శనివారం
శనివారం రోజున హనుమంతుడిని భక్తితో కొలిస్తే, శని దేవుని ఆగ్రహం చల్లారి, జాతకంలోని ఏల్నాటి శని దోషాలు తొలగిపోతాయి.
ఈ పవిత్రమైన రోజున గుడిలో లేదా ఇంట్లో కనీసం 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక భయాలు, ఒత్తిడి పూర్తిగా దూరం అవుతాయి.
ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో (లేదా ఆవనూనెతో) దీపం వెలిగించి, సింధూర బొట్టు పెట్టడం వల్ల అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.
హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల మాల లేదా సింధూర మాల సమర్పించడం వల్ల ఆయురారోగ్యాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తాయి.
హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు ఇష్టమైన పరిమళాన్ని, చందనాన్ని హనుమంతునికి సమర్పిస్తే హనుమంతుడు సంతోషిస్తారని చెబుతున్నారు.
శనివారం రోజున ఆంజనేయస్వామి వారికీ ఎవరైతే సుందరకాండను పఠనం చేస్తారో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
Sunday, May 24, 2026
Subscribe to:
Post Comments (Atom)
Tuesday Subrahmanya Swamy - మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment