గొడిసెనొము బట్టిన గొంతీ పట్టణములో వెదకిచూచిన విధవలేదు.
ఉద్యాపనము: యేడాది కధచెప్పి అక్షింతలు వేసికొని ఏడాది చింతపండు తినకుండ నియమము జరిపి సంవత్సరము పూర్తియైన పిమ్మట పదముగ్గురు ముత్తయిదువులకు పదమూడు రవికెలగుడ్డలు దక్షిణ తాంబూలము, పదమూడు మానికెల బియ్యము పులిహోరచేసి పదమూడు మూకుళ్లలోపెట్టి వాయనములియ్యవలయును.
No comments:
Post a Comment