మంత్రం అర్దం
రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురు వశిష్ఠుడు దగ్గర విద్యాభ్యాసం చేసారు.
ఒకనాడు వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని వున్నారు. గురువు వశిష్ఠుడు వారందరి చిరు మందహాస ప్రశాంత వదనాలు చూసి - నాయన లక్ష్మణ చాలా ప్రశాంతంగా వున్నావు. అని అడుగగా,
అవును గురువుగారు నాకు ఈ సమయం నా తల్లి చూడాలని వుంది. నా తల్లి సాన్నిహిత్యం, వారి ప్రేమ పొందాలని వుంది! అని తెలుపగా,
పక్కనున్న మరో స్నేహితుడు 'తల్లి ఇక్కడికి రాలేదు.చూడలేము కాని పాముని చూడలనుకో అదైతే ఇక్కడే వుంది. కొట్టి తీసుకురాగలను' అన్నాడు. దగ్గరున్న పాముని కొట్టి అయినా తీసుకొని రాగలము, కానీ తల్లి సాన్నిహిత్యం ప్రేమ పొందాలంటే మాత్రం వీలుకాదు. అని ఆ స్నేహితుడు అనగానే!!
పక్కనున్న మరో స్నేహితుడు 'తల్లి ఇక్కడికి రాలేదు.చూడలేము కాని పాముని చూడలనుకో అదైతే ఇక్కడే వుంది. కొట్టి తీసుకురాగలను' అన్నాడు. దగ్గరున్న పాముని కొట్టి అయినా తీసుకొని రాగలము, కానీ తల్లి సాన్నిహిత్యం ప్రేమ పొందాలంటే మాత్రం వీలుకాదు. అని ఆ స్నేహితుడు అనగానే!!
అప్పుడు వశిష్ఠుడు. "అంతే నంటవా రామ! నీవు చెప్పు దీనికి సమాధానం'. దానికి రాముడు "గురువు గారు మా తల్లి యెుక్క ప్రేమ సాన్నిహిత్యం మేము పొందగలం, ఇక్కడనుండే? అదెలా? అది ధ్యానం ద్వారా!
అదెలా చెప్పు రామా!
నిరంతరం మనస్సులో మా తల్లి భావన ద్వారా, ధ్యానం చేయడం ద్వారా!
వశిష్ఠుడు చాలా సంతోషించాడు రాముని జవాబు తో 'నీవు సరిగ్గా చెప్పావు నాయనా!
ఏ వస్తువు నైతే నిరంతరం ధ్యానిస్తామో, అంటే ఏ వస్తువు యెుక్క భావన మనస్సులో కొనసాగుతూ వుంటుందో వాటి గుణ ధర్మాలు ధ్యానం చేసే వారిలోకి ప్రవేశిస్తాయి.తల్లిని ధ్యానిస్తే తల్లి యెుక్క ప్రేమ సాన్నిధ్యం, మమత పొందుతావు. పాముని ధ్యానిస్తూ వుంఠే పాము యెుక్క ప్రవృత్తి, దాని భయం మనకు ప్రవేశిస్తుంది.
మనమందరం తేజోవంతులం కావలంటే పరమ ప్రకాశవంతమైన పరమాత్మ స్వరూపమైన సూర్యుని ధ్యానిస్తాము!
ఇప్పుడు నాకు ఒక సందేహం అని గుహుడు అడిగాడు.
పరమ తేజోవంతులైన వారంటే రాక్షసుల్లో రావాణాసురుడుు భాణసురుడు వున్నారు. వారిని ధ్యానిస్తే?
వారు తేజోవంతులైన వారైనప్పటికి వారిలో ధర్మనిరతి లేనందున వారిని మనం ద్యానిస్తే అపకీర్తి పాలు అవుతాము!
మెదటి విషయం ఏమిటంటే మనము సూర్యుని తేజస్సును ధ్యానిస్తున్నాము. అసురినిదో దైత్యునిదో కాదు!
రెండో విషయం శ్రేష్ఠమైన తేజస్సు ను ధ్యానిస్తున్నాము!
గురుదేవా! అలాంటి శ్రేష్ఠమైన తేజస్సును, పరమ చైతన్య తత్వాన్ని అనుభూతీ చెందిన వారు ఎవరైనా వున్నారా? అని అడిగాడు రాముడు! 'అవును అలాంటి దివ్వ తేజస్సు ను అనుభూతి చెందిన వారు ఒకరున్నారున్నారు. ఆ భావాన్ని ఒక మంత్రం గా చేసి ఆవిష్కరించారు! ఆ మంత్రానికి గాయిత్రి అనే చందస్సును చేర్చి లోకానికి ఆ మంత్రరాజాన్ని అందించిన వారు "బ్రహ్మర్షి విశ్వామిత్రుడు"
ఆ మంత్రం చంధస్సు గాయిత్రి కనుక ఆ మంత్రానికి గాయిత్రి మంత్రమని పేరు!
సకలదేవతల దివ్య తేజస్సును కీర్తిని దేవతాశక్తులను ఉపాసన గావిస్తుంది.
ఓం అని ప్రణవాన్ని ఉచ్చరించి, మెదట ఆ పరమ చైతన్యాన్ని స్మరిస్తాము.
భూర్భవః స్వః కనిపించే భూమి ఆకాశం అంతరిక్షం( ఇక్కడ అంతరిక్షం అంటే సకల బ్రహ్మాండాలు స్వర్గం అని అర్థం)
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ఇక్కడ సవితు అంటే సూర్యుని తేజస్సుని ప్రకాశాన్ని ధీ అంటే ధ్యానిస్తున్నాము!
ధియోయోనః ప్రచోదయాత్! వారి తేజస్సు మా బుద్దులను ప్రచోదనం లేదా ప్రేరేపించును గాక! స్పందన కలుగ చేయను గాక!
ఈ పూర్తి మంత్రాన్ని ఒకసారీ నీ ముఖతః చెప్పు రామా అని వశిష్ఠుడు అనగానే
"ప్రణవ స్వరూప మైన బ్రహ్మ కి నమస్కారం! భూమి, ఆకాశం, అంతరిక్షం నందువ్యాపించిన ఆ సూర్యుని దివ్య కిరణాల తేజస్సును మేము ధ్యానిస్తున్నాము! ఆ తేజస్సు మా బుద్దులను ప్రేరించును గాక, స్పందన కలిగించును గాక!
బాగా చెప్పావు రామా! గాయిత్రి మంత్ర అర్దాన్ని! అని వశిష్ట మహర్షి ఎంతో సంతోషించాడు.
అదెలా చెప్పు రామా!
నిరంతరం మనస్సులో మా తల్లి భావన ద్వారా, ధ్యానం చేయడం ద్వారా!
వశిష్ఠుడు చాలా సంతోషించాడు రాముని జవాబు తో 'నీవు సరిగ్గా చెప్పావు నాయనా!
ఏ వస్తువు నైతే నిరంతరం ధ్యానిస్తామో, అంటే ఏ వస్తువు యెుక్క భావన మనస్సులో కొనసాగుతూ వుంటుందో వాటి గుణ ధర్మాలు ధ్యానం చేసే వారిలోకి ప్రవేశిస్తాయి.తల్లిని ధ్యానిస్తే తల్లి యెుక్క ప్రేమ సాన్నిధ్యం, మమత పొందుతావు. పాముని ధ్యానిస్తూ వుంఠే పాము యెుక్క ప్రవృత్తి, దాని భయం మనకు ప్రవేశిస్తుంది.
మనమందరం తేజోవంతులం కావలంటే పరమ ప్రకాశవంతమైన పరమాత్మ స్వరూపమైన సూర్యుని ధ్యానిస్తాము!
ఇప్పుడు నాకు ఒక సందేహం అని గుహుడు అడిగాడు.
పరమ తేజోవంతులైన వారంటే రాక్షసుల్లో రావాణాసురుడుు భాణసురుడు వున్నారు. వారిని ధ్యానిస్తే?
వారు తేజోవంతులైన వారైనప్పటికి వారిలో ధర్మనిరతి లేనందున వారిని మనం ద్యానిస్తే అపకీర్తి పాలు అవుతాము!
మెదటి విషయం ఏమిటంటే మనము సూర్యుని తేజస్సును ధ్యానిస్తున్నాము. అసురినిదో దైత్యునిదో కాదు!
రెండో విషయం శ్రేష్ఠమైన తేజస్సు ను ధ్యానిస్తున్నాము!
గురుదేవా! అలాంటి శ్రేష్ఠమైన తేజస్సును, పరమ చైతన్య తత్వాన్ని అనుభూతీ చెందిన వారు ఎవరైనా వున్నారా? అని అడిగాడు రాముడు! 'అవును అలాంటి దివ్వ తేజస్సు ను అనుభూతి చెందిన వారు ఒకరున్నారున్నారు. ఆ భావాన్ని ఒక మంత్రం గా చేసి ఆవిష్కరించారు! ఆ మంత్రానికి గాయిత్రి అనే చందస్సును చేర్చి లోకానికి ఆ మంత్రరాజాన్ని అందించిన వారు "బ్రహ్మర్షి విశ్వామిత్రుడు"
ఆ మంత్రం చంధస్సు గాయిత్రి కనుక ఆ మంత్రానికి గాయిత్రి మంత్రమని పేరు!
సకలదేవతల దివ్య తేజస్సును కీర్తిని దేవతాశక్తులను ఉపాసన గావిస్తుంది.
ఓం అని ప్రణవాన్ని ఉచ్చరించి, మెదట ఆ పరమ చైతన్యాన్ని స్మరిస్తాము.
భూర్భవః స్వః కనిపించే భూమి ఆకాశం అంతరిక్షం( ఇక్కడ అంతరిక్షం అంటే సకల బ్రహ్మాండాలు స్వర్గం అని అర్థం)
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ఇక్కడ సవితు అంటే సూర్యుని తేజస్సుని ప్రకాశాన్ని ధీ అంటే ధ్యానిస్తున్నాము!
ధియోయోనః ప్రచోదయాత్! వారి తేజస్సు మా బుద్దులను ప్రచోదనం లేదా ప్రేరేపించును గాక! స్పందన కలుగ చేయను గాక!
ఈ పూర్తి మంత్రాన్ని ఒకసారీ నీ ముఖతః చెప్పు రామా అని వశిష్ఠుడు అనగానే
"ప్రణవ స్వరూప మైన బ్రహ్మ కి నమస్కారం! భూమి, ఆకాశం, అంతరిక్షం నందువ్యాపించిన ఆ సూర్యుని దివ్య కిరణాల తేజస్సును మేము ధ్యానిస్తున్నాము! ఆ తేజస్సు మా బుద్దులను ప్రేరించును గాక, స్పందన కలిగించును గాక!
బాగా చెప్పావు రామా! గాయిత్రి మంత్ర అర్దాన్ని! అని వశిష్ట మహర్షి ఎంతో సంతోషించాడు.
No comments:
Post a Comment