శరీరం, మనసుని అదుపుచేసుకునేందుకు ఉపవాసాలు, పూజలు, వ్రతాలు. యోగినీ ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్నానమాచరించి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు పూర్తయ్యేలోగా దానధర్మాలు చేసి భోజనం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యం, ఆనందంతో పాటూ ఇంట్లో సానుకూల శక్తి, వుంటుంది అని పురాణాలు చెబుతున్నాయి.
ప్రయోజనాలు
యోగిని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన అన్ని పాపాలను ప్రక్షాళన చేయవచ్చు మరియు ప్రస్తుత జీవితంలో అన్ని విలాసాలను అందిస్తుంది. యోగిని ఏకాదశి ఉపవాసం పాటించిన తర్వాత స్వర్గ లోకానికి చేరుకోవచ్చు. యోగినీ ఏకాదశి మూడు లోకాలలోనూ ప్రసిద్ధి చెందింది. యోగినీ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడంతో సమానమని నమ్ముతారు.
Friday, July 10, 2026
Pasipillalaku Disti Teese Vidhanam - పసిపిల్లలకు దిష్టి తీసే విధానం
పసిపిల్లలకు దిష్టి తీసే విధానం
చిన్నపిల్లలకు 'దిష్టి' తగులుతుందా, లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చాలా ఇళ్లల్లో ఇప్పటికీ చిన్న పిల్లలకు దిష్టి తీస్తుంటారు. అందులో పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు.
దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. చిన్నారులకు దిష్టి తీసేటపుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు.
పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత, కర్పూరం బిళ్ల వెలిగించి పై నుంచి క్రిందికి తిప్పి, కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట పడవేయాలి.
రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి.
చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పైవిధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి.
అలాగే ఒక్కోసారి ఫంక్షన్లకు బయటకు వెళ్ళొచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు. అలాంటి సమయాల్లో ఉప్పు, మిరపకాయలు కలిపిన మిశ్రమంతో తీయవచ్చు. ఇంకా కొబ్బరి కాయను కూడా దిష్టి తీయడానికి వాడవచ్చు.
చిన్నపిల్లలకు 'దిష్టి' తగులుతుందా, లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చాలా ఇళ్లల్లో ఇప్పటికీ చిన్న పిల్లలకు దిష్టి తీస్తుంటారు. అందులో పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు.
దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. చిన్నారులకు దిష్టి తీసేటపుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు.
పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత, కర్పూరం బిళ్ల వెలిగించి పై నుంచి క్రిందికి తిప్పి, కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట పడవేయాలి.
రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి.
చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పైవిధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి.
అలాగే ఒక్కోసారి ఫంక్షన్లకు బయటకు వెళ్ళొచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు. అలాంటి సమయాల్లో ఉప్పు, మిరపకాయలు కలిపిన మిశ్రమంతో తీయవచ్చు. ఇంకా కొబ్బరి కాయను కూడా దిష్టి తీయడానికి వాడవచ్చు.
Various names of Agni - అగ్ని వివిధ నామాలు
అగ్ని వివిధ నామాలు
పంచభూతాలలో ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షం అని మన పురాణా లలో వ్యవహరించారు. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు.
అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువ బడుతుంది.
క్రోధాగ్ని:కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం అవుట తధ్యం.
బడబాగ్ని:ఇది సముద్రము అడుగు భాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు.
జఠరాగ్ని: ఇది ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
జ్ఞానాగ్ని: ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. “జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జునా” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వ కర్మలూ (ఆగామి, సంచితం, ప్రారబ్ధం) భస్మమయిపోతాయి అని అర్థం.
దావాగ్ని: ఇది ఎండు పుల్లల రాపిడి, ఘర్షణ వలన పుడుతుంది. ఎక్కువగా అడవులలో పుట్టడం వలన ఇది కలుగ చేసే నష్టం కూడా తీవ్రమయినది. యజ్ఞ యాగాదులకి ఉపయోగించేది కూడా దావాగ్నే.
వజ్రాగ్ని:ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. దధీచి మహర్షి వెన్నుముక వజ్రాయుధం అని మనందరికీ తెలిసినదే. మన పురాణాల ప్రకారం ప్రప్రధమంగా నిప్పును కనుగొన్నది దధీచి మహర్షి.
సూర్యాగ్ని: సూర్యుని రూపములో కనిపించే అగ్నిని సూర్యాగ్ని అంటారు. దీనినే ఆదిత్యాగ్ని అని కూడా అంటారు. “అగ్ని సోమాత్మకం జగత్” అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్నీ, చంద్రుల రూపములో ఉందనీ, ఈ అగ్నే సూర్యుని రూపములో ప్రకాశిస్తోందనీ అర్థం.
యోగాగ్ని: అంటే కేవలం యోగము లేదా ఆలోచన వలన పుట్టేది. ఈ యోగాగ్నిని సతీదేవి, దధీచి మహర్షి పుట్టించారు. దక్షయజ్ఞ సమయములో తనకి పరాభవం ఎదురయ్యిందని సతీదేవి బాధతో కన్నీటి చుక్కను వదిలి దానిని కాలి బ్రొటన వేలితో రాసినప్పుడు అగ్ని పుట్టి అందులో ఆవిడ దగ్ధమయ్యింది. అలానే దేవతల ఆయుధాలన్నీ కావాలన్నప్పుడు దధీచి మహర్షి యోగాగ్నిని పుట్టించి దగ్ధమయ్యి తన అవయవాలను ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే గొప్ప వాళ్ళు, మహా యోగులు వారి యోగా శక్తితో తలుచుకున్న వెంటనే అగ్నిని పుట్టించి వారి శరీరాన్ని వారే దగ్ధం చేసుకునేవారని తెలుస్తుంది.
ప్రేతాగ్ని:దీనినే స్మశానాగ్ని అని కూడా అంటారు. దీనిని తలుచుకో గానే రామాయణములోని ఒక ఉపమానం జ్ఞప్తికొస్తుంది. అదేమిటంటే స్మశానాగ్ని కూడా అగ్నే అయినా మంచి పనులకి ఎలా పనికి రాదో అదే విధముగా రావణుడు ఎంత తేజోసంపన్నుడైనా రాముని ముందు పనికి రాలేదు అని. మానవ దేహం పంచభూతా లతో చేసినదే కనుక మనిషిని దహనం చేసి మళ్ళీ ఆ పంచభూతాలలో ఐక్యం చేస్తారు. ఇలా శరీర దహనానికి ఉపయోగపడే అగ్నినే ప్రేతాగ్ని అంటారు.
పంచభూతాలలో ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షం అని మన పురాణా లలో వ్యవహరించారు. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు.
అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువ బడుతుంది.
క్రోధాగ్ని:కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం అవుట తధ్యం.
బడబాగ్ని:ఇది సముద్రము అడుగు భాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు.
జఠరాగ్ని: ఇది ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
జ్ఞానాగ్ని: ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. “జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జునా” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వ కర్మలూ (ఆగామి, సంచితం, ప్రారబ్ధం) భస్మమయిపోతాయి అని అర్థం.
దావాగ్ని: ఇది ఎండు పుల్లల రాపిడి, ఘర్షణ వలన పుడుతుంది. ఎక్కువగా అడవులలో పుట్టడం వలన ఇది కలుగ చేసే నష్టం కూడా తీవ్రమయినది. యజ్ఞ యాగాదులకి ఉపయోగించేది కూడా దావాగ్నే.
వజ్రాగ్ని:ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. దధీచి మహర్షి వెన్నుముక వజ్రాయుధం అని మనందరికీ తెలిసినదే. మన పురాణాల ప్రకారం ప్రప్రధమంగా నిప్పును కనుగొన్నది దధీచి మహర్షి.
సూర్యాగ్ని: సూర్యుని రూపములో కనిపించే అగ్నిని సూర్యాగ్ని అంటారు. దీనినే ఆదిత్యాగ్ని అని కూడా అంటారు. “అగ్ని సోమాత్మకం జగత్” అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్నీ, చంద్రుల రూపములో ఉందనీ, ఈ అగ్నే సూర్యుని రూపములో ప్రకాశిస్తోందనీ అర్థం.
యోగాగ్ని: అంటే కేవలం యోగము లేదా ఆలోచన వలన పుట్టేది. ఈ యోగాగ్నిని సతీదేవి, దధీచి మహర్షి పుట్టించారు. దక్షయజ్ఞ సమయములో తనకి పరాభవం ఎదురయ్యిందని సతీదేవి బాధతో కన్నీటి చుక్కను వదిలి దానిని కాలి బ్రొటన వేలితో రాసినప్పుడు అగ్ని పుట్టి అందులో ఆవిడ దగ్ధమయ్యింది. అలానే దేవతల ఆయుధాలన్నీ కావాలన్నప్పుడు దధీచి మహర్షి యోగాగ్నిని పుట్టించి దగ్ధమయ్యి తన అవయవాలను ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే గొప్ప వాళ్ళు, మహా యోగులు వారి యోగా శక్తితో తలుచుకున్న వెంటనే అగ్నిని పుట్టించి వారి శరీరాన్ని వారే దగ్ధం చేసుకునేవారని తెలుస్తుంది.
ప్రేతాగ్ని:దీనినే స్మశానాగ్ని అని కూడా అంటారు. దీనిని తలుచుకో గానే రామాయణములోని ఒక ఉపమానం జ్ఞప్తికొస్తుంది. అదేమిటంటే స్మశానాగ్ని కూడా అగ్నే అయినా మంచి పనులకి ఎలా పనికి రాదో అదే విధముగా రావణుడు ఎంత తేజోసంపన్నుడైనా రాముని ముందు పనికి రాలేదు అని. మానవ దేహం పంచభూతా లతో చేసినదే కనుక మనిషిని దహనం చేసి మళ్ళీ ఆ పంచభూతాలలో ఐక్యం చేస్తారు. ఇలా శరీర దహనానికి ఉపయోగపడే అగ్నినే ప్రేతాగ్ని అంటారు.
Wednesday, July 8, 2026
Moola Nakshatra - మూల నక్షత్రము
మూల నక్షత్రము
నక్షత్రం - మూల
అధిపతి - కేతువు
గణము - రాక్షస
జాతి - పురుష
వృక్షం - వేగిస
జంతువు - శునకము
నాడి - ఆది
పక్షి - కుకుటము
అధిదేవత - నిరుతి
రాశి - ధనసు
జ్యేష్టా నక్షత్ర జాతకుని గుణగణాలు
నక్షత్రములలో ఇది 19వ నక్షత్రం. మూలా నక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యాధిపతి గురువు, జంతువు శునకం. ఈ నక్షత్రానికి శాంతి జరుపవలెను.
ఈ నక్షత్రములో పుట్టినవారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభా పాటవాలు వీరి స్వంతం. జీవితంలో ప్రతిది స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం.
జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవితధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు.
ఆర్థిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి.
ఈ నక్షత్ర జాతకులు న్యాయం పట్ల అపారమైన విశ్వాసం ఉంటుంది. ప్రజలతో సంబంధాలు బాగుంటాయి మరియు వీరి స్వభావం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే, వీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాధారణంగా చక్కగా మరియు దృఢంగా ఉంటారు. వీరికి బలమైన మరియు దృఢమైన ఆలోచనలు ఉంటాయి.
సామాజికమైన పనుల విషయానికి వచ్చేసరికి, వీటిలో వీరు ఎంతో చురుకుగా పాలు పంచుకుంటారు. పనుల్లో వీరి యొక్క లక్షణాల వల్ల, పేరుప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. వీరి జీవితం కొన్ని స్థిరమైన నిబంధనల ఆధారంగా సాగుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనగల సామర్థ్యం ఉంటుంది మరియు అన్నిరకాల అడ్డంకుల్ని చేధించి వీరు గమ్యస్థానానికి చేరుకుంటారు. దేనినైనా చేయాలని వీరు నిర్ణయించుకున్న తరువాత, వీరు ఆ పనిని సాధిస్తారు.
భవిష్యత్తు గురించి టెన్షన్ పడరు, అదేవిధంగా జీవితంలో సమస్యల గురించి ఆందోళన పడరు. దేవునిపై వీరికి అపరిమితమైన విశ్వాసం ఉంటుంది. వీరు ఇతరులకు చక్కటి సలహాలు ఇస్తారు. వీరు పనిలో చాలా నిజాయితీగా ఉంటారు. పుట్టిన స్థలం నుంచి దూరంగా ఉన్నప్పుడు వీరికి మరింత ఎక్కువ ప్రతిభ మరియు అదృష్టం తోడవుతాయి.
విదేశాలకు వెళ్లేందుకు వీరికి ఏదైనా అవకాశం లభించినట్లయితే, అది వీరికి చాలా లాభాన్ని కలిగిస్తుంది. కుటుంబం ద్వారా మద్దతు లభించినా లేదా లభించకపోయినా వీరు స్వంత విధిని లిఖించుకుంటారు. ఎంతో నమ్మకంగా ఉంటారు కనుక, అనేకమంది స్నేహితుంటారు.
చదువు విషయానికి వస్తే, వీరు బాగా చదువుతారు మరియు ఫిలాసఫీలో వీరికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆదర్శవాదం మరియు ఆలోచలను కలిగి ఉంటారు. సంపద మరియు గౌరవాల్లో ఒకదానికి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, వీరు మర్యాదను ఎంచుకుంటారు. ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ రాణిస్తారు. అయితే వీరు ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు. వీరు ఎక్కడకు వెళ్లినా కూడా, ఆ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
ఆధ్యాత్మికత విషయాలపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండటం వల్ల వీరు డబ్బుకు ఆశపడరు. అవసరం ఉన్న వ్యక్తులకు సహాయపడటం కొరకు వీరు అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇది వారికి చాలా గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. స్నేహాల విషయానికి వస్తే, సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు స్నేహితులుగా ఉంటారు. ప్రాపంచిక జీవితం మొత్తం కూడా సంతోషం మరియు విలాసంతో నిండి ఉంటుంది.
మూల నక్షత్రం మొదటి పాదము
మూల నక్షత్ర అధిపతి కేతువు. ఈ ప్రభావం వల్ల ఈ నక్షత్ర జాతకుల మీద కుజ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఉద్యమాలలో వీరు ముందు ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు అధికం. సైనిక పరమైన ఉద్యోగాలంటే వీరికి ఆసక్తి ఉంటుంది. అగ్ని, విద్యుత్, భూసంబంధిత వృత్తులు ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈ జాతకులకు అనుకూలిస్తాయి.
ఆరు సంవత్సరాల తరువాత వీరికి 20 సంవత్సరాల శుక్ర దశ వస్తుంది. కనుక విద్యారంభం బాగానే ఉంటుంది. చదువు సమయంలోనే విలాసాల వైపు మనసు మళ్ళే అవకాశం ఉంది కాబట్టి, గట్టి ప్రయత్నంతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం వీరికి అనుకూలిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.
49 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 67 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడుతుంది. వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.
మూల నక్షత్రం రెండవ పాదము
మూల నక్షత్ర జాతకులు రాక్షసగుణ ప్రధానులు కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. అకర్షణీయంగా మాట్లాడగల నేర్పు ఉంటుంది. వీరికి కేతు గ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. అకర్షణీయమైన వస్తుసేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి జలసంబంధిత, పర్యాటక సంబంధిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
ఈ జాతకులు చిన్న వయసు నుంచే కళారంగంలో ప్రకాశించగలరు. వీరు ఇతరుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. 4 సంవత్సరాల వరకు కేతుదశ ఉంటుంది. కనుక విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ 4 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు అంటే ఆసక్తి ఉంటుంది. కనుక ప్రయత్నపూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించాలి.. విజయం సాధించాలి. ఇక వీరు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలోనే వివాహం జరుగుతుంది.
47 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 65 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గి జీవితంలో తిరిగి అభివృద్ధి మొదలవుతుంది. అనంతరం వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.
మూల నక్షత్రము మూడవ పాదము
మూల నక్షత్ర జాతకుల మీద బుధ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షస గుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను బుద్ధి కుశలతతో ప్రదర్శిస్తారు. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం చేయడమంటే అధిక ఆసక్తి. అలాగే వృత్తులు, ఉద్యోగం కూడా వీరికి అనుకూలిస్తాయి. వీరికి జల సంబంధిత, పర్యాటక సంబందిత వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఈ జాతకులు చిన్న వయసు నుంచే కళారంగంలో ప్రావీణ్యత సాధిస్తారు.
మూడు సంవత్సరాల వరకు కేతు దశ ఉండే కారణంగా.. విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ మూడు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే విలాసాలు వైపు మనసు మళ్లుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి.ఈ నక్షత్ర జాతకులు జీవితంలో తొందరగానే స్థిరపడతారు. సకాలంలోనే వివాహం అవుతుంది.
46 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి మొదలవుతుంది. ఆ తర్వాత వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.
మూల నక్షత్రము నాలుగవ పాదము
మూల నక్షత్ర జాతకుల మీద చంద్ర కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షసగుణ ప్రధానులు. దీంతో పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరికి భక్తి భావం ఎక్కువే. వీరికి శ్వేతవర్ణ వస్తువుల సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఔషధ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు బాల్యం నుంచి కళారంగంలో ప్రతిభాపాటవాలు చూపిస్తారు. ఇతరుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.
వీరికి విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలపైకి దృష్టి మరలుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాల్సి ఉంటుంది. వీరు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది.
45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సులభమవుతాయి. 63 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి, సుఖం కొనసాగుతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది.
నక్షత్రం - మూల
అధిపతి - కేతువు
గణము - రాక్షస
జాతి - పురుష
వృక్షం - వేగిస
జంతువు - శునకము
నాడి - ఆది
పక్షి - కుకుటము
అధిదేవత - నిరుతి
రాశి - ధనసు
జ్యేష్టా నక్షత్ర జాతకుని గుణగణాలు
నక్షత్రములలో ఇది 19వ నక్షత్రం. మూలా నక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యాధిపతి గురువు, జంతువు శునకం. ఈ నక్షత్రానికి శాంతి జరుపవలెను.
ఈ నక్షత్రములో పుట్టినవారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభా పాటవాలు వీరి స్వంతం. జీవితంలో ప్రతిది స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం.
జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవితధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు.
ఆర్థిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి.
ఈ నక్షత్ర జాతకులు న్యాయం పట్ల అపారమైన విశ్వాసం ఉంటుంది. ప్రజలతో సంబంధాలు బాగుంటాయి మరియు వీరి స్వభావం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే, వీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాధారణంగా చక్కగా మరియు దృఢంగా ఉంటారు. వీరికి బలమైన మరియు దృఢమైన ఆలోచనలు ఉంటాయి.
సామాజికమైన పనుల విషయానికి వచ్చేసరికి, వీటిలో వీరు ఎంతో చురుకుగా పాలు పంచుకుంటారు. పనుల్లో వీరి యొక్క లక్షణాల వల్ల, పేరుప్రఖ్యాతులను సంపాదించుకుంటారు. వీరి జీవితం కొన్ని స్థిరమైన నిబంధనల ఆధారంగా సాగుతుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనగల సామర్థ్యం ఉంటుంది మరియు అన్నిరకాల అడ్డంకుల్ని చేధించి వీరు గమ్యస్థానానికి చేరుకుంటారు. దేనినైనా చేయాలని వీరు నిర్ణయించుకున్న తరువాత, వీరు ఆ పనిని సాధిస్తారు.
భవిష్యత్తు గురించి టెన్షన్ పడరు, అదేవిధంగా జీవితంలో సమస్యల గురించి ఆందోళన పడరు. దేవునిపై వీరికి అపరిమితమైన విశ్వాసం ఉంటుంది. వీరు ఇతరులకు చక్కటి సలహాలు ఇస్తారు. వీరు పనిలో చాలా నిజాయితీగా ఉంటారు. పుట్టిన స్థలం నుంచి దూరంగా ఉన్నప్పుడు వీరికి మరింత ఎక్కువ ప్రతిభ మరియు అదృష్టం తోడవుతాయి.
విదేశాలకు వెళ్లేందుకు వీరికి ఏదైనా అవకాశం లభించినట్లయితే, అది వీరికి చాలా లాభాన్ని కలిగిస్తుంది. కుటుంబం ద్వారా మద్దతు లభించినా లేదా లభించకపోయినా వీరు స్వంత విధిని లిఖించుకుంటారు. ఎంతో నమ్మకంగా ఉంటారు కనుక, అనేకమంది స్నేహితుంటారు.
చదువు విషయానికి వస్తే, వీరు బాగా చదువుతారు మరియు ఫిలాసఫీలో వీరికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆదర్శవాదం మరియు ఆలోచలను కలిగి ఉంటారు. సంపద మరియు గౌరవాల్లో ఒకదానికి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, వీరు మర్యాదను ఎంచుకుంటారు. ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిలోనూ రాణిస్తారు. అయితే వీరు ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు. వీరు ఎక్కడకు వెళ్లినా కూడా, ఆ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
ఆధ్యాత్మికత విషయాలపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉండటం వల్ల వీరు డబ్బుకు ఆశపడరు. అవసరం ఉన్న వ్యక్తులకు సహాయపడటం కొరకు వీరు అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇది వారికి చాలా గౌరవాన్ని తెచ్చి పెడుతుంది. స్నేహాల విషయానికి వస్తే, సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు స్నేహితులుగా ఉంటారు. ప్రాపంచిక జీవితం మొత్తం కూడా సంతోషం మరియు విలాసంతో నిండి ఉంటుంది.
మూల నక్షత్రం మొదటి పాదము
మూల నక్షత్ర అధిపతి కేతువు. ఈ ప్రభావం వల్ల ఈ నక్షత్ర జాతకుల మీద కుజ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఉద్యమాలలో వీరు ముందు ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు అధికం. సైనిక పరమైన ఉద్యోగాలంటే వీరికి ఆసక్తి ఉంటుంది. అగ్ని, విద్యుత్, భూసంబంధిత వృత్తులు ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈ జాతకులకు అనుకూలిస్తాయి.
ఆరు సంవత్సరాల తరువాత వీరికి 20 సంవత్సరాల శుక్ర దశ వస్తుంది. కనుక విద్యారంభం బాగానే ఉంటుంది. చదువు సమయంలోనే విలాసాల వైపు మనసు మళ్ళే అవకాశం ఉంది కాబట్టి, గట్టి ప్రయత్నంతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యాభ్యాసం వీరికి అనుకూలిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.
49 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 67 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడుతుంది. వృద్ధాప్యం సాఫీగా సాగుతుంది.
మూల నక్షత్రం రెండవ పాదము
మూల నక్షత్ర జాతకులు రాక్షసగుణ ప్రధానులు కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. అకర్షణీయంగా మాట్లాడగల నేర్పు ఉంటుంది. వీరికి కేతు గ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. అకర్షణీయమైన వస్తుసేకరణ అంటే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి జలసంబంధిత, పర్యాటక సంబంధిత వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
ఈ జాతకులు చిన్న వయసు నుంచే కళారంగంలో ప్రకాశించగలరు. వీరు ఇతరుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు. 4 సంవత్సరాల వరకు కేతుదశ ఉంటుంది. కనుక విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ 4 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలు అంటే ఆసక్తి ఉంటుంది. కనుక ప్రయత్నపూర్వకంగా మనసును విద్య వైపు మళ్ళించాలి.. విజయం సాధించాలి. ఇక వీరు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలోనే వివాహం జరుగుతుంది.
47 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 65 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గి జీవితంలో తిరిగి అభివృద్ధి మొదలవుతుంది. అనంతరం వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.
మూల నక్షత్రము మూడవ పాదము
మూల నక్షత్ర జాతకుల మీద బుధ కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షస గుణ ప్రధానులు. కనుక పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ అభిప్రాయాలను బుద్ధి కుశలతతో ప్రదర్శిస్తారు. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా భక్తి అధికంగా ఉంటుంది. వీరికి వ్యాపారం చేయడమంటే అధిక ఆసక్తి. అలాగే వృత్తులు, ఉద్యోగం కూడా వీరికి అనుకూలిస్తాయి. వీరికి జల సంబంధిత, పర్యాటక సంబందిత వృత్తి ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఈ జాతకులు చిన్న వయసు నుంచే కళారంగంలో ప్రావీణ్యత సాధిస్తారు.
మూడు సంవత్సరాల వరకు కేతు దశ ఉండే కారణంగా.. విద్య ఆరంభం నుంచి ఆటంకం లేకుండా సాగుతుంది. అయినప్పటికీ మూడు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే విలాసాలు వైపు మనసు మళ్లుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించాలి.ఈ నక్షత్ర జాతకులు జీవితంలో తొందరగానే స్థిరపడతారు. సకాలంలోనే వివాహం అవుతుంది.
46 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 64 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి మొదలవుతుంది. ఆ తర్వాత వృద్ధాప్య దశ సాఫీగా సాగుతుంది.
మూల నక్షత్రము నాలుగవ పాదము
మూల నక్షత్ర జాతకుల మీద చంద్ర కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు రాక్షసగుణ ప్రధానులు. దీంతో పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరికి భక్తి భావం ఎక్కువే. వీరికి శ్వేతవర్ణ వస్తువుల సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఔషధ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు బాల్యం నుంచి కళారంగంలో ప్రతిభాపాటవాలు చూపిస్తారు. ఇతరుల ఆదరాభిమానాలకు పాత్రులవుతారు.
వీరికి విద్య నిరాటంకంగా కొనసాగుతుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా విద్య కంటే అలంకరణ, విలాసాలపైకి దృష్టి మరలుతుంది. కాబట్టి పట్టుదలతో మనసును విద్య వైపు మళ్ళించి విజయం సాధించాల్సి ఉంటుంది. వీరు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో అవుతుంది.
45 సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సులభమవుతాయి. 63 సంవత్సర తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పట్టి జీవితంలో తిరిగి అభివృద్ధి, సుఖం కొనసాగుతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది.
మూలా నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షము :
మూల నక్షత్రం వారు వేగి చెట్టుని పెంచడం, పూజించడం మంచిది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగడానికి, జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది.
మూలా నక్షత్ర జాతకుల తారా ఫలాలు :
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - అశ్విని, మఖ, మూల - శరీరశ్రమ
సంపత్తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - ధన లాభం
విపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - కార్యహాని
సంపత్తార - రోహిణి, హస్త, శ్రవణం - క్షేమం
ప్రత్యక్ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - ప్రయత్న భంగం
సాధన తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - కార్య సిద్ధి, శుభం
నైత్య తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - బంధనం
మిత్ర తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - సుఖం
అతిమిత్ర తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - సుఖం, లాభం
మూలా నక్షత్ర జాతకుల తారా ఫలాలు :
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - అశ్విని, మఖ, మూల - శరీరశ్రమ
సంపత్తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - ధన లాభం
విపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - కార్యహాని
సంపత్తార - రోహిణి, హస్త, శ్రవణం - క్షేమం
ప్రత్యక్ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - ప్రయత్న భంగం
సాధన తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - కార్య సిద్ధి, శుభం
నైత్య తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - బంధనం
మిత్ర తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - సుఖం
అతిమిత్ర తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - సుఖం, లాభం
నక్షత్ర శాంతి: పేదలకి ఉచితంగా వైద్యం చేయడానికి ఆయుర్వేదిక్ వైద్యునికి మందుల డబ్బులు ఇవ్వవలెను.
నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
మూలం' ప్రజాం వీరవ'తీం విదేయ ।
పరా"చ్యేతు నిరృతిః పరాచా ।
గోభిర్నక్షత్రం పశుభిస్సమ'క్తమ్ ।
అహ’ర్భూయాద్యజ'మానాయ మహ్యమ్” ।
అహ'ర్నో అద్య సు'వితే ద’దాతు ।
మూలం నక్షత్రమితి యద్వదంతి ।
పరా'చీం వాచా నిరృతిం నుదామి ।
శివం ప్రజాయై' శివమ'స్తు మహ్యమ్” ॥
మూలం' ప్రజాం వీరవ'తీం విదేయ ।
పరా"చ్యేతు నిరృతిః పరాచా ।
గోభిర్నక్షత్రం పశుభిస్సమ'క్తమ్ ।
అహ’ర్భూయాద్యజ'మానాయ మహ్యమ్” ।
అహ'ర్నో అద్య సు'వితే ద’దాతు ।
మూలం నక్షత్రమితి యద్వదంతి ।
పరా'చీం వాచా నిరృతిం నుదామి ।
శివం ప్రజాయై' శివమ'స్తు మహ్యమ్” ॥
నక్షత్ర గాయత్రి
ఓం ప్రజాధిపాయై విద్మహే
మహాప్రజాధిపాయై ధీమహి
తన్నో మూలా ప్రచోదయాత్
దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – యెండగండిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం – పామర్రులో వేంచేసి ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
మూడవ పాదం – అముజూరులో వేంచేసి ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – పానంగిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి.
రెండవ పాదం – పామర్రులో వేంచేసి ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
మూడవ పాదం – అముజూరులో వేంచేసి ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – పానంగిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి.
Jyeshtha Nakshatra - జ్యేష్టా నక్షత్రము
జ్యేష్టా నక్షత్రము
నక్షత్రం - జ్యేష్ట
అధిపతి - బుధుడు
గణము - రాక్షస
జాతి - స్త్రీ
వృక్షం - విష్టి
జంతువు - జింక
నాడి - ఆది
పక్షి - కాకము
అధిదేవత - ఇంద్రుడు
రాశి - వృశ్చికము
జ్యేష్టా నక్షత్ర జాతకుని గుణగణాలు :
నక్షత్రములలో జ్యేష్టా నక్షత్రము 18వ నక్షత్రము. జ్యేష్ఠా నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది.
తమవరకు వచ్చే వరకు వీరికి సమస్యలు కూడా సాధారణంగానే కనిపిస్తాయి. భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటారు.
సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలౌతుంది.
సంపాదించిన ధనాన్ని భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు.
జ్యేష్టా నక్షత్ర జాతకులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దయగలగినవారు, చక్కటి నిజాయితీ స్వభావం వీరి ప్రత్యేకత. వీరి మనస్సాక్షి ప్రకారం పని చేయాలని కోరుకుంటారు. వీరికి మెదడు ఎంతో చురుగ్గా ఉంటుంది, అందువల్ల ప్రతి విషయాన్ని కూడా వెంటనే నేర్చుకుంటారు. ఏదైనా చేయాలనే బలమైన వాంఛ వీరిలో ఉంటుంది.
వీరు వృత్తిపరమైన ప్రపంచంలోనికి చాలా త్వరగా ప్రవేశిస్తారు. అందువల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వీరు పెద్దగా బాధపడరు. ప్రతి పనిని కూడా అంకితభావంతో చేయాలని అనుకుంటారు, అందువల్ల ఇది వీరికి విజయాన్ని అందిస్తుంది. చురుగ్గా ఉండటం వల్ల ప్రతి పనిని కూడా వేగంగా చేస్తారు. సమయం విలువ వీరికి బాగా తెలుసు. అందువల్ల, వీరు తెలివితక్కువ విషయముల్లో సమయం వృథా చేయరు.
ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా, వీరు విజయవంతంగా రాణిస్తారు. వీరు ఉద్యోగానికి వెళ్ళినట్లయితే, వీరు ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటారు, సరైన మార్గంలో వీరు ముందుకు సాగడానికి అనేకమంది వ్యక్తులు వీరికి సహాయపడతారు.
వ్యాపారంలో సైతం సంపూర్ణ విజయాన్ని పొందుతారు. మీ జీవితంలో ఏదైనా సమయంలో పోటీ విషయానికి వచ్చినట్లయితే, వీరు పోటీదారులను అధగమిస్తారు. వీరు 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు వరకు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు, అయితే ఇది వీరికి చక్కటి అనుభవాన్ని ఇస్తుంది.
వీరు చక్కటి ఆలోచనాపరులు, నైపుణ్యం, మరియు తెలివితేటలుంటాయి. వీరి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన ప్రేమను పొందుతారు. వీరు చాలా మంచి విద్య పొందుతారు మరియు వీరు జీవనోపాధి కొరకు ఈ విద్యను సరిగ్గా ఉపయోగించుకుంటారు.
జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదము
ఈ నక్షత్రము మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రము. జ్యేష్టా నక్షత్ర జాతకులకు పట్టుదల అధికం. వీరు మేధా సంపన్నులుగా ఉంటారు. అందువల్ల వీరికి మేధోసంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు కూడా అందివస్తాయి.
14 సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల వీరు విద్యారంభం నుంచి విద్యలో ప్రతిభ చూపిస్తారు. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదుర్కొంటారు. ప్రయత్న పూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 21 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కాస్త ఉపశమనం కలుగుతుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.
41 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.
జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదము
జ్యేష్టా నక్షత్రము రెండవ పాదములో జన్మించిన వారికి పట్టుదల అధికం. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే కూడా ఇష్టమే. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకూలిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరగల అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఈ జాతకులకు 10 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది కాబట్టి విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురుకావు. 17 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఉన్నత విద్య సుగమంగా సాగుతుంది.
ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.
జ్యేష్ఠ నక్షత్రం మూడవ పాదము
వీరు తమ అభిప్రాయాలను అంత సులువుగా మార్చుకోరు. వీరికి వ్యాపారం అంటే కూడా ఆసక్తి అధికంగానే ఉంటుంది. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకులిస్తుంది.
ఆరు సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా విద్యారంభంలోనే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురవ్వవు. 13 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది.
ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 33 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత 56 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల గురు దశ కారణంగా తిరిగి సుఖమైన జీవితం మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా కొనసాగుతుంది.
జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదము
జ్యేష్టా నక్షత్రము నాల్గవ పాద జాతకుల మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికం. వీరు మేధాసంపన్నులుగా ఉంటారు. మేధోసంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కలుగవచ్చు.
4 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యను ప్రారంభం చేయాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. సకాలంలో వివాహం జరుగుతుంది.
31 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తరువాత 54 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు ఉంటాయి.
నక్షత్రం - జ్యేష్ట
అధిపతి - బుధుడు
గణము - రాక్షస
జాతి - స్త్రీ
వృక్షం - విష్టి
జంతువు - జింక
నాడి - ఆది
పక్షి - కాకము
అధిదేవత - ఇంద్రుడు
రాశి - వృశ్చికము
జ్యేష్టా నక్షత్ర జాతకుని గుణగణాలు :
నక్షత్రములలో జ్యేష్టా నక్షత్రము 18వ నక్షత్రము. జ్యేష్ఠా నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడానికి ప్రయత్నిస్తారు. విశేషమైన దైవభక్తి ఉంటుంది.
తమవరకు వచ్చే వరకు వీరికి సమస్యలు కూడా సాధారణంగానే కనిపిస్తాయి. భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం కలిగి ఉంటారు.
సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలౌతుంది.
సంపాదించిన ధనాన్ని భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు.
జ్యేష్టా నక్షత్ర జాతకులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దయగలగినవారు, చక్కటి నిజాయితీ స్వభావం వీరి ప్రత్యేకత. వీరి మనస్సాక్షి ప్రకారం పని చేయాలని కోరుకుంటారు. వీరికి మెదడు ఎంతో చురుగ్గా ఉంటుంది, అందువల్ల ప్రతి విషయాన్ని కూడా వెంటనే నేర్చుకుంటారు. ఏదైనా చేయాలనే బలమైన వాంఛ వీరిలో ఉంటుంది.
వీరు వృత్తిపరమైన ప్రపంచంలోనికి చాలా త్వరగా ప్రవేశిస్తారు. అందువల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి వీరు పెద్దగా బాధపడరు. ప్రతి పనిని కూడా అంకితభావంతో చేయాలని అనుకుంటారు, అందువల్ల ఇది వీరికి విజయాన్ని అందిస్తుంది. చురుగ్గా ఉండటం వల్ల ప్రతి పనిని కూడా వేగంగా చేస్తారు. సమయం విలువ వీరికి బాగా తెలుసు. అందువల్ల, వీరు తెలివితక్కువ విషయముల్లో సమయం వృథా చేయరు.
ఉద్యోగమైనా లేదా వ్యాపారమైనా, వీరు విజయవంతంగా రాణిస్తారు. వీరు ఉద్యోగానికి వెళ్ళినట్లయితే, వీరు ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటారు, సరైన మార్గంలో వీరు ముందుకు సాగడానికి అనేకమంది వ్యక్తులు వీరికి సహాయపడతారు.
వ్యాపారంలో సైతం సంపూర్ణ విజయాన్ని పొందుతారు. మీ జీవితంలో ఏదైనా సమయంలో పోటీ విషయానికి వచ్చినట్లయితే, వీరు పోటీదారులను అధగమిస్తారు. వీరు 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు వరకు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు, అయితే ఇది వీరికి చక్కటి అనుభవాన్ని ఇస్తుంది.
వీరు చక్కటి ఆలోచనాపరులు, నైపుణ్యం, మరియు తెలివితేటలుంటాయి. వీరి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన ప్రేమను పొందుతారు. వీరు చాలా మంచి విద్య పొందుతారు మరియు వీరు జీవనోపాధి కొరకు ఈ విద్యను సరిగ్గా ఉపయోగించుకుంటారు.
జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదము
ఈ నక్షత్రము మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రము. జ్యేష్టా నక్షత్ర జాతకులకు పట్టుదల అధికం. వీరు మేధా సంపన్నులుగా ఉంటారు. అందువల్ల వీరికి మేధోసంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు కూడా అందివస్తాయి.
14 సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల వీరు విద్యారంభం నుంచి విద్యలో ప్రతిభ చూపిస్తారు. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదుర్కొంటారు. ప్రయత్న పూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 21 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కాస్త ఉపశమనం కలుగుతుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది.
41 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.
జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదము
జ్యేష్టా నక్షత్రము రెండవ పాదములో జన్మించిన వారికి పట్టుదల అధికం. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే కూడా ఇష్టమే. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకూలిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరగల అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఈ జాతకులకు 10 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది కాబట్టి విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురుకావు. 17 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఉన్నత విద్య సుగమంగా సాగుతుంది.
ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.
జ్యేష్ఠ నక్షత్రం మూడవ పాదము
వీరు తమ అభిప్రాయాలను అంత సులువుగా మార్చుకోరు. వీరికి వ్యాపారం అంటే కూడా ఆసక్తి అధికంగానే ఉంటుంది. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకులిస్తుంది.
ఆరు సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా విద్యారంభంలోనే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురవ్వవు. 13 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది.
ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 33 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత 56 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల గురు దశ కారణంగా తిరిగి సుఖమైన జీవితం మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా కొనసాగుతుంది.
జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదము
జ్యేష్టా నక్షత్రము నాల్గవ పాద జాతకుల మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికం. వీరు మేధాసంపన్నులుగా ఉంటారు. మేధోసంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కలుగవచ్చు.
4 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యను ప్రారంభం చేయాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. సకాలంలో వివాహం జరుగుతుంది.
31 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తరువాత 54 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు ఉంటాయి.
జ్యేష్టా నక్షత్ర జాతకులు పెంచవలసిన చెట్టు :
జ్యేష్ఠ నక్షత్రం వారు విష్టి చెట్టుని పెంచడం, పూజించడం మంచిది. చిన్నతనం నుండే బరువు భాధ్యతలు సమర్ధవంతంగా మోయగలుగుతారు.
జ్యేష్టా నక్షత్ర జాతకుల తారా ఫలాలు :
తార నామం - తారలు - ఫలం
జ్యేష్టా నక్షత్ర జాతకుల తారా ఫలాలు :
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - శరీరశ్రమ
సంపత్తార - అశ్విని, మఖ, మూల - ధన లాభం
విపత్తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - కార్యహాని
సంపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - క్షేమం
ప్రత్యక్ తార - రోహిణి, హస్త, శ్రవణం - ప్రయత్న భంగం
సాధన తార - మృగశిర, చిత్త, ధనిష్ట - కార్య సిద్ధి, శుభం
నైత్య తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - బంధనం
మిత్ర తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - సుఖం
అతిమిత్ర తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - సుఖం, లాభం
నక్షత్ర శాంతి: కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి దానంగా ఇవ్వాలి.
నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
ఇంద్రో” జ్యేష్ఠామను నక్షత్రమేతి ।
యస్మి'న్ వృత్రం వృ'త్ర తూర్యే' తతార' ।
తస్మిన్వయ-మమృతం దుహా'నాః ।
క్షుధంతరేమ దురి'తిం దురి'ష్టిమ్ ।
పురందరాయ' వృషభాయ' ధృష్ణవే" ।
అషా'ఢాయ సహ'మానాయ మీఢుషే" ।
ఇంద్రా'య జ్యేష్ఠా మధు'మద్దుహా'నా ।
ఉరుం కృ'ణోతుయజ'మానాయ లోకమ్ ॥
ఇంద్రో” జ్యేష్ఠామను నక్షత్రమేతి ।
యస్మి'న్ వృత్రం వృ'త్ర తూర్యే' తతార' ।
తస్మిన్వయ-మమృతం దుహా'నాః ।
క్షుధంతరేమ దురి'తిం దురి'ష్టిమ్ ।
పురందరాయ' వృషభాయ' ధృష్ణవే" ।
అషా'ఢాయ సహ'మానాయ మీఢుషే" ।
ఇంద్రా'య జ్యేష్ఠా మధు'మద్దుహా'నా ।
ఉరుం కృ'ణోతుయజ'మానాయ లోకమ్ ॥
నక్షత్ర గాయత్రి
ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్
దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – వడ్లమూరులో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ పాదం – నల్లూరులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీసోమేశ్వర స్వామి.
మూడవ పాదం – వెదురుమూడిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
నాలుగవ పాదం – తేకిశ్రీలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
రెండవ పాదం – నల్లూరులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీసోమేశ్వర స్వామి.
మూడవ పాదం – వెదురుమూడిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
నాలుగవ పాదం – తేకిశ్రీలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
Subscribe to:
Posts (Atom)
Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న
శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న “అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన ద...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...